Tuesday, April 30, 2024
Home Search

నరేంద్ర మోడీ - search results

If you're not happy with the results, please do another search
Lyricist Sirivennela Sitarama Sastry passed away

వెళ్లిపోయిన పాటల వెన్నెల సిరి

న్యూమోనియాతో చికిత్స పొందుతూ సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామాశాస్త్రి కన్నుమూత ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్, ఇతర సినీ, రాజకీయ ప్రముఖుల ప్రగాఢ సంతాపం మనతెలంగాణ / హైదరాబాద్ : ప్రముఖ సినీ గీత...
CM KCR criticize Modi government

కేంద్రంలో చేతకాని ప్రభుత్వం

ఢిల్లీలో ఇంత నీచమైన దరిద్రమైన హయాంను నేనెన్నడూ చూడలేదు కేంద్రం వైఖరి వల్ల రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవు, వరి వేయొద్దు బిజెపి వారు రాబందులు.. మేము రైతు బంధులం సిగ్గు, లజ్జ ఉంటే...
Parliament approves repeal of farm laws

సాగు చట్టాలను సాగనంపిన పార్లమెంట్

రద్దు బిల్లుకు ఉభయ సభల ఆమోదం కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ లోక్‌సభలో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెడుతుండగా రైతులను కష్టాల పాలు చేయొద్దంటూ ప్లకార్డు ప్రదర్శిస్తున్న టిఆర్‌ఎస్ ఎంపి న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల...
PM Modi explains to officials about Omicron

విదేశాల నుంచి వచ్చేవారిపై అప్రమత్తత అవసరం

కొత్త కరోనా ఒమిక్రాన్‌పై అధికారులకు ప్రధాని సూచన న్యూఢిల్లీ : దక్షిణాప్రికా తదితర దేశాల్లో స్వైరవిహారం చేస్తున్న కొత్తరకం ఒమిక్రాన్ వ్యాప్తి పైన, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పైన ప్రధాని నరేంద్రమోడీ శనివారం...

ఆ నిందితులను కాపాడే ప్రయత్నం చేయలేదు:సిట్

న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల (2002)పై విస్తృతమైన, నిష్పక్షపాతమైన, సమర్ధవంతమైన దర్యాప్తు జరిపామని, నిందితులను కాపాడే యత్నం చేయలేదని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) బుధవారం సుప్రీం కోర్టుకు తెలిపింది. 275 మంది వ్యక్తులను విచారించామని...
Concern over agriculture laws will not stop: Rakesh Tikait

వ్యవసాయ చట్టాలపై ఆందోళన ఆగదు : రాకేష్ తికాయత్

27న భవిష్య కార్యాచరణపై నిర్ణయం ఘజియాబాద్ : వ్యవసాయ చట్టాల వ్యతిరేక ఆందోళన అప్పుడే అంతం కాదని, ఈనెల 27న భవిష్య కార్యాచరణపై నిర్ణయం తీసుకోవడమౌతుందని భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) జాతీయ అధికార...
Minister Errabelli Dayakar Rao Fires On Central Government

తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష

ప్రభుత్వ నిర్ణయం మేరకు ఎదురుచూస్తున్నాం.. రేవంత్‌రెడ్డి పగటివేషాలు మానుకోవాలి బండి సంజయ్ మాటలకు విలువలేదు విలేకరుల సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి, ఎంఎల్‌ఎ పెద్ది వరంగల్: తెలంగాణ రాష్ట్రంపై కేంద్రప్రభుత్వం వివక్షత చూపిస్తుందని మంత్రి ఎర్రబెల్లి...
CM KCR team in Delhi over paddy Procurement

ఢిల్లీలో సిఎం కెసిఆర్ బృందం

  ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో తేల్చుకోవడానికి పలువురు మంత్రులు, అధికారులతో ప్రత్యేక విమానంలో వెళ్లిన ముఖ్యమంత్రి కెసిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ధాన్యం...
Farmers Concern Timeline Against Three Farm Laws

మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కాలపట్టిక..

  న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించడంతో ఏడాదికాలంగా సాగుతున్న రైతుల ఆందోళనకిక తెరపడుతుందని భావిస్తున్నారు. ఆందోళనాకాలంలో 700మంది రైతులు పలు సంఘటనల్లో మృతి...
CM KCR fires on central government

రేపు మహాధర్నా

కేంద్రంపై ఇక కొట్లాటే వడ్లపై కేంద్రం వైఖరికి నిరసనగా ఇందిరాపార్కు వద్ద టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల ధర్నా ఉ॥ 11గం. నుంచి 2గం. వరకు నిరసన నేడు ప్రధాని, వ్యవసాయ మంత్రులకు లేఖలు...
Mareddy Srinivas reddy fires on Kishan Reddy

‘రా’ రైస్‌కు రాష్ట్రం అనువుకాదు

కిషన్ రెడ్డిపై మారెడ్డి ఫైర్ అధిక ఉష్ణోగ్రత వల్ల పచ్చి బియ్యం సేకరణకు రాష్ట్రం అనుకూలం కాదు కిషన్ రెడ్డి ప్రధాని దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి పరిష్కారం సాధించాలి మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో...
Ideal time for Covid booster is 6 months after 2nd dose: Krishna Ella

రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తరువాతే బూస్టర్ డోసుకు సరైన సమయం

భారత్ బయోటెక్ ఎండి క్రిష్ణ యెల్లా న్యూఢిల్లీ : కొవిడ్ టీకా రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తరువాతే బూస్టర్ డోసు తీసుకోడానికి సరైన సమయమని భారత్ బయోటెక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్...
LK Advani 94th birth day celebrations

అద్వానీ 94వ పుట్టిన రోజు వేడుకల్లో ప్రధాని, ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ : మాజీ ఉప ప్రధాని , భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన లాల్ కృష్ణ అద్వానీ తాజాగా 94 వ వసంతం లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని...
PM Modi at Glasgow Conference

వాతావరణ మార్పుల వల్ల ద్వీప దేశాలకు ముప్పు

ఆ దేశాలకు మౌలిక ప్రాజెక్టులను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోడీ  గ్లాస్గో సదస్సులో ప్రధాని మోడీ, ద్వీప దేశాల మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్ట్‌ను ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం ప్రారంభించారు. వాతావరణ మార్పుల వల్ల...
Severe damage to Islands due to climate change

గ్లాస్గో సదస్సు.. వాతావరణ మార్పుల వల్ల ద్వీపదేశాలకు తీవ్ర నష్టం

ఆ దేశాలకు మౌలిక ప్రాజెక్టులను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోడీ గ్లాస్గో: ద్వీప దేశాల మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్ట్‌ను ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం ప్రారంభించారు. వాతావరణ మార్పుల వల్ల ఈ దేశాలు తీవ్రంగా...
Center is not giving funds due to Telangana

నాడు ఆంధ్ర, నేడు కేంద్రం నిత్య దోపిడీలో తెలంగాణ

ఆరేళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులు కేవలం రూ.లక్షా40వేల 329 కోట్లు నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు ఇంకా రూ.24వేల కోట్లు రావాలి విభజన చట్ట ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల...
1081 gifts that PM got have received bids till Oct 1 for e- auction

ప్రధాని బహుమతుల ఇ-వేలం

1081కి బిడ్స్ దాఖలు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీకి వచ్చిన బహుమతుల్ని ఇవేలంకు పెట్టగా అక్టోబర్ 1 వరకు 1081 వస్తువులకు బిడ్లు దాఖలయ్యాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాది దాదాపు 1348...
Police Case registered against Teenmar Mallanna

బిజెపి గూటికి తీన్మార్ మల్లన్న?

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణా మం చోటు చేసుకుంటున్నది. తీన్మార్ మల్లన్న బిజెపిలో చేరనున్నట్లు ఆయన సతీమణి మమత ప్రకటించారు. అంతేకాదు, మల్లన్నను విడుదల చేయాలని ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి,...
MLA Balka Suman slams Congress Party

ప్రగతి భవన్ ఔన్నత్యం బండికి తెలియదు

అది కేవలం ఒక భవనం కాదు... సకల జనుల సంక్షేమ భవన్ వంట గదిని... మంటగదిగా మార్చిన కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన హామీలను తుంగలొతొక్కింది వీటిపై రాష్ట్ర బిజెపి నేతలు ఎందుకు మాట్లాడడం లేదు టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై అనవసర...
Farmers should focus on alternative crops:KTR

ప్రత్యామ్నాయమే ‘శరణ్యం’

వరికి బదులుగా నువ్వులు, కందులు, పల్లీలు, పొద్దుతిరుగుడు వంటి పంటలు ఈ ఒక్క ఏడాదే దొడ్డుబియ్యం కొనుగోలుకు అంగీకరించిన కేంద్రం వచ్చే ఏడాది నుంచి కొనుగోలు చేసేది లేదని స్పష్టీకరణ ప్రధానితో మాట్లాడి ఒప్పించిన...

Latest News