- Advertisement -
న్యూఢిల్లీ : ఆమ్స్టర్డామ్కు చెందిన స్కూటర్ తయారీ సంస్థ ఈటెర్గోను స్వాధీనం చేసుకున్నట్టు బుధవారం ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రకటించింది. అదే సమయంలో ప్రీమియం ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లోకి ప్రవేశించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఈ కొనుగోలుతో స్మార్ట్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం నిర్మాణానికి ఈటెర్గో డిజైన్, ఇంజినీరింగ్ సామర్థాలు దోహదం చేస్తాయని ఓలా తెలిపింది. 2021లో భారత్ మార్కెట్లో దీనిని లాంచ్ చేయడంతో అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లోకి ప్రవేశించాలని కంపెనీ యోచిస్తోంది.
Ola Electric acquires Etergo
- Advertisement -