Home Search
మోడీ సర్కార్ - search results
If you're not happy with the results, please do another search
అభివృద్దిలో రాష్ట్ర సర్కార్కు పూర్తి సహకారం అందిస్తాం: పిఎం మోడీ
సోమవారం ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వర్చువల్ విధానంలో రూ. 56 వేల కోట్ల ప్రాజెక్ట్లకు పీఎం ప్రారంభోత్సవాలు , శంకుస్థాపనలు చేసి జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో...
కెసిఆర్ సర్కార్.. అత్యంత అవినీతి ప్రభుత్వం: ప్రధాని మోడీ
హన్మకొండ: కెసిఆర్ ప్రభుత్వం.. అత్యంత అవినీతి ప్రభుత్వమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఉమ్మడి వరంగల్ పర్యటనలో భాగంగా శనివారం హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విజయసంకల్ప సభలో పాల్గొని...
మోడీది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు ట్రబుల్ ఇంజిన్ సర్కార్: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేస్తున్నాయని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆదివారం రేవంత్ మీడియాతో మాట్లాడారు. పండిన పంటను కెసిఆర్ ప్రభుత్వం కొనడంలేదని మండిపడ్డారు. వరి వేసుకుంటే ఉరేసుకున్నట్లే అని...
మోడీ- కేడీ తెలంగాణకు అన్యాయం చేసిండ్రు : సిఎం రేవంత్ రెడ్డి
మహబూబాబాద్: లోక్ సభ ఎన్నికల్లోనూ సిపిఐ, సిపిఎం, జనసమితి పార్టీల మద్దతు తీసుకున్నామని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ లో నిర్వహించిన బహిరంగసభలో సిఎం మాట్లాడుతూ... ప్రజాస్వామ్యానికి...
మా పాలనలో సొంత గడ్డపైనే ఉగ్రవాదులు హతం: ప్రధాని మోడీ
రిషికేష్(ఉత్తరాఖండ్): అత్యంత శక్తివంతమైన బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్న భద్రతా దళాలు ఉగ్రవాదులను వారి సొంత గడ్డపైనే హతమారుస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. గురువారం నాడిక్కడ ఒక ఎన్నికల...
చంద్రబాబు చేరికతో ఎన్డీయేకు మరింత బలం: ప్రధాని మోడీ
చిలకలూరిపేట: తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేరికతో ఎన్డీయే బలం మరింత బలపడిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. చంద్రబాబు, పవన్ ఆంధ్రప్రదేశ్ కోసం కష్టపడుతున్నారని పేర్కొన్నారు. ఏపీలో...
మూడోసారి మళ్లీ మాదే అధికారం:ప్రధాని మోడీ
సార్వత్రిక ఎన్నికలకు బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్(ఎన్డిఎ) పూర్తి సన్నద్ధతతో ఉన్నదని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ప్రతిపక్షానికి దారీతెన్నూ లేదని ఆయన దుయ్యబడుతూ తిరిగి తామే అధికారంలోకి వస్తామని శనివారం...
మోడీ ప్రజాస్వామ్యాన్ని అంతమొందించి…
ఏకస్వామ్య ఫాసిస్టు, నియంతృత్వ వ్యవస్థను తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు : డి.రాజా
మన తెలంగాణ/హైదరాబాద్ : మోడీ ప్రజాస్వామ్యాన్ని అంతమొందించి, ఏకస్వామ్య ఫాసిస్టు, నియంతృత్వ వ్యవస్థను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా...
ఉద్యోగాలు లేవ్.. మోడీ అచ్చే దిన్ నయ్.. ధరలు మండిపోతున్నాయ్
మోడీ పాలనలో ఉద్యోగాలు లేవు.. అచ్చే దిన్ నయ్.. దేశంలో ధరలు మండిపోతున్నాయని.. ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే తీవ్రస్థాయిలో విమర్శించారు.
గురువారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో...
కేంద్ర నిధులను పక్కదారి పట్టించిన గత సర్కార్: ఎంపి ధర్మపురి అరవింద్
బోధన్ ః రాష్ట్రంలోని గత ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించిందని, అభివృద్ధి చేయలేదని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా నిజామాబాద్...
డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి
ధర్మపురి ప్రచారంలో మహారాష్ట్ర సిఎం ఏక్ నాథ్ షిండే
మన తెలంగాణ/ధర్మపురి : రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తుందని, డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్...
డబుల్ ఇంజన్ సర్కార్తోనే తెలంగాణ అభివృద్ధి: యోగి ఆదిత్యనాథ్
ఆమనగల్లు: కాంగ్రెస్ హయాంలో దేశంలో అవినీతి, కుంభకోణాలు వెలుగు చూశాయని, ప్రధాని మోడీ అధికారంలోకి రాగానే అన్ని రూపుమాపామమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్...
మోడీ, కేసీఆర్.. ఇద్దరు కలిసే పనిచేస్తున్నరు: రాహుల్ గాంధీ
బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని.. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు చెక్కుచెదరలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కామారెడ్డిలో జరిగిన...
తెలంగాణకు బీసీనే ముఖ్యమంత్రిని చేస్తాం: మోడీ
బీఆర్ఎస్ నుంచి తెలంగాణకు విముక్తి లభించాలన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. బీఆర్ఎస్ సర్కార్ తో ప్రజలకు ఒరిగిందేమీ లేదని...కేసీఆర్ హయాంలో ప్రజలు విసిగిపోయారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం(నవంబర్ 25) కామారెడ్డిలో...
కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎంల డిఎన్ఎ ఒక్కటే: మోడీ
కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎంల డిఎన్ఎ ఒక్కటేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నగరంలోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బిజెపి బిసి ఆత్మగౌరవ సభలో మోడీ పాల్గొని... నా కుటుంబ సభ్యులారా అంటూ తెలుగులో...
సహకార సొసైటీల అభివృద్ధికి సర్కార్ చేయూత
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని బలహీన వర్గాలకు చెందిన సహకార సంఘాలను ఉన్నతంగా తీర్చిదిద్ది ఆ సంఘాలలో సభ్యులను ఆర్థికంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇతోదికంగా కృషి చేస్తున్నదని పలువురు...
రానున్నది డబుల్ ఇంజిన్ సర్కార్ : అమిత్ షా
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. మంగళవారం ఆదిలాబాద్లో బిజెపి జనగర్జన సభలో, హైదరాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో...
గిరిజనుల అభివృద్ధికి కెసిఆర్ సర్కార్ ఎంతో చేసింది:ఎంఎల్సి కవిత
నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక మారుమూల తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానిదేనని ఎంఎల్సి కవిత పేర్కొన్నారు. అలాగే దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా ఎస్టీ సబ్ ప్లాన్...
గిరిజనుల అభివృద్ధికి కెసిఆర్ సర్కార్ ఎంతో చేసింది
నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక మారుమూల తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానిదేనని ఎంఎల్సి కవిత పేర్కొన్నారు. అలాగే దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా ఎస్టీ సబ్ ప్లాన్...
తెలంగాణ ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలి: శ్రీనివాస్ గౌడ్
మహబూబ్నగర్: పార్లమెంట్లో తెలంగాణ పుట్టుకను ప్రశ్నించిన పిఎం మోడీ తెలంగాణకు వస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...