Home Search
ఇండియా - search results
If you're not happy with the results, please do another search
కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త నరికివేత
ఒక గ్రామంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) నాయకుడు హత్యకు గురైన 24 గంటల తర్వాత ఈ సంఘటన జరిగింది.
పాలక్కాడ్: ఇక్కడ ఆర్ఎస్ఎస్ కార్యకర్తను శనివారం మధ్యాహ్నం ఓ ముఠా నరికి...
హెచ్చుతగ్గులు ఉంటాయ్..
జిడిపిలో కోత, ద్రవ్యోల్బణం పెరుగుదల ప్రభావం
పలు కంపెనీల క్యూ4 ఫలితాలు
వచ్చే వారం మార్కెట్పై నిపుణులు
న్యూఢిల్లీ : గతవారం మూడు సెషన్లు మాత్రమే మార్కెట్లు పనిచేశాయి. గురువారం అంబేడ్కర్ జయంతి, శుక్రవారం గుడ్ఫ్రైడే రెండు...
‘ఎఐ’లో మార్పులు
ఉన్నతాధికారుల స్థానంలో కొత్తవారి నియామకం, సిసిఒగా నిపుణ్, సిహెచ్ఆర్ఒగా త్రిపాఠి
సలహాదారులుగా మాలిక్, శరణ్ ఎయిర్ ఇండియా చైర్మన్ చంద్రశేఖరన్ ఆదేశాలు
న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ విమాన సంస్థలో పునర్వ్యవస్థీకరణ పనులు...
సిజెఐ చొరవ అమోఘం
హైకోర్టులో జడ్జీల సంఖ్య పెరిగింది
42మంది న్యాయమూర్తులకు 30 నుంచి 40 ఎకరాల
స్థలంలో ఒకేచోట క్వార్టర్స్ నిర్మిస్తాం: సిఎం కెసిఆర్
మన తెలంగాణ / హైదరాబాద్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి ర...
ఆశిష్ ‘సెల్ఫిష్’ షురూ
రౌడీ బాయ్స్ చిత్రంతో ప్రతిభ గల హీరోగా పేరు తెచ్చుకున్న ఆశిష్ తన రెండో చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ‘సెల్ఫిష్’ టైటిల్తో నూతన దర్శకుడు విశాల్ కాశీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. శ్రీ...
బాలీవుడ్లో కొత్త రికార్డు
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎన్నో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. రాజమౌళి నుంచి ఇటీవల వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సైతం ఆ రికార్డులను అందుకోలేకపోయింది....
ఫ్యూచర్ రిటైల్పై బిఒఐ దివాలా చర్యలు
న్యూఢిల్లీ : అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్ఆర్ఎల్)పై దివాలా చర్యలు ప్రారంభించేందుకు గాను బ్యాంక్ ఆఫ్ ఇండియా(బిఒఐ) ఎన్సిఎల్టి (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)ని ఆశ్రయించింది. అమెజాన్, ఇతర...
సైబర్ భద్రతపై బ్యాంకులు దృష్టి సారించాలి
అన్ని బ్యాంక్లు ఫైర్ వాల్ ఏర్పాటు చేసుకోవాలి
రిజర్వు బ్యాంక్ అధికారులతో సమావేశం
మహేష్ బ్యాంక్ కేసుతో
సమావేశమైన హైదరాబాద్ సిపి సివి ఆనంద్
హైదరాబాద్: అన్ని బ్యాంక్లు సైబర్ సెక్యూరిటీపై జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్...
మోడీ-బైడెన్ చర్చలు
భారత, అమెరికాల మధ్య మామూలుగా జరిగే చర్చలే ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఈసారి విశేషమైన ఆసక్తిని రేకెత్తించాయి. మొన్న సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్...
అసమాన సంఘ సంస్కర్త అంబేడ్కర్
బాబా సాహెబ్ అంబేడ్కర్ అనబడే భీం రావ్ రాంజీ అంబేడ్కర్ మధ్య ప్రావిన్స్ (మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, మహారాష్ట్ర)లో బ్రిటిష్ సైనిక స్థావరం మ్హౌ (Military Headquarters Of Warfare -MHOW)లో 14.04. 1891న...
విద్య, వైద్య రంగాలే గీటురాళ్లు!
దేశ దశ, దిశలను నిర్ణయించే ప్రమాణాలుగా అందరికీ అందుబాటులో నాణ్యమైన విద్య, ప్రజారోగ్య పరిరక్షణకు అవసరమైన వైద్య సదుపాయాలు అనబడే రెండు ముఖ్య అంశాలు గుర్తించబడ్డాయి. విద్యావంతులు పెరిగితే పేదరికం, నిరక్షరాస్యత, జనాభా...
ధాన్యం కొనుగోలు ‘రేపటి నుంచే’
పటిష్టంగా ఏర్పాట్లు క్వింటాలుకు కనీస మద్దతుధర రూ.1960
పక్క రాష్ట్రాల నుంచి వచ్చే గింజ కూడ కొనం రాష్ట్ర సరిహద్దుల్లో 51చెక్పోష్టులు
మే చివరికి లేదా జూన్ మొదటి వారానికి ధాన్య సేకరణ...
మాది రైతు ప్రభుత్వం.. కేంద్రానిది కార్పొరేట్ ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వంపై ఎంఎల్సి కవిత ఫైర్
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై ఎంఎల్సి కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. మాది (టిఆర్ఎస్) రైతు ప్రభుత్వమని....కేంద్రంలోని మోడీ సర్కార్ది కార్పొరేట్ ప్రభుత్వమని దుయ్యబట్టారు. వారికి...
సిఎం కెసిఆర్ చేస్తున్న కృషి, విజన్ ను వివరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ పట్టణంలోని పాలమూరు విశ్వవిద్యాలయంలో ఎక్సెల్ ఇండియా మ్యాగజైన్ ఆధ్వర్యంలో సిఎం కెసిఆర్ విజన్-పాలమూరు యూనివర్సిటీ గ్రోత్'...
మొక్కలు నాటిన సినీ నటి మీనాక్షి గోస్వామి
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా సినీ నటి మీనాక్షి గోస్వామి జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా...
జలియన్ వాలాబాగ్ దురాగతం
జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయం లో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్సర్ పట్టణంలో ఒక తోట. ఏప్రిల్ 13, 1919...
స్వచ్ఛ భారత్లో తెలంగాణే అగ్రగామి!
బహిరంగ మలవిసర్జన నుంచి దేశానికి విముక్తి కలిగించడానికి 2014లో దేశమం తా కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్(ఎస్బిఎంజి) పథకానికి వచ్చే అక్టోబర్ నాటికి ఎనిమిదేళ్లు పూర్తవుతాయి. ఇన్నేళ్లుగా ఈ...
మేమే కొంటాం
యాసంగి ధాన్యం ప్రతి గింజా
డబ్బు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తాం
యుద్ధ ప్రాతిపదికన మూడు,నాలుగు రోజుల్లోనే కొనుగోలు పూర్తి చేస్తాం
కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత బాధ్యతను విస్మరించింది
ధాన్యం కొనాలని...
బిజెపి అంటే బుద్ది జ్ఞానం లేని పార్టీ: జీవన్ రెడ్డి
హైదరాబాద్: బిజెపి అంటే బుద్ది జ్ఞానం లేని పార్టీ గా మారిందని పియుసి చైర్మన్ ఎ జీవన్ రెడ్డి తెలిపారు. నిన్నటి ధర్నా తర్వాత బిజెపి నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రైతులు...
పాక్ కొత్త ప్రధాని
పాకిస్తాన్లో పరిణామాలు చకచకా జరిగిపోయాయి. పిఎంఎల్ ఎన్ (పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్) పార్టీ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ కొత్త ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇమ్రాన్ ఖాన్ మాజీ ప్రధాని అయిపోయారు. కత్తి మీద...