Home Search
ఇండియా - search results
If you're not happy with the results, please do another search
టి20 మ్యాచ్ టికెట్ల గందరగోళంపై స్పందించిన మంత్రి
హైదరాబాద్: టి20 మ్యాచ్ టికెట్ల గందరగోళంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. తెలంగాణ ప్రతిష్టను దిగజార్చితే సిఎం కెసిఆర్ మండిపడ్డారు. ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల అవకతవకలపై విచారణ జరుపుతామన్నారు. టికెట్లు బ్లాక్ లో అమ్మినట్లు...
రాబోయే తరాలకు బాపూజీ స్ఫూర్తిదాయకం..
మహబూబ్ నగర్: కొండా లక్ష్మణ్ బాపూజీ అందించిన సేవలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు కొండా లక్ష్మణ్...
‘ఆర్ఆర్ఆర్’కు షాక్.. గుజరాతీ మూవీకి ‘ఆస్కార్’ ఎంట్రీ
గుజరాతీ సినిమా ‘ఛల్లో షో’కు ‘ఆస్కార్ 2023’లో పోటీ పడే అవకాశం దక్కడం విశేషం. ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీలో ఆస్కార్కు నామినేట్ అయినట్టు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా...
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉద్యోగుల కొరత
నెలవారీ రిక్రూట్మెంట్ ప్లాన్తో రండి
నేడు బ్యాంక్ ఉన్నతాధికారులతో కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ సమావేశం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు భారీగా సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయి. దీని వల్ల బ్యాంకుల పనితీరుపైనా ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర...
మొక్కలు నాటిన షూటర్ ఈషా సింగ్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్ఎంసి పార్క్లో షూటర్ ఈషా సింగ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఈషా సింగ్...
‘మెన్ ఆఫ్ ప్లాటినమ్’లో నాగచైతన్య స్టైల్ స్టేట్మెంట్
హైదరాబాద్: తెలుగు చిత్ర నటుడు నాగ చైతన్య అక్కినేని , సుప్రసిద్ధ లగ్జరీ, లైఫ్స్టైల్ మ్యాగజైన్ మెన్స్ వరల్డ్ ఇండియా యొక్క సెప్టెంబర్ 2022 సంచిక ముఖచిత్రంగా కనిపించి, వివేకవంతమైన స్టైల్ స్టేట్మెంట్ను...
ఆపరేషన్ పిఎఫ్ఐ
ఏకకాలంలో 40 ప్రాంతాల్లో ఎన్ఐఎ సోదాలు
నిజామాబాద్, నిర్మల్ జిల్లాలతో పాటు ఎపిలో దాడులు
అదుపులోకి 26మంది,
నలుగురిపై కేసు
నమోదు
కీలక పత్రాలు, డిజిటల్
పరికరాలు స్వాధీనం
విదేశాల నుంచి నగదు...
జాతీయ అవార్డ్ మూవీ డైరెక్టర్తో సినిమా
‘జెర్సీ’ అనే జాతీయ అవార్డ్ సినిమా తీయడంతో యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి పేరు ఒక్కసారిగా మార్మోగిన సంగతి తెలిసిందే. తొలి చిత్ర దర్శకుడిగా అతడు తన సినిమాతో అరుదైన గౌరవం అందుకున్నాడు....
రియల్మి నుంచి మూడు కొత్త ఫోన్లు
న్యూఢిల్లీ : రియల్మి ఇండియా మూడు సరికొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది.- రియల్మి జిటి నియో 3టి, రియల్మీ సి 33, రియల్మి సి 30ఎస్ ఫోన్లు కస్టమర్లకు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా...
ప్రభాస్ స్వీట్ పర్సన్
బాలీవుడ్ భామా కృతిసనన్ తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రభాస్తో కలిసి కృతిసనన్ భారీ మైథలాజికల్ మూవీ ‘ఆది పురుష్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా...
ప్రాజెక్టు చీతాపై 2009 నాటి లేఖను విడుదల చేసిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: అంతరించిపోయిన చీతాల పునరుద్ధరణకు గత ప్రభుత్వాలు ఏమాత్రం కృషి చేయలేదని ప్రధాని నరేంద్రమోడీ శనివారం చేసిన ఆరోపణలకు దీటుగా కాంగ్రెస్ ఆనాటి లేఖను బయటపెట్టింది. ప్రాజెక్టు చీతా గురించి వైల్డ్లైఫ్ ట్రస్ట్...
మొబైల్ ఫండ్ ట్రాన్స్ ఫర్ పై ఎస్ఎంఎస్ ఛార్జీలు మాఫీచేసిన ఎస్ బిఐ
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొబైల్ బ్యాంకింగ్ను ప్రోత్సహించే కీలక నిర్ణయం తీసుకుంది. మనీ ట్రాన్స్ఫర్పై వసూలు చేసే ఎస్ఎంఎస్ ఛార్జీలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మొబైల్ బ్యాంకింగ్ సేవలు...
తెలంగాణ, ఎపిలో ఎన్ఐఏ దాడులు
హైదరాబాద్: తెలంగాణ, ఏపీల్లో ఉగ్రవాద సంబంధాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శనివారం రాత్రి నుంచి దాడులు నిర్వహిస్తోంది. తెలంగాణలోని నిజామాబాద్, భైంసా, ఏపీలోని కర్నూలు, గుంటూరు, నెల్లూరులో సోదాలు కొనసాగుతున్నాయి. పాపులర్...
శుభ సంకేతం
బాగా కాలిన ఇనుము మీద సమ్మెట దెబ్బ వేస్తే అది మనం కోరుకున్న రూపంలోకి లొంగుతుంది. ఉక్రెయిన్ పై యుద్ధం విషయంలో రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ మానసిక స్థితి ఇప్పుడు...
1 నుంచి ఆర్బిఐ కార్డ్ టోకెనైజేషన్ కొత్త నిబంధనలు
ముంబయి : డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డుల దుర్వినియోగానికి సంబంధించి కార్డుదారుల నుంచి తరుచుగా ఫిర్యాదులు రావడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు అమలు చేయనుంది. ఆర్బిఐ తన...
బ్యాంకుల్లో కనీస బ్యాలెన్స్ ఎంత ఉండాలి?
ఎస్బిఐ, ఐసిఐసిఐలో ఎంత అవసరం?
న్యూఢిల్లీ : ప్రతి బ్యాంకులో ఖాతాదారులు కనీస బ్యాలెన్స్ను తప్పనిసరిగా నిర్వహించాలి. బ్యాంకులు తమ ఖాతాదారులకు పొదుపు ఖాతా కనీస బ్యాలెన్స్పై అనేక రకాల సౌకర్యాలను అందిస్తాయి. అయితే...
జనగాంలో కల్తీ టీ పొడిపై ఒగ్గు కథతో అవగాహన కార్యక్రమం
జనగాం: తెలంగాణలో సుప్రసిద్ధ టీ బ్రాండ్లలో ఒకటైన టాటా టీ జెమిని ఇప్పుడు రసాయన రంగులను తయారుచేస్తున్న టీల వల్ల కలిగే దుష్పరిణామాల పట్ల అవగాహన కలిగించేందుకు ఓ కార్యక్రమం ప్రారంభించింది. తెలంగాణాలో...
సాజిద్ గ్లోబల్ టెర్రరిస్టు కాకుండా చైనా అడ్డు
న్యూయార్క్ : లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మీర్ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలనే ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితిలో చైనా అడ్డుకుంది. లష్కరేలో అగ్రస్థాయి దళనేత అయిన 2008 నవంబర్ 26వ తేదీ ఉగ్రదాడులలో ప్రధాన...
వారింకా ఓటు బ్యాంకు రాజకీయాలు, రజాకార్లకు భయపడుతున్నారు: అమిత్ షా
హైదరాబాద్ విముక్తి దినోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన హోం మంత్రి అమిత్ షా
హైదరాబాద్: హైదరాబాద్ విముక్తికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముఖ్య కారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారంనాడు అన్నారు. ఓటు బ్యాంకు...
సంపదను పెంచాలి.. పేదలకు పంచాలి: కెసిఆర్
హైదరాబాద్: 2013-14లో తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర జి.ఎస్.డి.పి 5 లక్షల 5 వేల 849 కోట్ల రూపాయలు కాగా 2021-22 నాటికి 11 లక్షల 54 వేల 860 కోట్ల రూపాయలకు పెరిగిందని...