Home Search
ఎంఐఎం - search results
If you're not happy with the results, please do another search
రాజకీయ పార్టీల వసూళ్ల పర్వం
గుర్తుతెలియని వర్గాల నుంచి రూ.15,077 కోట్లు వసూలు చేసిన జాతీయపార్టీలు
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్(ఎడిఆర్)
న్యూఢిల్లీ: గుర్తుతెలియని వర్గాల నుంచి జాతీయపార్టీలు రూ.15,077.97 కోట్లు వసూలు చేశాయి. 2004-05 నుంచి 2020-21మధ్యకాలంలో ఈ వసూళ్లు...
చర్లపల్లి జైలుకు రాజాసింగ్
పిడి యాక్ట్ నమోదు.. తెలుగు రాష్ట్రాల్లో
ఎంఎల్ఎపై ఇదే తొలిసారి
మన తెలంగాణ/హైదరాబాద్ : గోషామహల్ ఎంఎల్ఎ రాజాసింగ్ని పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం 41 సిఆర్పిసి కింద మంగళ్హాట్ పోలీసులు నోటీసులు...
ఒక ఉప ఎన్నిక కోసం ఇంత బరితెగించాలా?
బిజెపిపై అసద్ ఆగ్రహం
హైదరాబాద్ : బిజెపిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బిజెపి ఒక ఉప ఎన్నిక కోసం ఇంత బరితెగించాలా అని మండిపడ్డారు. ఇప్పుడు బిజెపి తీరు...
ఎంఎల్ఎ రాజాసింగ్ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన
హైదరాబాద్: శాలిబండ కూడలిలో ఎంఐఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఎంఎల్ఎ రాజాసింగ్ వ్యతిరేకంగా కార్పొరేటర్లు నిరసనలో పాల్గొన్నారు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. పాతబస్తీలో పరిస్థితిని నేర విభాగం అదనపు సిపి ఎఆర్...
రాజాసింగ్కు ‘షాక్’
పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బిజెపి ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఫలితం
పార్టీ నియామావళికి ఇది విరుద్ధమని స్పష్టీకరణ పార్టీ బాధ్యతల నుంచి
తొలగింపు సెప్టెంబర్ 2లోగా వివరణ ఇవ్వాలని షోకాజ్...
మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు…నెలకొన్న ఉద్రిక్తత
హైదరాబాద్: గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహమ్మద్ ప్రవక్త(స)ను కించపరిచే విధంగా రాజాసింగ్ వీడియోను విడుదల చేయడం వివాదాస్పదంగా మారింది. 10 నిమిషాల 27 సెకండ్ల వీడియో...
ఇమ్రోజ్ తొలి సంపాదకుడెవరు?
యథాతథ ఒప్పందం ప్రకారం హైదరాబాద్లో భారత ప్రభుత్వం ఏజెంట్గా నియమించబడిన వ్యక్తి కె.ఎం మున్షీ.
ఇతనికి బ్రిటీష్ ప్రతినిదితో సమాన హోదా ఉంటుంది.
కె.ఎం మున్షీ అధికార నివాసం గతంలో బ్రిటీష్ ప్రతినిధి నివాసం ఉన్న...
యథాతథ ఒప్పందం…
నిజాం ప్రతినిధుల సంప్రదింపులు
అక్టోబర్ 8, 1947 తేదీన భారత ప్రభుత్వంతో చర్చలు జరపడానికి హైదరాబాద్ నిజాం ప్రతినిధుల బృందం ఢిల్లీకి వెళ్లింది.
ప్రతినిధి బృంద సభ్యులు
చత్తారి నవాబు నిజాం ప్రధాని
సర్వాల్టన్ నిజాం సలహాదారుడు
అలీయావర్జంగ్ న్యాయశాఖ...
జిఎస్టి వచ్చి ఐదేళ్లయినా రాష్ట్రాల మధ్య ద్రవ్యోల్బణంలో భారీ తేడాలు
స్థానిక పన్నులు, సప్లై చైన్లో లోపాలు.. ఇవే ప్రధాన కారణం
రాష్ట్ర ప్రభుత్వ విధానాల ప్రభావం కూడా కీలకమే
న్యూఢిల్లీ: దేశమంతటికీ వర్తించేలా ఒకే వస్తు, సేవల పన్ను( జిఎస్టి)ని అమలు చేసి అయిదేళ్లయినప్పటికీ దేశంలో...
భారత సమాఖ్యలో హైదరాబాద్ విలీనం…..
బ్రిటీష్ ప్రభుత్వం భారతదేశంలో స్వాతంత్య్రం ఇచ్చే దిశగా సంకేతాలు ఇవ్వడంతో హైదరాబాద్ సంస్థానం విలీనం చేయాలని ప్రజలు పోరాటాలు ఉదృతం చేశారు.
భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చే నాటికి 562 సంస్థానాలు ఉండగా 4 సంస్థానాలు...
నిజాం ప్రజల సంఘం
నిజాం అభినందన సభ
l హైదరాబాద్లో నిజాంకు కృతజ్ఞత తెలియజేయడానికి ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
l ఈ సభలో పాల్గొన్న ముల్కీ ఉద్యమ నాయకులు
1. పద్మజా నాయుడు
2. లతీఫ్ సయిద్
3. బూర్గల...
జనాభాపై యోగి ఆదిత్యనాథ్, ఓవైసీది తలో రకం మాట!
హైదరాబాద్: ‘ప్రపంచ జనాభా దినోత్సవం’ సందర్భంగా లక్నోలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో యూపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రసంగిస్తూ ఓ వర్గం ప్రజల సంఖ్య పెరిగిపోయి ఇక్కడి మూల నివాసుల సంఖ్య...
దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగంకు కారణం మొగలులే: ఒవైసీ సెటైర్
భోపాల్: ఒకవేళ షాజహాన్ తాజ్మహల్ను కట్టి ఉండకపోతే ఈ రోజు లీటర్ పెట్రోల్ ధర రూ.40 మాత్రమే ఉండేదని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బిజెపి, ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ...
గుజరాతీలో ప్రశ్నిస్తే…ఉర్దూలో సమాధానం…వాహ్!
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) కొన్ని ప్రశ్నలు వేసింది. కాగా బిజెపి దానికి బదులు ఉర్దూలో ఇచ్చింది. రాజకీయ హీట్ కాస్తా భాషా హీటయిందా అనిపిస్తోంది. మొదట హైదరాబాద్లో...
మోడీజీ మీ మిత్రుడు అబ్బాస్ను అడగండి
నుపుర్ శర్మ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ
మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మొహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు ఇప్పట్లో చల్లారేలా లేవు. ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు...
మోడీ ఏకపక్షంగా నిర్ణయం ఎలా తీసుకుంటారు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: యువకుల సహనానికి ప్రభుత్వం పరీక్ష పెట్టిందని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అగ్నిపథ్ స్కీమ్ వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్న సందర్భంలో రేవంత్ మీడియాతో మాట్లాడారు. బిజెపి నాయకులు...
గ్యాంగ్ రేప్లో కార్పొరేటర్ కుమారుడే కీలకం
నిందితుల మధ్య ఘర్షణ, సర్ధిచెప్పిన పోలీసులు, ప్రధాన నిందితునికి ముగిసిన కస్టడీ, రిమాండ్కు తరలింపు
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో నిందితులు ఐదుగురు మైనర్లను నాలుగవరోజు కస్టడీలో పోలీసు అధికారులు దాదాపు 4...
ఒవైసీ, యతి నర్సింహానంద్లపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఒవైసీ, యతి నర్సింహానంద్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
న్యూఢిల్లీ: వివిధ వ్యక్తులపై గత రోజు ప్రత్యేక సెల్ నమోదు చేసిన రెండు ప్రథమ సమాచార...
సంపాదకీయం: సమాజానికి మచ్చ
ఇరవై ఏళ్ల లోపు బడి పిల్లలు పబ్లలో తాగి తందనాలాడడం, అంది వచ్చిన అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడడం మన సమాజాన్నే బోనులో నిలబెడుతున్న అంశం. ముఖ్యంగా అమితమైన ధనం, అధికారం గల సంపన్న...
నరేంద్ర మోడీ 10 రోజుల తర్వాత అర్థం చేసుకున్నారు: ఓవైసీ
హైదరాబాద్: ప్రవక్త(స) ముహమ్మద్ పై బిజెపి ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ 10 రోజుల తర్వాత అర్థం చేసుకున్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ‘కేవలం...