Home Search
దేశీయ మార్కెట్ - search results
If you're not happy with the results, please do another search
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 655.04 పాయింట్లు పెరిగి 73651.35 వద్ద, నిఫ్టీ 203.25 పాయింట్లు పెరిగి 22326.90 వద్ద ముగిశాయి. టాప్ గెయినర్లలో...
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. బిఎస్ఇ సెన్సెక్ 736 పాయింట్ల నష్టంతో 72,012 వద్ద ముగిసింది. నిఫ్టీ 238 పాయింట్ల నష్టంతో 21,817 వద్ద ముగిసింది. మరోవైపు హెచ్సీఎల్ టెక్,...
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బుధవారం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. దీంతో సెన్సెక్స్ వెయ్యికి పైగా పాయింట్ల క్షీణించి 72,930 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. మరోవైపు...
ఒడిదుడుకుల మధ్య లాభాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్, నిఫ్టీ సోమవారం తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. చివరకు రికార్డు స్థాయి లాభాల్లో ముగిశాయి. ‘ఊహించినదాని కన్నా’ ఆర్థిక డేటాపై మూడీస్ 2024 భారత జిడిపి వృద్ధిని సూచించగా,...
మార్కెట్లలో కుప్పలుతెప్పలుగా చైనా సరకులు: రాహుల్ గాంధీ
అలీగఢ్ : దేశంలో బడా కార్పొరేట్ సంస్థలతో అనుసంధానమైన వర్తకులు చైనా సరకులను కుప్పలు తెప్పలుగా మార్కెట్లలోకి తెస్తున్నందున దేశీయ, లఘు, కుటీర పరిశ్రమలు, వృత్తి నిపుణులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ అగ్ర...
టాటా గ్రూప్ మార్కెట్ విలువ
పాక్ జిడిపి కంటే పెద్దది
టాటా కంపెనీల మార్కెట్ క్యాప్ 365 బిలియన్ డాలర్లు
పాకిస్తాన్ జిడిపి కేవలం 341 బిలియన్ డాలర్లు
ముంబై : టాటా గ్రూప్ మరో ఘనతను సొంతం చేసుకుంది. టాటా...
ఆల్టైమ్ హైకి మార్కెట్లు
72,281 పాయింట్లకు చేరిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు కీలక మార్క్ను చేరుకుని రికార్డు సృష్టించాయి. నిఫ్టీ జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఎఫ్ఎంసిజి, కన్స్యూమర్ డ్యూరబుల్స్ స్టాక్స్లో కొనుగోళ్ల కారణంగా మార్కెట్లో...
మళ్లీ లాభాల్లోకి మార్కెట్లు
689 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం మంచి లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 689 పాయింట్ల లాభంతో 71,060 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 215 పాయింట్లు పెరిగి...
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు శనివారం నష్టాల్లో ముగిశాయి.అంతర్జాతీయ మార్కెట్లనుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో ఉదయం లాభాలతో మొదలైనా చివరికి నష్టాల్లో ముగిశాయి. ఎఫ్ఎంసిసి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,రియల్టీ సెక్టార్లలో అమ్మకాలతో సూచీలు అస్థిరతకు...
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నాడు నష్టాల్లో ప్రారంభమై, నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 1613.64 పాయింట్ల నష్టంతో 71515.13 వద్ద ముగిసింది. నిఫ్టీ 461.45 పాయింట్ల నష్టంతో 27570.45 వద్ద ముగిసింది.
ఎస్బీఐ లైఫ్...
వచ్చేవారం మార్కెట్లకు ప్రతికూలం..?
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్మార్కెట్ల దూకుడు కొనసాగుతూనే ఉంది. మార్కెట్లు రోజు రోజుకీ సరికొత్త శిఖరానికి చేరుకుంటున్నాయి. తాజాగా సెన్సెక్స్ కీలక 72,500 మార్క్ను దాటింది. ఇక నిఫ్టీ 21,900 మార్క్కు చేరువైంది....
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సోమవారం ప్రారంభమైన నిఫ్టీ, సెన్సెక్స్ లు గత అన్ని రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతున్నాయి. ఈరోజు ట్రేడింగ్ 128 పాయింట్లు లాభపడి సెన్సెక్స్ 69,954కు చేరుకుంది....
మార్కెట్లు భారీ జంప్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు సరికొత్త రికార్డులతో దూసుకెళ్తున్నాయి. గతవారం నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, జిడిపి గణాంకాలు, క్రూడ్ ఆయిల్ ధరల తగ్గుముఖం వంటి పలు అంశాలు మార్కెట్ లాభాలకు కారమయ్యాయి....
మార్కెట్లు భారీ జంప్
గతవారం 1,375 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
(మార్కెట్ సమీక్ష)
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు సరికొత్త రికార్డులతో దూసుకెళ్తున్నాయి. గతవారం నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, జిడిపి గణాంకాలు, క్రూడ్ ఆయిల్ ధరల తగ్గుముఖం వంటి...
ఇంధన స్టాక్స్ కొనుగోళ్లతో లాభాల్లో మార్కెట్లు
204 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
న్యూఢిల్లీ : సుదీర్ఘ సెలవుల తర్వాత దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభించాయి. మంగళవారం మార్కెట్లోని చాలా రంగాల స్టాక్లు పెరిగాయి. అదానీ గ్రూప్, ఇంధన రంగాల స్టాక్స్ పెరగడంతో...
ఐటి షేర్లలో కొనుగోళ్లతో లాభాల్లో మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను నమోదు చేశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ దాదాపు 93 పాయింట్ల లాభంతో 66,023.24 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ దాదాపు...
ఐటి స్టాక్స్ దన్నుతో మార్కెట్కు జోష్
66 వేల పాయింట్లకు చేరువలో సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలను జోరును కొనసాగిస్తున్నాయి. గురువారం ఐటి స్టాక్స్ దన్నుతో సెన్సెక్స్ మరో 306 పాయింట్లు పెరిగింది. ఆఖరికి 65,982 పాయింట్ల వద్ద...
దేశీయ అవసరాలకు సరిపడా ధాన్యం నిల్వలు
కేంద్ర ఆహారకార్యదర్శి సంజీవ్ చోప్రా
మనతెలంగాణ/హైదరాబాద్: దేశీయ అవసరాలకు సరిపడా తగినంత ఆహారధాన్యాలు నిల్వ ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. శనివారం కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజల...
తీవ్ర ఒడిదుడుకుల్లో మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు గత వారం రోజుల్లో తీవ్ర ఒడిదుడుకులను చూశాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, ఇతర గ్లోబల్ అంశాలు, దేశీయంగా కంపెనీల క్యూ2 ఫలితాలు మార్కెట్ను ప్రభావితం చేశాయి. గత వారం...
పుంజుకున్న మార్కెట్లు
566 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ముంబై : ఇజ్రాయెల్ యుద్ధం భయాలతో సోమవారం నష్టపోయిన దేశీయ స్టాక్మార్కెట్లు మరుసటి రోజు పుంజుకున్నాయి. ఇటీవల చాలా నష్టాల తర్వాత ఫైనాన్షియల్స్, ఆటో, ఐటి షేర్లలో కొనుగోళ్లు...