Home Search
ఇండియా - search results
If you're not happy with the results, please do another search
నిండా నీటమునిగిన బెంగళూరు
చెరువులను తలపిస్తున్న రహదారులు
నీట మునిగిన వేలాది వాహనాలు
ట్రాక్టర్లు, బుల్డోజర్లపై కార్యాలయాలకు ఉద్యోగులు
స్కూళ్లకు సెలవులు ప్రకటించిన యాజమాన్యాలు
ఐటి ఉద్యోగుల ‘వర్క్ఫ్రమ్ హోమ్’కు కంపెనీల అనుమతి
గత కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన ఫలితమే: సిఎం బొమ్మై
బెంగళూరు:...
లిల్ గుడ్నెస్ బ్రాండ్ అంబాసిడర్ గా నమత్రా శిరోద్కర్, సితార..
ముంబై: కుటుంబాల కోసం వినోదాత్మక, గుడ్ ఫర్ యు స్నాకింగ్ బ్రాండ్, లిల్ గుడ్నెస్ ఇప్పుడు మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ నటి నమ్రతా శిరోద్కర్, ఆమె కుమార్తె సితారతో ప్రత్యేకంగా బ్రాండ్...
అన్ని రాష్ట్రాలతో సంప్రదించి స్కూళ్ల అభివృద్ధికి ప్రణాళిక
ప్రధాని మోడీకి కేజ్రీవాల్ సూచన
న్యూఢిల్లీ: దేశంలోని 14,500 ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాన్ని సముద్రంలో నీటి బొట్టుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభివర్ణించారు. దీనికి బదులుగా దేశంలోని...
దేశవాళీ ఆవుల సంరక్షణ సామాజిక బాధ్యత
మనతెలంగాణ/ హైదరాబాద్ : సామాజిక బాధ్యతగా దేశవాళీ ఆవుల సంరక్షణ కోసం దివ్యారెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ అన్నారు. క్రాస్ బ్రీడింగ్తో దేశంలో అంతరించిపోయే దశకు చేరిన...
భారత్ బయోటెక్ నాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్కు డిసిజిఐ అనుమతి
కరోనావైరస్ కు భారత్ తొలి నాసికా వ్యాక్సిన్ !
న్యూఢిల్లీ: డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) మంగళవారం భారత్ బయోటెక్ యొక్క ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్ను ఆమోదించింది. ఇది అత్యవసర ఉపయోగం...
దేశంలో మొదటిసారి 10 కోట్లు దాటిన డీమ్యాట్ ఖాతాలు
ముంబై: డీమ్యాట్ ఖాతాల సంఖ్య దేశంలో శరవేగంగా పెరిగిపోతోంది. మరింత మంది రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించడంతో మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 10 కోట్లను దాటింది. ఆగస్ట్ లో కొత్తగా...
గూగుల్తో డిక్సన్ భాగస్వామ్యం
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో ఉన్న డిక్సన్ టెక్నాలజీస్ తాజాగా అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం గూగుల్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా స్థానికంగా ఆండ్రాయిడ్, గూగుల్ టివి ప్లాట్ఫామ్స్పై ఎల్ఈడి టివిలను డిక్సన్ తయారు...
బ్రిటన్ నూతన ప్రధాని
కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలుగా, 56వ ప్రధానిగా 47 ఏళ్ల లిజ్ట్రస్ ఎన్నికతో ఆమె బ్రిటన్కు మూడో మహిళా ప్రధాని అవుతున్నారు. ఇంతకు ముందు మార్గరెట్ థాచర్,...
కర్తవ్యపథ్గా మారనున్న రాజ్పథ్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని చరిత్రాత్మక రాజ్పథ్ పేరు కర్తవ్యపథ్గా మార్చనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయంపై న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డిఎంసి) ఈ నెల ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. రాజ్పథ్ను కర్తవ్యపథ్గా...
ప్రైవేట్ విద్యా సంస్థలను కొందరు వ్యాపార సంస్థలుగా మార్చుతున్నారు: శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: ఒక ఉపాధ్యాయుని కుమారుడిగా ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రవీంద్రభారతిలో విద్యాశాఖ అధ్వర్యంలో జరిగిన గురుపూజోత్సవంలో శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ప్రపంచ జనాభాలో ఇండియా మొదటి...
రాణించిన కోహ్లీ.. పాక్ టార్గెట్ 182
దుబాయ్: ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు సాధించింది. దీంతో ఇండియా, పాక్...
బిల్గేట్స్కు బాంబే హైకోర్టు నోటీసులు
ముంబయి: దిగ్గజం బిల్గేట్స్కు బొంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బిల్గేట్స్తోపాటు సెరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ), డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ డాక్టర్ వీజీ సోమని, డ్రగ్ కంట్రోలర్ జనరల్,...
వండర్ఫుల్ విజువల్ ట్రీట్ ‘బ్రహ్మాస్త్రం’
బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ కథానాయకుడిగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్రం’ మొదటి భాగం శివ. అలియా భట్ హీరోయిన్. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్...
పిట్రాన్ బ్లూ టూత్ కాలింగ్ ఉన్న స్మార్ట్వాచ్..
విశాఖపట్నం: (ఎన్ఎస్ఇ: పాల్రెడ్టెక్) పిట్రాన్, భారతదేశం యొక్క యుత్ కోసం వేగంగా అభివృద్ధి చెందుతున్న, ప్రముఖ యాక్సెసరీస్ బ్రాండ్, స్మార్ట్వాచ్ అవసరాలు అన్నిటిని కవర్ చేసే పూర్తి-లోడెడ్, స్టైలిష్ స్మార్ట్వాచ్ను పరిచయం చేసింది....
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను ప్రచురించాలి: శశి థరూర్
న్యూఢిల్లీ: ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను ప్రచురించాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్...
ప్రతిభ చాటుకున్న విద్యార్థిని కైవల్య రెడ్డి
గ్రహ శకలం కనుగొన్న విద్యార్థిని
నిడదవోలు: తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలుకి చెందిన పదో తరగతి విద్యార్థి కుంచాల కైవల్యరెడ్డి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అంగారక, బృహస్పతి గ్రహాల మధ్య ఉన్న ముఖ్యమైన ఆ్రస్టాయిడ్...
మారుతీ సుజుకీ సేల్స్ 26 శాతం జంప్
ముంబై : కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఆగస్టులో మొత్తం విక్రయాలు 1,65,173 యూనిట్లు నమోదు చేసింది. గతేడాదిలో సేల్స్ 1,30, 699 యూనిట్లతో పోలిస్తే 26.37% వృద్ధిని నమోదు చేసింది....
ప్రపంచ పాలన పటిష్టపడాలి
ప్రపంచం ప్రమాదకర భౌగోళిక రాజకీయ మాంద్యంలోకి ప్రవేశిస్తోంది. ఆర్థిక వ్యవస్థ లాగే, భౌగోళిక రాజకీయంఎగుడు దిగుళ్ళలో ఉంది. కొవిడ్ విశ్వమహమ్మారితో సమస్య తీవ్రతరం, శీఘ్రతరం అయింది. ప్రపంచం పతన దిశలో ఉంది. విశ్వమహమ్మారితోనేకాక...
ఏకాభిప్రాయంతోనే ప్రధాని
మాది థర్డ్ ఫ్రంట్ కాదు..మెయిన్ ఫ్రంట్
మోడీ పాలనలో దేశం అధోగతి
భారత్ను అభివృద్ధిపథంలో నడిపే ప్రభుత్వం రావాలి
ప్రజల మధ్య కమలనాథులు విద్వేషం పెంచుతున్నారు
ముక్త్త్ బిజెపితోనే దేశానికి విముక్తి తెలంగాణ...
దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం
పవన్ కళ్యాణ్ హీరోగా సృజనాత్మక దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తోన్న చిత్రం ‘హరిహర వీర మల్లు’. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్పై ఎ.ఎం.రత్నం సమర్పణలో...