Home Search
నరేంద్ర మోడీ - search results
If you're not happy with the results, please do another search
పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల ర్యాలీ..
మంచిర్యాల్: కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల్ లో భారీ ర్యాలీ జరిగింది. సోమవారం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధి నాయకత్వం ఆదేశాల మేరకు...
కేంద్ర మంత్రుల్లో 24మంది తీవ్ర నేరాల్లో నిందితులు: ఎడిఆర్ నివేదిక
కేంద్ర మంత్రుల్లో 42 శాతం మందిపై క్రిమినల్ కేసులు, 90 శాతం కోటీశ్వర్లు
24మంది తీవ్ర నేరాల్లో నిందితులుః ఎడిఆర్ నివేదిక
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో 42 శాతం మందిపై క్రిమినల్...
రూ. 23,123 కోట్ల కొవిడ్ ప్యాకేజీ
రూ.లక్ష కోట్ల రైతు నిధి
కేంద్ర మంత్రి మండలి కీలక ఆమోదాలు
మోడీ మార్క్తో తొలిసారి భేటీ
న్యూఢిల్లీ: మోడీ సారథ్యపు మార్పులు చేర్పుల సరికొత్త కేబినెట్ తొలి భేటీ గురువారం ఇక్కడ జరిగింది....
జమ్మూలో సైనిక కేంద్రాల వద్ద మళ్లీ డ్రోన్ల కలకలం
శ్రీనగర్ : సైనిక శిబిరాల సమీపంలో మళ్లీ డ్రోన్లు కలకలం సృష్టించాయి. జమ్మూ నగరంలో బుధవారం ఉదయం మూడు వేర్వేరు ప్రాంతాల్లో మూడు డ్రోన్లను భారత సైనికులు కనుగొన్నారు. జమ్మూ నగరంలోని మిరాన్...
డ్రోన్ దాడులతో కేంద్రం అప్రమత్తం
సైన్యానికి ఆధునిక సాంకేతికతను
శీఘ్రగతిన అందించడంపై సమాలోచనలు
భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే వ్యూహం
ప్రధాని అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం
పాల్గొన్న రాజ్నాథ్సింగ్, అమిత్షా, అజిత్దోవల్
న్యూఢిల్లీ: జమ్మూలోని వైమానిక స్థావరంలో డ్రోన్ల దాడితో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం...
ఒలింపిక్స్ అంటే మిల్కాసింగ్ గుర్తుకొస్తారు
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ అన్న మాట వినిపిస్తే చాలు, స్ప్రింటర్ మిల్కాసింగ్ గుర్తు రాకుండా ఉండరని ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసించారు. మన్కీబాత్ కార్యక్రమంలో భాగంగా ఆయన మిల్కాసింగ్ ప్రతిభను కొనియాడారు. మిల్కాసింగ్ అనారోగ్యంతో ఆస్పత్రిలో...
మద్దతు ధరలో శాస్త్రీయత ఎక్కడ?
భారత దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగమే వెన్నెముక. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నేటికీ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. దేశంలోని సుమారు 50 శాతం జనాభా ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయరంగం పైనే ఆధారపడి...
బృందాలవారిగా ఎంపీలతో అమిత్ షా భేటీ
కేంద్ర కేబినెట్ , పార్టీ మరమ్మత్తుపై దృష్టి
వచ్చే ఏడాది ఎన్నికల టార్గెట్గా కొత్త మంత్రులు
న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధాని మోడీ సూచనల మేరకు బిజెపి ఎంపీలతో...
జనాభాను బట్టి పంపిణీ
జనాభా బట్టి రాష్ట్రాలకు టీకాల ఉచిత పంపిణీ
వృధా చేస్తే కేటాయింపులో కోత
కేంద్రం నూతన మార్గదర్శకాల జారీ
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు కేంద్రం అందించే ఉచిత కరోనా టీకాలకు కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం మంగళవారం...
గ్రామాల్లో కరోనా నియంత్రణకు కేంద్రం మార్గదర్శకాలు
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ గ్రామీణ , గిరిజన ప్రాంతాల్లోనూ వ్యాపిస్తోంది. చాలా రాష్ట్రాల్లో గ్రామీణప్రాంతాల్లో కొవిడ్ పాజిటివ్ రేటు 30 శాతం వరకు నమోదౌతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ...
నన్ను కూడా అరెస్టు చేయండి :రాహుల్
మోడీకి వ్యతిరేకంగా ఢిల్లీలో పోస్టర్లు... అరెస్టులపై విపక్షాల విమర్శలు
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీపై విమర్శలతో కూడిన పోస్టర్ను ఢిల్లీ నగరంలో అతికించినందుకు సుమారు 25 మందిని అరెస్టు చేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్...
కరోనాతో వెయ్యి మంది విద్యుత్ ఉద్యోగుల మృతి
ఎఐపిఇఎఫ్ వెల్లడి
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా విద్యుత్ రంగానికి చెందిన దాదాపు వెయ్యిమందికి పైగా ఉద్యోగులు కరోనా సెకండ్ వేవ్తో ప్రాణాలు కోల్పోయినట్టు ఆల్ ఇండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఎఐపిఇఎఫ్ )...
జస్టిస్ రమణకు సిఎం కెసిఆర్ అభినందనలు
హైదరాబాద్: సిజెఐ జస్టిస్ ఎన్.వి.రమణకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అభినందనలు తెలిపారు. 48వ సిజెఐగా బాధ్యతలు స్వీకరించినందుకు శుభాకాంక్షలు చెప్పారు. ఆయన విశేష అనుభవం దేశానికి ఎంతో ప్రయోజనకరం అన్నారు. జస్టిస్ ఎన్.వి.రమణ...
రెండో దశను నివారించడంలో ఘోర వైఫల్యం
హెర్డ్ ఇమ్యూనిటీపై తొందరపాటు సూత్రీకరణలు
కొవిడ్ నియంత్రణ నిబంధనల పట్ల నిర్లక్షం
దేశంలోకి దిగుమతైన వేరియంట్లు
భారత్లో సెకండ్వేవ్ కారణాలపై నిపుణుల విశ్లేషణ
న్యూఢిల్లీ: గతేడాది ప్రారంభంలో భారత్లోకి చొరబడిన కరోనా మహమ్మారి ప్రభావం ఈ ఏడాది ఫిబ్రవరిలో...
ముస్లిం మైనార్టీ ఓట్లను కోల్పోతున్న దీదీ
కూచ్బెహర్ ఎన్నికల సభలో మోడీ వ్యాఖ్య
కూచ్బెహర్ (పశ్చిమబెంగాల్ ): పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ గుత్తగోలుగా ముస్లిం ఓట్లను టిఎంసికి కోరుతున్నారంటే ముస్లిం ఓటుబ్యాంకును ఆమె కోల్పోతున్నట్టు స్పష్టమౌతోందని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు....
8న ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం
కరోనా తీవ్రత, వ్యాక్సినేషన్పై సమీక్షించనున్న ప్రధాని
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 8న ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఇటీవల కొవిడ్19 కేసులు అనూహ్యంగా పెరుగుతున్నతీరు, వ్యాక్సినేషన్పై ప్రధాని సమీక్షించనున్నట్టు ఆ...
రాహుల్ మళ్లీ స్కూలుకెళ్లి నేర్చుకోవాలి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఏయే మంత్రిత్వశాఖలు ఉంటాయో తెలుసుకోడానికి కాంగ్రెస్ నేత రాహుల గాంధీ మళ్లీ స్కూలుకెళ్లి నేర్చుకోవలసి ఉందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మంగళవారం వ్యాఖ్యానించారు. 1947 నుంచి...
దేశీ అర్జున్
దేశంలోనే డిజైన్ చేసి తయారు చేసిన అర్జున్ మార్క్1 ఎ యుద్ధట్యాంక్ను చెన్నైలో సైన్యాధ్యక్షుడు ఎంఎం నరవణేకు అందజేసి అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్రమోడీ
చెన్నై: సైన్యం అమ్ముల పొదిలోకి సరికొత్త అర్జున్...
అసోంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సిఎఎ అమలు కానివ్వం: రాహుల్ హామీ
శివసాగర్ (అసోం): బిజెపి, ఆర్ఎస్ఎస్ అసోం విభజనకు ప్రయత్నిస్తున్నాయని, తమ పార్టీ అసోం ఒప్పందం లోని ప్రతి అంశాన్ని పరిరక్షిస్తుందని, తమకు అధికారమిస్తే అసోం రాష్ట్రంలో ఎప్పటికీ పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)...
నియంతల పేర్లన్నీ ‘ఎం’తోనే మొదలౌతాయెందుకో?
మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ ఘాటు ట్వీట్
న్యూఢిల్లీ : కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రాజధాని ఢిల్లీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ లక్ష్యంగా...