Home Search
దేశీయ మార్కెట్ - search results
If you're not happy with the results, please do another search
కొవిడ్ వ్యాక్సిన్ను తొలిసారి ప్రదర్శించిన చైనా
కొవిడ్ వ్యాక్సిన్ను తొలిసారి ప్రదర్శించిన చైనా
తన ఉద్యోగుల్లో 90 శాతం మందికి వ్యాక్సిన్ను ఇచ్చిన సినోవాక్
బీజింగ్: దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ను చైనా తొలిసారిగా బహిరంగంగా ప్రదర్శించింది. సినోవాక్ బయోటెక్, సినోఫామ్లు...
ఆర్బిఐ నిగ్గు తేల్చిన నిజం
కరోనా లాక్డౌన్ దెబ్బకు పులి నోట చిక్కిన జింకలా నెత్తురోడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణ దశకు చేరుకునే ప్రమాదం ఉన్నదని, వినియోగదార్ల కొనుగోలు శక్తి పడిపోయిందని, ప్రభుత్వ వ్యయం...
సత్వర అనుమతులు
వ్యాక్సిన్ల ప్రోక్యూర్మెంట్ పాలసీపై కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలి
కోవిడ్ వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల్లో మరింత వికేంద్రీకరణ జరగాలి
వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి
క్లినికల్ ట్రయల్స్, తయారీ, అనుమతుల జారీలోనూ వేగంగా...
‘ఫావిపిరవిర్’ తయారీలో పోటాపోటీ
మార్కెట్లోకి ‘కోవిహాల్ట్’ బ్రాండ్ పేరుతో లుపిన్ మాత్రలు
ఇప్పటికే పలు ఫార్మా సంస్థలు డిసిజిఐ నుంచి అనుమతి
మార్కెట్లో ఏ మెడిసిన్ చౌక?
న్యూఢిల్లీ: కోవిడ్ -19 మధ్యస్థ లక్షణాలు ఉన్న రోగులకు చికిత్స కోసం...
తులం బంగారం @50వేలు..
ముంబై: పసిడి ధరకు మరింత రెక్కలు వచ్చాయి. తొలిసారి బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.50 వేలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా బంగారానికి పెరిగిన డిమాండ్తో మన దేశంలో కూడా ధర పెరిగింది....
సంపాదకీయం: నైపుణ్యాల కల్పన
యువతకు నైపుణ్యాలు సమకూర్చడం, అందులో ఉత్తమ ప్రమాణాల శిక్షణ ఇవ్వడం దేశాభివృద్ధికి ఎంతటి కీలకమో ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం నాడు ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా చక్కగా వివరించారు. కరోనా...
సంపాదకీయం: చైనీస్ యాప్స్ నిషేధం
దేశంలోని 20 ఏళ్ల లోపు, ఆ పైబడిన యువతరాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్న టిక్టాక్ మున్నగు 59 చైనీస్ యాప్స్ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఇలా చేయడంలో దాని ఉద్దేశం, లక్షం గురించి వివరించి...
పునరాలోచించాలి
హెచ్1బి వీసా నిషేధంపై టెక్ పరిశ్రమ నిరసన
ట్రంప్ నిర్ణయం సరికాదన్న భారత్, యుఎస్ సంస్థలు
అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం: నాస్కామ్
న్యూఢిల్లీ: హెచ్1బి, ఇతర నాన్ఇమిగ్రేషన్ వీసాలపై 2020 ఆఖరు వరకు ఆంక్షలు విధిస్తూ...
బంగారం @రూ.50,000
ముంబై : బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. రోజు రోజుకీ పసిడి ధరలు పరుగులు తీస్తూ సామాన్య ప్రజలకు అందనంత దూరానికి వెళ్తున్నాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.50 వేల మార్క్కు...
‘మేకిన్ ఇండియా’యే శరణ్యం
తూర్పు లడఖ్ గాల్వాన్ లోయలో చైనా దురాక్రమణ దాడి, దాని వల్ల 20 మంది భారత సైనికులు చిత్రవధకు గురై అమరులు కావడం భారతీయులందరినీ కలచివేసింది. ఒకవైపు శాంతి సంభాషణలు జరుపుతూనే మరో...
జిడిపికి సెకండ్ వేవ్ ముప్పు
ప్రపంచ జిడిపి మరింత పతనం కానుంది
మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్19 వైరస్
ఈక్విటీ మార్కెట్లలో రెండో దశ క్షీణత ప్రారంభం కావొచ్చు
మార్కెట్లు మళ్లీ నష్టపోయే దశలో ఉన్నాయని విశ్లేషకుల అంచనా
కొద్ది వారాల్లో నిఫ్టీ 8,800 స్థాయికి...
ఆ ఐదు రాష్ట్రాలే కీలకం
దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక నాయకత్వం
ఇండియా జిడిపిలో ఐదు రాష్ట్రాల వాటా 27 శాతం
గుజరాత్, మహారాష్ట్ర ఇప్పటికీ వైరస్పై పోరాటం
ఎలరా సెక్యూరిటీస్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: కోవిడ్19 సంక్షోభం నుంచి...
నిరంకుశబిల్లు
రాష్ట్ర విద్యుత్ సంస్థల స్వతంత్రతపై గొడ్డలిపెట్టు
ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కొన్ని విధులు, అధికారాలను కట్టడి చేస్తుంది
కేంద్రం ఏర్పాటు చేసే సెలక్షన్ కమిటీ ద్వారా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ను నియమించబోవడం ఫెడరల్...
పత్తికి పంటల బీమా పరేషాన్!
‘గులాబీ రంగు పురుగు’ సోకితే పరిహారం ఉండదు
వాతావరణ ప్రభావంతో నష్టం వస్తేనే వర్తింపు
రెసిస్టెన్స్ కోల్పోయిన బిటి 2 రకం.. దేశీయ పత్తిపై పరిశోధనలు అంతంతే
పంటల బీమాలో మార్పులు చేయాలని రాష్ట్రం పలుమార్లు కోరినా...
ఓలా చేతికి ఆమ్స్టర్డామ్ టూవీలర్ కంపెనీ
న్యూఢిల్లీ : ఆమ్స్టర్డామ్కు చెందిన స్కూటర్ తయారీ సంస్థ ఈటెర్గోను స్వాధీనం చేసుకున్నట్టు బుధవారం ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రకటించింది. అదే సమయంలో ప్రీమియం ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లోకి ప్రవేశించనున్నట్టు కంపెనీ వెల్లడించింది....
సంక్షోభం మాటున సంస్కరణలు!
ఇందిర, మోడీ -2
గతంలో మన పాలకులు చేపట్టిన సంస్కరణలన్నీ విదేశీ చెల్లింపుల అంశాలతో సహా వివిధ సంక్షోభాలతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఒక ఏడాదికి అటూ ఇటూ సరిపడా నిల్వలున్నా...
పత్తి మేలు
1015లక్షల ఎకరాల్లో కందులు వేయడమూ కరెక్టే, వానాకాలంలో మక్కలు వద్దు, రెండు సీజన్లలోనూ 60-65 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి : నియంత్రిత సాగు వ్యూహంపై సిఎం కెసిఆర్కు నిపుణుల సూచన
18న...
రూ.50వేల కోట్ల ప్యాకేజీ
రెండు వారాలు పథకం అమల్లో ఉంటుంది
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఉదంతం వల్ల ఈ నిర్ణయం
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్పై ఒత్తిడిని తగ్గించేందుకు రూ.50 వేల కోట్లతో ప్రత్యేక లిక్విడిటీ విండోను ప్రారంభించనున్నట్టు ఆర్బిఐ(భారతీయ రిజర్వు...
రిలయన్స్- ఫేస్బుక్ భారీ డీల్
కిరాణాల నుంచి వస్తువుల పంపిణీకి వాట్సాప్ వినియోగం
విద్య, ఆరోగ్య సంరక్షణ రంగంలో సహకారం
10% పెరిగిన రిలయన్స్ షేర్లు
న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫేస్బుక్ల మధ్య భారీ ఒప్పందం కుదిరింది. ఈ డీల్...
సేవలకు సై… రవాణాకు నై
వ్యవసాయం, అనుబంధ సంస్థలు, ఉత్పత్తులకు అనుమతి
ఉపాధిహామీ పనులకూ ఓకే
సామూహిక మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలపై నిషేధం
ఐటి సంస్థలకు 50 శాతం సిబ్బందితో అనుమతి
అన్ని రకాల ఈ-కామర్స్ బిజినెస్ చేసుకోవచ్చు
వివాహాలు, శుభకార్యాలకు కలెక్టర్ అనుమతి...