Tuesday, May 7, 2024
Home Search

దేశీయ మార్కెట్ - search results

If you're not happy with the results, please do another search

లాక్‌డౌన్‌ మరింత కట్టుదిట్టం

  కరోనా కట్టడికి మరిన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు నగర వ్యాప్తంగా పరిశుభ్రత చర్యలు ఎవరూ బయటికి రాకుండా కట్టడి హోం క్వారంటైన్లపై ప్రత్యేక దృష్టి హైదరాబాద్: కరోనా కట్టడికి ప్రభుత్వ యంత్రాంగం మరిన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లను...

ఇళ్లలోనే ఇండియా

  ‘జనతా కర్ఫూ’ కు భారత ప్రజల అనూహ్య స్పందన కశ్మీర్‌నుంచి కన్యాకుమారి వరకు నిర్మానుష్యంగా మారిన వీధులు బోసిపోయిన విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆదివారం ‘జనతా బంద్’ను పాటించాలని ప్రధాని...

ఒక్కరోజే 63 కేసులు

  దేశంలో 236కి చేరిన కరోనా పాజిటివ్‌లు n మహారాష్ట్రలో అన్ని నగరాల్లో ఆఫీసులు బంద్ n ఢిల్లీలో మాల్స్ సహా వ్యాపారాలు మూసివేత n దేశవ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుంచి రైళ్లు నిలిపివేత n...

కరోనా కట్టడిలో పోలీసుల కీలక పాత్ర

  ఇండోనేషియా, వియత్నాం బృందాలపై ఆరా.! నకిలీ శానిటైజర్ కంపెనీలపై నిఘా వైరస్‌పై అవగాహన కోసం పోలీసుల పల్లెబాట ప్రతి గ్రామానికి ఓ అధికారి నియామకం మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో క్రమంగా కరోనా పాజిటివ్‌కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో...

కరోనా ఎఫెక్ట్.. బంగారం ధరలు పైపైకి

  కరోనా వైరస్ ప్రభావంతో బంగారం ధరలు పరుగులుపెడుతున్నాయి. అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను తగ్గించడంతో పసిడి ధరలు ఆకాశమే హద్దుగా పెరిగాయి. ఫెడ్‌ వడ్డీరేట్లలో కోత విధించడంతో పసిడి ధరలు మరోసారి భారీ...
Sensex

నష్టాలు ఆగడం లేదు

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లో నష్టాలు ఆగడం లేదు. కరోనా వైరస్ భయాల మధ్య గురువారం వరుసగా ఐదవ ట్రేడింగ్ సెషన్‌లో స్టాక్ మార్కెట్లు క్షీణించాయి. బ్యాంకులు, ఐటి, ఇంధన సంస్థల షేర్లలో అమ్మకాల...
make-in-india

‘మేక్ ఇన్ ఇండియా’కు మేలే

 కరోనాతో చైనా నుంచి వస్తువుల దిగుమతులు నిలిపివేత దేశీయంగా కంపెనీలు ఉత్పత్తులను పెంచాయి కరోనా వైరస్ చైనాలో మానవ జీవితానికి ముప్పుగా పరిణమించింది. కానీ ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ ఆలోచనను ప్రోత్సహించడానికి భారతీయ వ్యాపారవేత్తలకు...
RBI

వడ్డీ రేట్లలో మార్పులేదు

రెపో రేటు 5.15% కొనసాగింపు,  రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదలే కారణం 2020-21లో జిడిపి 6%గా అంచనా,  ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాలు వెల్లడి ముంబై: ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ఈసారి కూడా రెపో రేటును...
Sensex

మూడో రోజూ అదే జోరు

353 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ బుధవారం వరుసగా మూడో రోజు లాభపడింది. సెన్సెక్స్ 353.28 పాయింట్లు పెరిగి 41,142.66 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో 41,177 పాయింట్లకు చేరుకుంది. నిఫ్టీ...

దిగొస్తున్న పసిడి ధర

ముంబై: బంగారం ధరలు దిగువకు చేరుకుంటున్నాయి. వరుసగా రెండో రోజు 10 గ్రాముల పసిడి ధర రూ.396 తగ్గి రూ.40,210కు చేరింది. బుకింగ్, పటిష్టమైన స్టాక్‌మార్కెట్ కారణంగా బులియన్ మార్కెట్‌లో పసిడి ధర...

వాస్తవిక ఆర్థిక సర్వే నివేదిక

  సంపద -ఆనేది కాంతివంతమైన దీపం లాంటిది. ఎలాంటి తారతమ్యాలు లేకుండా అన్ని వైపులా తన కాంతిని వెదజల్లుతుంది. డబ్బు అన్నిటికంటే పదునైన ఆయుధం. మీ సమస్యలను అతివేగంగా పరిష్కరించగల గొప్ప సాధనం”. ఈ...
Sensex

పోయిందంతా వచ్చేసింది..

 సెన్సెక్స్ 917 పాయింట్లు లాభం 271 పాయింట్లు పెరిగిన నిఫ్టీ దేశీయ, విదేశీ సానుకూల పరిణామాలు : విశ్లేషకులు రూ. 3.57 లక్షల కోట్లు పెరిగింది 2 రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద జంప్ న్యూఢిల్లీ: బడ్జెట్ 2020 ప్రవేశపెట్టిన తర్వాత...
Economic

ఇకపై వృద్ధి బాటలో..

మందగమనం తొలగిపోతోంది.. 202021కు జిడిపి అంచనా 6.5 శాతం ఆర్థిక సర్వేపై ముఖ్య ఆర్థిక సలహాదారు కెవి సుబ్రమణ్యం న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం తొలగిపోతున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి(202021) దేశీయ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) 6నుంచి...
Tata

టాటా మోటార్స్ లాభాలు అదుర్స్

మూడో త్రైమాసికంలో 1,755.88 కోట్లు ముంబై: ఆటో-మేజర్ టాటా మోటార్స్ క్యూ3 ఫలితాల్లో అదరగొట్టింది. 2019 డిసెంబర్ 31 తో ముగిసిన మూడో త్రైమాసికంలో టాటా మోటార్స్ 1,755.88 కోట్ల రూపాయల నికర లాభాన్ని...
coronavirus

దేశంలో తొలి కరోనా కేసు

చైనా నుంచి వచ్చిన కేరళ విద్యార్థినిలో వ్యాధి లక్షణాలు ప్రస్తుత పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల ప్రకటన న్యూఢిల్లీ : భారతదేశంలో తొలి కరోనా కేసు నమోదైంది. కేరళకు చెందిన విద్యార్థి కరోనా వైరస్ సోకినట్లు...

హెచ్చుతగ్గుల మధ్య స్వల్ప లాభాలు

93 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ న్యూఢిల్లీ: దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. అయినప్పటికీ ఆఖరి సమయంలో సరికొత్త గరిష్టానికి చేరుకున్నాయి. హెచ్‌డిఎఫ్‌సి, ఐటిసి, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హిందుస్తాన్...
Sensex

సెన్సెక్స్ లాభాల జోరు

635 పాయింట్లు జంప్ న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు తగ్గుతున్న సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం విజృంభించాయి. సెన్సెక్స్ 634.61 పాయింట్లు పెరిగి 41,452.35 వద్ద ముగిసింది. ఓ దశలో సెన్సెక్స్ 41,482.12కు...

ఇరాన్ క్షిపణీ దాడి ఎఫెక్ట్.. మరింత పెరిగిన పసిడి ధర

  న్యూఢిల్లీ: ఇరాన్, అమెరికా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఒక్కసారిగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. బుధవారం ఇరాక్‌లోని అమెరికన్ సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు జరిపిన నేపథ్యంలో బంగారం...

పెట్రో ధరలపై ‘క్రూడ్’ ఎఫెక్ట్

  దేశీయంగా లీటరు డీజిల్‌పై 15 పైసలు, పెట్రోల్‌పై 10 పైసలు పెంపు న్యూఢిల్లీ: చమురు కంపెనీలు శుక్రవారం వరుసగా రెండో రోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. జనవరి 1న పెట్రోల్, డీజిల్ ధరలు...

Latest News