Home Search
శ్రీవారి బ్రహ్మోత్సవాల - search results
If you're not happy with the results, please do another search
భక్తులకు సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం
ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఎస్వీ మ్యూజియం అభివృద్ధి
నూతన టెక్నాలజీతో అధిక సంఖ్యలో నాణ్యమైన శ్రీవారి లడ్డూల తయారీ
తిరుమలలో గణతంత్ర వేడుకల్లో టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి
దేశ విదేశాల నుండి తిరుమలకు విచ్చేస్తున్న భక్తులకు సౌకర్యవంతంగా...
శ్రీవారి ఆస్తుల విలువ రూ. 85వేల కోట్లు
14 టన్నుల బంగారం,
14వేల కోట్ల డిపాజిట్లు
ప్రతి ఏటా టిటిడి
ఆస్తులపై శ్వేతపత్రం
బ్రహ్మోత్సవాల తరువాత
సర్వదర్శనం టోకెన్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)కి చెందిన 7,123 ఎకరాల్లోని 960...
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల ఆలయంలో ఏడో రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. దీంతో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. నిన్న శ్రీవారిని 27,176 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారు శ్రీవారికి ప్రత్యేక...
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.45 కోట్లు..
తిరుమల: తిరుమల ఆలయంలో ఆరో రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. దీంతో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై దర్శనమిచ్చారు. నిన్న శ్రీవారిని 20,850 మంది భక్తులు...
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం భక్తుల రద్దీ నెలకొంది. నిన్న తిరుమల శ్రీవారిని 27,021 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 15,007 మంది...
వైభవంగా ముగిసిన పాతగుట్ట అధ్యయనోత్సవాలు
నేటి నుంచే పాతగుట్ట లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలు
మనతెలంగాణ/యాదాద్రి: యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగాయి. శ్రీవారి ఆలయ అధ్యయనోత్సవాలు నాలుగు రోజుల పాటు శాస్త్రోక్తంగా ఆలయ విశిష్టతను తెలుపుతూ...
వాహన సేవలు 2 లక్షల మంది వీక్షించేలా చర్యలు: టిటిడి
తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని టిటిడి ఇఒ ధర్మారెడ్డి తెలిపారు. ఈ నెల 15 నుంచి 23 వరకు సిఫార్సు లేఖలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామని వెల్లడించారు....
తిరుమలలో గరుడ వాహన సేవ ప్రారంభం….. తండోపతండాలుగా భక్తులు
తిరుపతి: తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. శుక్రవారం ఉదయం పది గంటల వరకు మోహినీ అవతారం ఉంటుంది. ఇవాళ రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమవుతోంది. గరుడ వాహనాన్ని...
శ్రీఅండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ మహోత్సవం
మనతెలంగాణ/యాదాద్రి : శ్రీ లక్ష్మీనరసింహ స్వామి యాదాద్రి క్షేత్రంలో అండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ మహోత్సవ పూజలను అర్చకులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం శ్రీవారి బ్రహ్మోత్సవాలతోపాటు అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో సాయంత్రం...
సూర్యప్రభ వాహనంపై శ్రీ మన్నారాయణుడు
సూర్య జయంతిని పురస్కరించుకొని శనివారంనాడు తిరుమలలో 'రథసప్తమి' ఉత్సవాన్ని టిటిడి శాస్త్రోక్తంగా నిర్వహించింది. ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున శ్రీమలయప్ప...
నేడు తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. నిన్న తిరుమల శ్రీవారిని 28,601 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 13,653 మంది...
కాణిపాకం వినాయకుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సుబ్బారెడ్డి దంపతులు
అమరావతి: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు టిటిడి తరపున శనివారం పట్టువస్త్రాలు సమర్పించారు. కాణిపాకం అతిథి గృహం వద్దకు చేరుకున్న సుబ్బారెడ్డి...
యాదాద్రిలో ధ్వజారోహణ మహోత్సవం
బ్రహ్మోత్సవాల్లో భేరీపూజ.. దేవతాహ్వానం
యాదాద్రి : శ్రీలక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు యాదాద్రి క్షేత్రంలో అత్యంత వైభవముగా సాగుతున్నాయి. తెలంగాణకు మహా క్షేత్రమైన యాదాద్రిలో నరసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రెండో రోజు ధ్వజారోహణ,...
వైభవంగా శ్రీలక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవం
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ఉదయం గోవర్ధనగిరిధారి, రాత్రి సింహవాహన అలంకార రూపిడుగా భక్తకోటికి స్వామివారు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో నిత్యారాధనలు అనంతరం గోవర్ధనగిరిధారిగా శ్రీలక్ష్మీనరసింహుని అలంకరించి అర్చకులు, పండితులు, పారాయణికులు...
హనుమంత వాహనంపై వేంకటాద్రిరాముడు
తిరుపతి: మంగళవారం ఉదయం శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీనివాసుడు శ్రీరాములు వారి అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమించారు. ఇవాళ ఉదయం 8 గంటలకు స్వామివారు నాలుగు...
మార్చి 6న స్వర్ణగిరి వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాణప్రతిష్ఠ
యాదాద్రి భువనగిరి ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి పట్టణ శివారులోని మానేపల్లి హిల్స్పై మానేపల్లి దంపతులు రామారావు, విజయలక్ష్మి సారథ్యంలో నిర్మించిన స్వర్ణగిరి పద్మావతి, గోదాదేవీ సమేత వేంకటేశ్వర స్వామి నూతన...
హనుమంత వాహనంపై శ్రీవారు దర్శనం….
తిరుపతి: తిరుమలలో ఆరో రోజు నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటలకు హనుమంత వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. శుక్రవారం రాత్రికి గజవాహనంలో స్వామివారులు భక్తులకు దర్శనమివ్వనున్నారు. గురువారం...
జనసంద్రంగా మారిన తిరుమల
గరుడ సేవకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు
మన తెలంగాణ / హైదరాబాద్: ఏడు కొండలు జనసంద్రంగా మారాయి. గరుడ సేవను వీక్షించేందుకు లక్షలాది మంది తిరుమలకు పొటెత్తారు. భక్తుల గోవింద నామస్మరణ...
సెప్టెంబర్లో 21.01 లక్షల మంది భక్తుల దర్శనం: ఇఒ
హైదరాబాద్: ఈ నెల 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని, భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఇఒ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో ఈ నెల 19న గరుడ వాహన...
తిరుమలలో వైభవంగా చక్రస్నానం
తిరుపతి: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామికి, ఉభయ దేవేరులకు, చక్రత్తాళ్వర్లకు స్నపన తిరుమంజనం ముగిసింది. తిరుమలలో శ్రీవారి చక్రస్నానం ఘనంగా ప్రారంభమైంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆఖరి ఘట్టం చక్రస్నానం...