Home Search
నరేంద్ర మోడీ - search results
If you're not happy with the results, please do another search
నిరసనల సెగ
మోడీకి వ్యతిరేకంగా ఎంఆర్పిఎస్ ఆందోళన, ప్రధాని బస చేసిన
నోవాటెల్లోకి దూసుకెళ్లేందుకు
కార్యకర్తల యత్నం
అగ్నిపథ్ ఉపసంహరించాలని
టిఆర్ఎస్వి, ఎంఎస్ఎఫ్ నిరసనలు
వర్గీకరణను వ్యతిరేకిస్తూ
మాల మహానాడు ధర్నా
మన తెలంగాణ /హైదరాబాద్ : కేంద్రంలోని మోడీ...
నా జన్మ ధన్యమైంది: వంట మాస్టర్ యాదమ్మ
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు బీజేపీ దిగ్గజాలకు తెలంగాణ వంటకాలను నా చేతితో వండి వడ్డించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని, నా...
హైదరాబాద్లో ‘దమ్ బిర్యానీ, ఇరానీ టీ ఎంజాయ్ చేయండి’ !
బిజెపి నేతలకు తెలంగాణ మంత్రి కెటిఆర్ చురక
రెండు రోజుల సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఇతర పెద్దలు హాజరవడంతో శనివారం బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది.
హైదరాబాద్: బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరయ్యేందుకు...
నేడు, రేపు రాజకీయ సందడే
ప్రధాన కూడళ్లలోఫ్లెక్సీలు, హోర్డింగులు
బిజెపి జాతీయ
కార్యవర్గ
సమావేశాలకు
సర్వం సిద్ధం
నేడు ప్రధాని రాక
రాష్ట్రపతి ఎన్నికల
ప్రచారానికి
యశ్వంత్సిన్హా
స్వాగతానికి
టిఆర్ఎస్
భారీ సన్నాహాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : నేటి నుంచి రెండు రోజుల పాటు...
బిజెపికి బిగ్ షాక్
నలుగురు జిహెచ్ఎంసి
కార్పొరేటర్లు గుడ్బై
కాషాయానికి టాటా చెప్పిన
తాండూరు మున్సిపాలిటీ
ఫ్లోర్ లీడర్తో పాటు కౌన్సిలర్
మంత్రి కెటిఆర్ సమక్షంలో గులాబీ
కండువా కప్పుకున్న బిజెపి నేతలు
మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి పార్టీకి బిగ్షాక్ తగిలింది. ఆ పార్టీ జాతీయ...
ఇక్కడున్నది కెసిఆర్… మీ పప్పులుడకవ్
రెండ్రోజులు రాష్ట్రంలో బిజెపి సర్కస్ ఉంది పచ్చి అబద్ధాలు చెప్పబోతున్నారు
ఇక్కడ తిరిగే ఆ పార్టీ నేతలకు రైతుబంధు, బీమా గురించి చెప్పండి..
ఇంటింటికీ నల్లా చూపించండి రేవంత్ అనే చిలుక ఇక్కడిదే.. పలుకులే
పరాయివి :...
జులై 1 నుంచి దేశ వ్యాప్తంగా ప్లాస్టిక్పై నిషేధం
కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ప్రకటన జారీ
న్యూఢిల్లీ : ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులపై దేశ వ్యాప్తంగా జులై 1 నుంచి నిషేధం అమలు లోకి రానున్నట్టు కేంద్ర ప్రభుత్వం...
‘టోకెనిజం’పై మాకు నమ్మకం లేదు: కెటిఆర్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలకు "గిరిజన అభ్యర్థి" అయిన ద్రౌపది ముర్మును నామినేట్ చేసిన ఎన్ డిఏ నిర్ణయాన్ని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటి మంత్రి కెటి రామారావు (కెటిఆర్) సోమవారం "టోకనిజం"...
ఆనాడు ప్రజాస్వామ్యాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం
మన్కీబాత్ లో ఎమర్జెన్సీని గుర్తు చేసుకున్న ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : 1975లో విధించిన ఎమర్జెన్సీ ద్వారా ప్రజాస్వామ్యాన్ని తొక్కిపెట్టే ప్రయత్నాలు జరిగాయని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆరోపించారు. అలాంటి ధిక్కార ఆలోచనలను ప్రజాస్వామ్య...
99.99%
ఆన్లైన్ ఆడిటింగ్లో మనమే టాప్
పంచాయతీ నిధుల వ్యయంలో సంపూర్ణ పారదర్శకత
కేంద్రం ఆదేశాలను పట్టించుకోని బిజెపి
పాలిత రాష్ట్రాలు నరేంద్రమోడీ సొంత
రాష్ట్రంలోనూ అదే పరిస్థితి బిజెపియేతర
పాలిత రాష్ట్రాల్లోనే కొంత పురోగతి
మన...
ఆలయాన్ని శుభ్రం చేసిన రాష్ట్రపతి అభ్యర్థి
నిరాడంబరతను చాటుకున్న ముర్ము
విస్మయంగా చూసిన స్థానికులు
27న నామినేషన్ దాఖలు
జడ్ ప్లస్ కమాండో భద్రత కల్పించిన
కేంద్ర ప్రభుత్వం
రాయ్రంగపూర్ (ఒడిశా): రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డిఎ అభ్యర్థిగా ఖరారైన ద్రౌపది ముర్మూ బుధవారం యధాప్రకారం తమ...
డబుల్ ఇంజిన్ డాంబికాలు
బిజెపి పాలిత కర్నాటకలో ఐదువందలే పింఛన్..మన దగ్గర రూ.2వేలు
రైతులకు బిజెపి సహాయం రూ.6వేలు...తెలంగాణలో రైతుబంధు ఎకరానికి
రూ. 10వేలు కర్నాటకలో సాగుకు ఆరేడు గంటలే విద్యుత్...ఇక్కడ
24గంటలు పవర్ బిజెపి చెబుతున్న డబుల్ ఇంజిన్ ప్రగతంతా...
అగ్నివీరులకు నోటిఫికేషన్
విడుదల చేసిన ఆర్మీ వచ్చే నెల నుంచి దరఖాస్తుల ప్రక్రియ
అంతా ఆన్లైన్లోనే పింఛన్లు ఉండవు.. కార్పస్ ఫండే
న్యూఢిల్లీ :దేశంలో అగ్నిపథ్ పథకం ద్వారా సైనిక ఉద్యోగా ల నియామకాల ప్రక్రియ సోమవారం అధికారికంగా...
శీతాకాల సమావేశాల నాటికి కొత్త పార్లమెంట్ భవనం సిద్ధం : స్పీకర్ ఓం బిర్లా
న్యూఢిల్లీ : ఈసారి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సరికొత్త భవనం లోనే జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని స్పీకర్ ఓం బిర్లా ఆదివారం వెల్లడించారు. కొత్తభవనంలో శీతాకాల సమావేశాలు నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాం....
అస్సాం, మేఘాలయాలో వరద బీభత్సం… 31 మంది మృతి
గువాహటి : అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా ఇరు రాష్ట్రాల్లో ఇప్పటికే వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వరదలకు రెండ్రోజుల వ్యవధిలో అస్సాంలో 12 మంది మరణించగా, మేఘాలయలో...
కేంద్రం కళ్లు తెరవాలి
‘అగ్నిపథ్’ను పునఃసమీక్షించాలి
నిరుద్యోగ సమస్యకు ఈ ఆందోళనలే
నిదర్శనం అల్లర్లకు ఎన్డిఎ
సర్కారుదే బాధ్యత నియంతృత్వ
నిర్ణయాలతోనే ఈ ముప్పు దేశ
భద్రత కంటే ఆర్థిక అంశాలకే
మోడీ ప్రాధాన్యం కేంద్రంపై
నిప్పులు చెరిగిన మంత్రి...
సికింద్రాబాద్ ఘటన తీవ్ర విచారకరం
మోడీ అనాలోచిత విధానాల వల్లే రోడ్లపైకి యువత
అగ్నిపథ్ పథకంపై పునరాలోచన చేయాలి
మంత్రి కొప్పుల ఈశ్వర్
హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న ఘటన తీవ్ర విచారకరం, బాధాకరం, దురదృష్టకరమని మంత్రి కొప్పుల ఈశ్వర్...
“అగ్నిపథ్” పై విపక్షాల ఆగ్రహం
న్యూఢిల్లీ : రక్షణ శాఖలో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ రిక్రూట్మెంట్కు వ్యతిరేకంగా దేశం లోని వివిధ వర్గాల నేతలు, యువకుల నుంచి ఆందోళనలు చెలరేగుతున్నాయి. చాలా చోట్ల...
వరి తొండిపై క్షమాపణ చెప్పాలి
తెలంగాణ రైతాంగం పట్ల కేంద్రం మొసలికన్నీరు
సిఎంకు బండి సంజయ్ లేఖ సిగ్గు పడేలావుంది
రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రధానికి లేఖరాయండి:మంత్రి నిరంజన్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం మొసలి కన్నీరు పెడుతోందని...
అంతర్జాతీయ వాణిజ్యంలో ముఖ్యమైన భాగంగా భారత బ్యాంకులు
ప్రధాని నరేంద్రమోడీ సూచన
న్యూఢిల్లీ : అంతర్జాతీయ వాణిజ్యం, సరఫరా వ్యవస్థల్లో భారత బ్యాంకులు, కరెన్సీని భాగం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోడీ సోమవారం పిలుపునిచ్చారు. ఇందుకోసం ఆర్థిక సంస్థలు మెరుగైన ఆర్థిక,...