Tuesday, April 30, 2024
Home Search

ఇండియా - search results

If you're not happy with the results, please do another search
CM KCR slams PM modi

వస్తోంది.. రైతు ఉప్పెన

మోడీ సర్కార్ కొట్టుకుపోవడం ఖాయం మిమ్మల్ని ఆ దేవుడు కూడా రక్షించలేడు మీ విధానాలతో భారతమాత గుండె గాయపడింది 18 నెలల్లో బిజెపి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారు మోడీ ఫాసిస్టు ప్రధాని సంస్కరణ...
LEAD Launches India's First Students Confidence Index

మొట్టమొదటిసారి స్టూడెంట్‌ కాన్ఫిడెన్స్‌ ఇండెక్స్‌ విడుదల చేసిన లీడ్‌

న్యూఢిల్లీ: ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం ఆత్మ–విశ్వాస్‌ సాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా భారతదేశంలో అతిపెద్ద స్కూల్‌ ఎడ్‌టెక్‌ కంపెనీ లీడ్‌ నేడు భారతదేశపు మొట్టమొదటి ‘స్టూడెంట్‌ కాన్ఫిడెన్స్‌ ఇండెక్స్‌’ విడుదల చేసినట్లు వెల్లడించింది. ఈ...
Sanjay Khanna as CEO of American Express

అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సిఇఒగా సంజయ్ ఖన్నా

న్యూఢిల్లీ : మరో భారతీయుడు అమెరికా కంపెనీలో కీలక పోస్టుకు ఎంపికయ్యారు. చెల్లింపు సేవల బహుళజాతి కంపెనీ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (ఎఇబిసి) సంజయ్ ఖన్నాను తన భారతీయ విభాగం ఎఇబిసి...
Retail Inflation spike

7 శాతానికి చేరుకున్న వినియోగదారుల ధరల సూచీ

  న్యూఢిల్లీ: వినియోగదారుల ధరల సూచిక (సిపిఐ) ఆగస్టులో 7.00 శాతానికి పెరిగింది, ఇది జూలైలో 6.71 శాతంగా ఉంది. కాగా పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపి)  భారతదేశ ఫ్యాక్టరీ ఉత్పత్తి జూలైలో 2.4...
CM KCR speech in Assembly

మోడీ మాటలు వింటే సొంత పొలంలోనే రైతులు కూలీలు అవుతారు: కెసిఆర్

హైదరాబాద్: అధికార మదం నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని సిఎం కెసిఆర్ మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన సభలో కెసిఆర్ మాట్లాడారు. ఏ ఎన్నికలలో కూడా బిజెపికి 50 శాతం ఓట్లు...
Pro Kabaddi League 9th Season to begin on Oct 7

అక్టోబర్ 7 నుంచి ప్రొ కబడ్డీ లీగ్ 9వ సీజన్ ప్రారంభం..

ప్రొ కబడ్డీ లీగ్ తొమ్మిదో సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. అక్టోబర్ 7 నుండి ప్రారంభమయ్యే ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 9వ వేలం కూడా పూర్తయింది. ఒకవైపు సీజన్‌లో చాలా మంది...

14న ఎస్‌బిఐ ఎక్స్‌పోర్ట్ ఉత్సవ్

హైదరాబాద్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెల 14న ఎక్‌పోర్టు ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఎఫ్‌ఐసిసిఐ, ఎఫ్‌టిసిసిఐ సహకారంతో ఎస్‌బిఐ హైదరాబాద్ సర్కిల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుందని బ్యాంక్ ప్రతినిధులు...
Inflows in equity mutual funds

ఈక్విటీ మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో తగ్గిన పెట్టుబడులు

ముంబయి : ఆగస్టులో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ భారతీయ మార్కెట్లలో పెట్టుబడులు ప్రారంభించారు. దీంతో దేశీయ ఇన్వెస్టర్లు వెనుకంజ వేస్తున్నారు. మరోవైపు ఆగస్టులో ఈక్విటీ మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో పెట్టుబడులు...
UPI payments in Telugu with 'Voice'!

‘వాయిస్‌సే’తో తెలుగులోనూ యుపిఐ చెల్లింపులు!

ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి టోన్ ట్యాగ్ కొత్త సదుపాయం 400 మిలియన్ ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ప్రయోజనం ఇంటర్‌నెట్ లేకున్నా వాయిస్ కమాండ్‌తో చెల్లింపులు చేసే అవకాశం దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పెరగనున్న డిజిటల్ పేమెంట్లు న్యూఢిల్లీ: యుపిఐ...
Archaeologist BB lal passed away

ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త బిబి లాల్ కన్నుమూత

న్యూఢిల్లీ: ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత బిబి లాల్ శనివారం తన 101వ ఏట కన్నుమూశారు. గతంలో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఎఎస్‌ఐ) డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన బిబి...
mp santhosh kumar visited Thousand Pillar Temple

వెయ్యిస్తంభాల గుడికి యునెస్కో గుర్తింపుకు కృషి చేస్తా: ఎంపి సంతోష్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ వరంగల్: కాకతీయుల కళావైభవానికి ప్రతీక అయిన వెయ్యి స్తంభాల గుడి అభివృద్ధికి ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ కోటి రూపాయాలను కేటాయించారు. శనివారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు...
20 percent duty on non-basmati rice exports

నూకల ఎగుమతిని నిషేధించిన కేంద్రం

బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం ఈ సారి ఖరీఫ్ సీజన్‌లో తగ్గిన వరి సాగు విస్తీర్ణం న్యూఢిల్లీ: ఈ సారి ఖరీఫ్ సీజన్‌లో వరిసాగు విస్తీర్ణం 10 12 మిలియన్ ఎకరాల...
Yashoda movie teaser released

‘యశోద’ టీజర్‌కు జాతీయ స్థాయిలో టెర్రిఫిక్ రెస్పాన్స్

టైమ్‌కు తినాలన్నారు... ఆమె తినే పరిస్థితిలో లేదు. బాగా నిద్రపోవాలన్నారు... కానీ, ఆమెకు నిద్ర కరువైంది. జాగ్రత్తగా నడవాలని చెప్పారు... ప్రాణాల కోసం ఆమె పరుగు తీసింది. దెబ్బలు తగలకుండా చూసుకోమన్నారు... ఆమెకు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. సంతోషంగా నవ్వుతూ ఉండమన్నారు... అయితే, ఆమె భయంతో కేకలు పెట్టింది. చివరకు ఏమైంది? అనేది...

ప్రైవేటుకు మరో ‘బంగారు బాతు’

  సంపాదకీయం: ‘అమ్మకానికి భారత దేశం’ అనే భారతీయ జనతా పార్టీ పాలకుల ప్రియాతిప్రియమైన విధానంలో భాగంగా రైల్వే భూములను లీజు పద్ధతిలో ప్రైవేటు రంగానికి కట్టబెట్టేందుకు తెర లేచింది. రైల్వేలకు మరింత ఆదాయాన్ని...

నీట్‌లో టాపర్స్‌గా 160మంది ఎస్‌సి గురుకుల విద్యార్థులు

మన తెలంగాణ/హైదరాబాద్: బుధవారం రాత్రి ప్రకటించిన నీట్ ఫలితాల్లో తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించి తమ ప్రతిభను చాటారు. మొత్తం 160 మంది విద్యార్థులు టాప్ ర్యాంకులు...
Centre announces re name Rajpath as Kartavya Path

వలస పాలన గుర్తులను చెరిపేస్తున్న మోడీ సర్కార్

వలస పాలన గుర్తులను చెరిపేస్తున్న మోడీ సర్కార్ గత 8 ఏళ్లలో తీసుకున్న చర్యలను వివరించిన ప్రభుత్వం అందులో భాగమే రాజ్‌పథ్ పేరు మార్పని స్పష్టీకరణ న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ నడిబొడ్డున ఉన్న చరిత్రాత్మక రాజ్‌పథ్‌కు...
Allurion Launches Weight Management Solutions

వెయిట్‌ మేనేజ్‌మెంట్‌ సొల్యూషన్‌ను విడుదల చేసిన అల్యూరియన్‌

హైదరాబాద్‌: ఊబకాయంను అంతం చేయడానికి కట్టుబడిన సంస్థ అల్యూరియన్‌, తమ అల్యూరియన్‌ స్వాలోబుల్‌ క్యాప్సూల్‌ను భారతదేశంలో విడుదల చేసింది. భారత ప్రభుత్వ ఆరోగ్య–కుటుంబ సంక్షేమ శాఖ కు చెందిన డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌...
PM unveils Netaji Statue

సెంట్రల్ విస్టా అవెన్యూ వద్ద బోస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

  న్యూఢిల్లీ: దేశ రాజధాని నడిబొడ్డున పునరుద్ధరించిన సెంట్రల్ విస్టా అవెన్యూను ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం ప్రారంభించారు. రాజ్‌పథ్‌కు ఇరువైపులా  పచ్చిక బయళ్లు  విస్తరించి ఉన్నాయి. అది ఇప్పుడు ‘కర్తవ్య మార్గం’గా...
T-24 ticket price hike in Hyderabad

గణేష్ నిమజ్జనానికి ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు

29 డిపోల నుంచి 565 ప్రత్యేక బస్సులు రెండు కాల్ సెంటర్ల ఏర్పాటు హైదరాబాద్: గణేష్ నిమజ్జన ఉత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం ఆర్టిసి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా భక్తుల సౌకర్యం...
Building of highways can create lakes Says Gadkari

హైవేల నిర్మాణంతో కొత్త చెరువుల సృష్టి

కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడి బెంగళూరు: దేశంలోని కొన్ని ప్రాంతాలు ఎదుర్కొంటున్న నీటి కొరతను తన మంత్రిత్వశాఖ తీర్చగలదని కేంద్ర రోడ్డు, రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. గురువారం భారత్...

Latest News