Home Search
ఎంఐఎం - search results
If you're not happy with the results, please do another search
మోడీది ‘సైలెన్స్ రాజ్’
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు పార్టీలు, నాయకులు గెలుస్తున్నారని కానీ, ప్రజలు ఓడిపోతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మించి ఏదో చేస్తారని ఆశించి 2014లో...
7 రోజులు.. 56 గంటలు
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ముగిశాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రసంగం అనంతరం సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి శాసనసభను నిరవధికంగా వాయిదా వేయగా, ఆర్ధికమంత్రి హరీష్రావు ప్రసంగం అనంతరం...
హైదరాబాద్లో డ్రగ్స్ కల్చర్ పెరుగుతోంది: అక్బరుద్దీన్
హైదరాబాద్: నగరంలో మాదకద్రవ్యాల సంస్కృతి(డ్రగ్స్ కల్చర్) పెరుగుతోందని ఎంఐఎం ఎంఎల్ఏ అక్బరుద్దీన్ ఓవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం అసెంబ్లీలో మాట్లాడుతూ నగరంలో కోట్లాది రూపాయల డ్రగ్స్ వ్యాపారం జరుగుతోందన్నారు. దీనిని...
కొత్త సచివాలయం గుమ్మటాలను కూల్చివేస్తాం: బండి
హైదరాబాద్ ః తమ పార్టీ అధికారంలోకి రాగానే కొత్త సచివాలయం గుమ్మటాలను కూల్చివేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. భారతీయ, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సచివాలయంలో మార్పులు చేస్తామన్నారు. జనం...
సచివాలయ గుమ్మటాలను కూలుస్తాం: బండి
హైదరాబాద్: బిజెపి అధికారంలోకి వస్తే సచివాలయ రూపురేఖలు మారుస్తామని ఎంపి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తెలిపారు. ప్రజాగోస బిజెపి భరోసా యాత్రలో భాగంగా బండి మాట్లాడారు. సచివాలయానికి ఉన్న...
పౌరులే ప్రాతిపదికగా ప్రగతి పథం
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా నగరం నలువైపులా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ విధానమని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. పౌరుల అవసరాలే కేంద్రంగా అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు....
బిజెపిని ఓడించే కుట్ర చేస్తున్నారు: బండి సంజయ్
హైదరాబాద్: దమ్ముంటే 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని ఎంఐఎం నేతలకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. ఎంఐఎం ఎక్కడ పోటీ చేసినా ఆ పార్టీ అభ్యర్ధులకు డిపాజిట్లు...
అక్బరుద్దీన్ ఒవైసీతో భేటీపై కాంగ్రెస్ ఎంఎల్ఎల వివరణ
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికార బిఆర్ఎస్పై ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడడం తెలిసిందే. గతంలో ఎన్నడూ కనిపించని రీతిలో ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆయన ప్రసంగం వాడీవేడిగా...
తెలంగాణపై కేంద్రం సవతితల్లి ప్రేమ: అక్బరుద్దీన్
హైదరాబాద్ : తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ కనబరుస్తోందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు.
కేంద్రం చేస్తున్న అన్యాయంపై సభలో ఒక రోజు చర్చ జరగాలని ఆయన శాసనసభలో ప్రస్తావించారు. శనివారం...
నేటి నుంచి అసెంబ్లీ
హైదరాబాద్ : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. శాసనసభతో పాటుగా శా సనమండలి సభ్యులతో కలిపి ఉభయ సభల సభ్యులనుద్దేశించి గవర్నర్ తమిళి సై ప్రసంగించనున్నారు....
అవిశ్వాసాలు.. అసంతృప్తులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పురపాలికల్లో అసంతృప్తుల అవిశ్వాస తీర్మానాలు అధికమవుతున్నాయి. పాలకవర్గాలు కొలువుదీరి మూడేళ్లు పూర్తికావడంతో అసంతృప్తులు అవిశ్వాసాలకు పదునుపెడుతున్నారు. కొత్త పాలకవర్గాలు కొలువుదీరి మూడేళ్లు పూర్తి కావడంతో కౌన్సిలర్లు తమ డిమాండ్లు సాధించు...
2014 తర్వాత హత్యకు గురైన తొలి వ్యక్తి మోహిసిన్: అసుద్దీన్ ఒవైసి
హైదరాబాద్: 2014 తర్వాత హత్యకు గురైన మొదటి వ్యక్తి మొహిసిన్ అని, ఈ హత్యకు కారణం అతను ముస్లిం కావడమేనని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసి అన్నారు. ఈ...
హైదరాబాద్ కు చేగువేరా కూతురు, మనుమరాలు రాక!
హైదరాబాద్: క్యూబా విప్లవ యోధుడు చేగువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా హైదరాబాద్ వచ్చారు. కోల్ కతా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెతో పాటు చేగువేరా మనుమరాలు, ప్రొఫెసర్ ఎస్తేఫానియా గువేరా...
ముకరంజాకు కెసిఆర్ నివాళి
మన తెలంగాణ/హైదరాబాద్: ఎనిమిదో నిజాం ముకరం జా పార్థివ దేహం హైదరాబాద్ చేరుకుంది. ఇస్తాంబుల్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన భౌతిక కాయాన్ని శంషాబాద్ ఎయిర్పోర్టుకు మంగళవారం సాయంత్రం తీసుకొచ్చారు. అక్కడి నుండి...
రెజ్లింగ్ ఛాంపియన్షిప్కు మౌనిక ఎంపిక.. అభినందించిన అసదుద్దీన్
మన తెలంగాణ / హైదరాబాద్ : రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికైన మౌనికను ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్ములు అసదుద్దీన్ ఒవైసి అభినందించారు. మౌనిక సోమవారం ఎంఐఎం కార్యాలయం దారుస్సలాంలో ఒవైసిని కలిసింది....
ఆర్ఎస్ఎస్ భావాజాలం.. దేశ భవిష్యత్తుకు ముప్పు
హైదరాబాద్: ముస్లింలు భారత దేశంలో నివసించడానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అనుమతి అవసరం లేదని ఎంఐఎం అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఒవైసి స్పష్టం చేశారు. మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై...
ఓటరుగా రెండు చోట్ల ఓవైసీ పేరు నమోదు: కాంగ్రెస్
హైదారాబాద్: ఆల్ ఇండియా మజ్లీస్ఇఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఎఐఎంఐఎం) నాయకుడు, పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ నియమాలకు విరుద్ధంగా రెండు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన పేరును నమోదుచేసుకున్నారని కాంగ్రెస్ నాయకుడు జి.నిరంజన్ పేర్కొన్నారు.
ఆల్ ఇండియా...
ఎంపి ఒవైసీకి రెండు చోట్ల ఓట్లు: ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
హైదరాబాద్: ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఒవైసీపై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. హైదారాబాద్ నగర పరిధిలో ఆయనకు రెండు చోట్ల ఓట్లు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఎంపి...
పేదల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం : దిగ్విజయ్ సింగ్
బిజెపి పాలనలో పేదరికం పెరుగుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. గురువారం జరిగిన ఓ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ పాలనలో నిత్యవసర ధరలు భారీగా పెరిగియాయని పేర్కోన్నారు....
ప్రమాణం చేయడానికి నేను రెడీ: రోహిత్ రెడ్డి
మన తెలంగాణ /హైదరాబాద్ న్యూస్ : బిజెపి నాయకులు తనపై చేస్తున్న ఆరోపణలను దమ్ముంటే రుజువు చేయాలని తాండూరు నియోజకవర్గం శాసనసభ్యుడు పైలట్ రోహిత్రెడ్డి సవాల్ విసిరారు. అలా రుజువు చేస్తే తన...