Home Search
తలసాని - search results
If you're not happy with the results, please do another search
పాపన్న 372వ జయంతి వేడుకలలో పాల్గొన్న మంత్రులు
హైదరాబాద్: వెనుకబడిన వర్గాలను ఏకం చేసి రాజ్యాలను పాలించిన గొప్ప నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రవీంద్రభారతిలో నిర్వహించిన పాపన్న372వ జయంతి వేడుకలలో మంత్రులు తలసాని...
22న వైభవంగా వజ్రోత్సవాల ముగింపు వేడుకలు: కేశవరావు
హైదరాబాద్: భారత స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా ఆగస్టు 22వ తేదీన ఎల్.బి స్టేడియంలో నిర్వహించాలని వజ్రోత్సవ కమిటీ చైర్మన్, ఎంపి కె. కేశవరావు అధ్యక్షతన బుధవారం బీఆర్కేఆర్ భవన్...
ఆ ఒక్క నిమిషం.. మార్మోగిన జనగణమన
ఉద్వేగభరితంగా సాగిన కార్యక్రమం
హైదరాబాద్ అబిడ్స్లో సిఎం కెసిఆర్, మంత్రులు, ఎంపిల గానం
పల్లె, పట్టణాల్లో ఉత్సాహంగా పాల్గొన్న జనం
ఉ.11.30గంటలకు స్తంభించిన రాష్ట్రం
ఎక్కడి వాహనాలు అక్కడే
వాహనాలు దిగి జాతీయ గీతాన్ని ఆలపించిన పలువురు ప్రముఖులు
పొలాల్లోనూ, కల్యాణమండపాల్లోనూ...
వినాయక ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు
ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనం ఏరాట్లపై సమిక్ష
ఈ ఏడాది 6 లక్షల మట్టి ప్రతిమల పంపిణీ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్: ఈ ఏడాది వివాయక ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం...
సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్న సిఎం కెసిఆర్
హైదరాబాద్: స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా మంగళవారం అబిడ్స్ లోని నెహ్రూ సర్కిల్లో నిర్వహించిన ‘‘ తెలంగాణ రాష్ట్ర సామూహిక జాతీయ గీతాలాపన’’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. ఈ...
పండుగలా జెండాల పంపిణీ
బాజాభజంత్రీలతో ఇంటింటికీ తిరిగిన మంత్రులు, ఎంఎల్ఎలు, ప్రజాప్రతినిధులు
మన దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో మంగళవారం ప్రారంభమయ్యాయి. మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు...
జాతిని చీల్చే కుట్రలు
స్వాతంత్య్ర సమరం స్ఫూర్తితో మత ఛాందసవాదులపై పోరాటం
విశ్వ మానవుడు, జాతిపిత మహాత్మా
గాంధీనే కించపరుస్తున్నారు ఇలాంటి
శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
మహోజ్వలమైన స్వతంత్ర వజ్రోత్సవ
దీప్తి వాడవాడలా ప్రజ్వరించాలి
పేదరికం ఉన్నంతకాలం అలజడులు,
అశాంతులు...
9 నుంచి 22 వరకు స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు
హైదరాబాద్: స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఈనెల 9 నుంచి 22వ తేదీ వరకు అత్యంత ఘనంగా నిర్వహించేలా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య,...
నేరాలు జీరో కావాలి
మనతెలంగాణ/హైదరాబాద్: న్యూయార్క్ తరహాలో మన రాష్ట్రంలో నేరాలు పూర్తిగా తగ్గాలని, అందుకు పోలీసులు టెక్నాలజీ పరంగా అప్ డేట్ కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు.అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన పోలీస్ ఇంటిగ్రేటెడ్...
కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించిన కెసిఆర్
హైదరాబాద్: బంజారాహిల్స్లో నిర్మించిన తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, తలసాని,...
సకలజనుల సంబురం
స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించేలా వజ్రోత్సవాలు
1.28కోట్ల ఇళ్లపై జాతీయ
జెండాలు ఎగరాలి
ఇంటింటికి ఉచితంగా
పతాకాల పంపిణీ
మున్సిపాలిటీలు,
గ్రామపంచాయతీలదే
ఆ బాధ్యత
హెచ్ఐసిసిలో
ప్రారంభోత్సవ
సమారోహం
ప్రభుత్వ భవనాలకు
ప్రత్యేక అలంకరణ
స్వతంత్ర భారత
వజ్రోత్సవ ద్విసప్తహం
సమీక్షలో...
యాదవులు ఐక్యంగా ఉంటూ ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలి
హన్మకొండ: యాదవులు ఐక్యంగా ఉంటూ ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం హన్మకొండలోని కెెఎల్ఎమ్ ఫంక్షన్...
మూసీనదిపై కొత్త బ్రిడ్జిలను నిర్మిస్తున్నాం
10 రోజుల్లో నిర్మాణ పనులను ప్రారంభిస్తాం
9 నెలల్లో పూర్తి చేస్తాం
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్: మూసారాంబాగ్, చాదర్ఘాట్లలో మూసీనదిపై కొత్త బ్రిడ్జిలను నిర్మించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ...
బోనాల ఉత్సవాల ఆర్థిక సహాయం
చెక్ల పంపిణీ చేసిన మంత్రులు తలసాని , మహమూద్ అలీ
ఒకేరోజు 530 ఆలయాలకు రూ.1.90 కోట్ల ఆర్ధిక సహాయం
హైదరాబాద్: బోనాల ఉత్సవాలకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆలయాలన్నా తేడా లేకుండా ఆర్ధిక సహాయం...
రాష్ట్రపతి ఎన్నిక.. ముగిసిన పోలింగ్
21న ఉదయం
10.30 గంటలకు ఓట్ల లెక్కింపు
25న కొత్త రాష్ట్రపతి ప్రమాణం
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ దేశవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా సాగింది. వ్యాధులు ముసిరినా ఖాతరు చేయకుండా పలువురు నాయకులు పోలింగ్లో పాల్గొన్నారు. కరోనా...
కోలాహలంగా లష్కర్ బోనాలు
భక్త జనసంద్రమైన ఉజ్జయిని
మహంకాళి ఆలయ పరిసరాలు
బంగారు బోనం సమర్పించిన
ఎంఎల్సి కవిత ప్రభుత్వం
తరఫున పట్టువస్త్రాలు అందజేసిన
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మన తెలంగాణ/సిటీబ్యూరో: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర భక్తుల...
ఉజ్జయిని అమ్మవారికి బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల సందర్భంగా ఎంఎల్ సి కల్వకుంట్ల కవిత ఆదివారం మహంకాళి అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బోనం సమర్పించారు. సనత్...
మొదలైన లష్కర్ బోనాలు !
హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సంబురం మొదలయ్యింది. ‘‘తల్లి బయిలెల్లినాదో.. నాయనో.. అమ్మా బయిలెల్లినాదో.. ’’అంటూ భక్తుల సందడి ప్రారంభమయ్యింది. తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...
మహంకాళి బోనాలకు సిఎం కెసిఆర్ కు ఆహ్వానం
హైదరాబాద్: మహంకాళి బోనాలకు ముఖ్యమంత్రి కెసిఆర్ కు బుధవారం ఆహ్వానం లభించింది. జూలై 17, 18 తేదీల్లో శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో బోనాల మహోత్సవాలు నిర్వహించనున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...
భయం అనేది కెసిఆర్ రక్తంలోనే లేదు
భయం అనేది కెసిఆర్ రక్తంలోనే లేదు
ఆయనను భయపెట్టడం ఎవరి తరం కాదు
పరేడే గ్రౌండ్ లాంటి సభలు బిజెపికి కొత్త కానీ....టిఆర్ఎస్కు కాదు
అంతకు రెట్టింపు జనాలతో...ఎన్నో సభలను నిర్వహించిన చరిత్ర మాది
అనవసరంగా సిఎంపై నోరుపారేసుకుంటే...