Home Search
ఎంఐఎం - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్ కు చేగువేరా కూతురు, మనుమరాలు రాక!
హైదరాబాద్: క్యూబా విప్లవ యోధుడు చేగువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా హైదరాబాద్ వచ్చారు. కోల్ కతా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెతో పాటు చేగువేరా మనుమరాలు, ప్రొఫెసర్ ఎస్తేఫానియా గువేరా...
ముకరంజాకు కెసిఆర్ నివాళి
మన తెలంగాణ/హైదరాబాద్: ఎనిమిదో నిజాం ముకరం జా పార్థివ దేహం హైదరాబాద్ చేరుకుంది. ఇస్తాంబుల్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన భౌతిక కాయాన్ని శంషాబాద్ ఎయిర్పోర్టుకు మంగళవారం సాయంత్రం తీసుకొచ్చారు. అక్కడి నుండి...
రెజ్లింగ్ ఛాంపియన్షిప్కు మౌనిక ఎంపిక.. అభినందించిన అసదుద్దీన్
మన తెలంగాణ / హైదరాబాద్ : రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికైన మౌనికను ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్ములు అసదుద్దీన్ ఒవైసి అభినందించారు. మౌనిక సోమవారం ఎంఐఎం కార్యాలయం దారుస్సలాంలో ఒవైసిని కలిసింది....
ఆర్ఎస్ఎస్ భావాజాలం.. దేశ భవిష్యత్తుకు ముప్పు
హైదరాబాద్: ముస్లింలు భారత దేశంలో నివసించడానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అనుమతి అవసరం లేదని ఎంఐఎం అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఒవైసి స్పష్టం చేశారు. మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై...
ఓటరుగా రెండు చోట్ల ఓవైసీ పేరు నమోదు: కాంగ్రెస్
హైదారాబాద్: ఆల్ ఇండియా మజ్లీస్ఇఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఎఐఎంఐఎం) నాయకుడు, పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ నియమాలకు విరుద్ధంగా రెండు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన పేరును నమోదుచేసుకున్నారని కాంగ్రెస్ నాయకుడు జి.నిరంజన్ పేర్కొన్నారు.
ఆల్ ఇండియా...
ఎంపి ఒవైసీకి రెండు చోట్ల ఓట్లు: ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
హైదరాబాద్: ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఒవైసీపై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. హైదారాబాద్ నగర పరిధిలో ఆయనకు రెండు చోట్ల ఓట్లు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఎంపి...
పేదల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం : దిగ్విజయ్ సింగ్
బిజెపి పాలనలో పేదరికం పెరుగుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. గురువారం జరిగిన ఓ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ పాలనలో నిత్యవసర ధరలు భారీగా పెరిగియాయని పేర్కోన్నారు....
ప్రమాణం చేయడానికి నేను రెడీ: రోహిత్ రెడ్డి
మన తెలంగాణ /హైదరాబాద్ న్యూస్ : బిజెపి నాయకులు తనపై చేస్తున్న ఆరోపణలను దమ్ముంటే రుజువు చేయాలని తాండూరు నియోజకవర్గం శాసనసభ్యుడు పైలట్ రోహిత్రెడ్డి సవాల్ విసిరారు. అలా రుజువు చేస్తే తన...
మా కూతురు వివాహానికి రండి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, భారత్ రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా తన కూతురు వివాహానికి...
చైనా బలగాలను తిప్పికొట్టాం
చైనాను దీటుగా తిప్పికొట్టాం
తవాంగ్ ఘర్షణపై పార్లమెంటులో రక్షణ మంత్రి రాజ్నాథ్ ప్రకటన
రాజ్యసభలో వివరణలకు విపక్షాల పట్టు, వాకౌట్
న్యూఢిల్లీ: అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖను అతిక్రమించి ప్రస్తుత పరిస్థితిని ఏకపక్షంగా మార్చేందుకు చైనా...
చైనా పేరెత్తాలంటేనే ప్రధానికి భయం: అసదుద్దీన్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చైనా విషయంలో తన సాహస వైఖరిని కనబరచలేదని ఆల్ ఇండియా మజ్లీస్ఎఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మంగళవారం అభిప్రాయపడ్డారు. “ప్రధాని...
గుజరాత్ ఓటమి ప్రభావం జోడో యాత్రపై ఉండదు
బుండి(రాజస్థాన్): గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం రాహుల్ గాంధీ సాగిస్తున్న భారత్ జోడో యాత్రపై ఉండబోదని రాహుల్ యాత్ర ఎన్నికలు గెలిచేందుకు చేపట్టిన యాత్ర కాదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్)...
బిఆర్ఎస్ మాత్రమే ప్రత్యామ్నాయం
నిన్నటి గుజరాత్ ఫలితాలు చూస్తే ఈ దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు, పార్టీలపై మరోసారి చర్చ జరుగక తప్పదు. గుజరాత్లో బిజెపి హవా కొనసాగినా, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ గెలిచినా, హిమాచల్లో...
ఎంఎల్ఎ రాజాసింగ్ పై మరో కేసు నమోదు
హైదరాబాద్ : బిజెపి బహిష్కృత నేత, గోషామహల్ ఎంఎల్ఎ రాజాసింగ్పై మరో కేసు నమోదైంది. మంగళ్హాట్ పోలీసులు ఆయన పై మరో కేసు నమోదు చేశారు. హైకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ ఇటీవల ట్విట్టర్లో...
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ విజయభేరీ
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసిడి) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయభేరీ మోగించింది. ఈ నెల 4న జరిగిన ఎంసిడి ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా...
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఊడ్చేస్తున్న ఆప్
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసిడి) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయపథంలో దూసుకెళ్తోంది. ఈ నెల 4న జరిగిన ఎంసిడి ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా...
మోడీయిజం నూతన ఫాసిజం
జీవితమంతా మోడీ తన గుంపులో భిన్నంగా ఉన్నారు. తన బృంద సభ్యులను మూర్ఖులను చేశారు. ఖాకీ నిక్కరు, సంఘ్ టోపీ, సాముకర్ర ధరించలేదు. సహచరుల దుస్తులకు భిన్న దుస్తులు ధరిస్తారు. సంఘ్ తాత్వికత...
ఆకలి భారతం
ప్రపంచ ఆకలి సూచీలో భారత్ మరింత కిందికి
ఏడాదిలో ఏకంగా ఏడు స్థానాలు దిగువకు
121 దేశాల్లో 107వ స్థానంలో ఇండియా
నిరుడు 101వ స్థానంలో నిలిచిన భారత్
మనకన్నా మెరుగైన స్థితిలో...
తెలంగాణలో బిజెపిది మూడో స్థానం: అసదుద్దీన్ ఒవైసి
హైదరాబాద్: వివిధ మతాల మధ్య విద్వేషాలు పెంచేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని ఎఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎంఐఎం ఎంపీ మాట్లాడుతూ... అభ్యంతరకరమైన వ్యాఖ్యలను రెచ్చగొట్టడం ద్వారా...
సిఎం కెసిఆర్కు ఒవైసి శుభాకాంక్షలు…
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బుధవారం స్వాగతించారు. ‘‘టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా అవతరించినందుకు...