Home Search
ప్రధాని మోడీ - search results
If you're not happy with the results, please do another search
ఎమర్జెన్సీకి ‘పరివార్’ మద్దతు!
ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో తాము ప్రజాస్వామ్య పరిరక్షకులుగా పని చేశామని సంఘ్పరివార్ చెప్పుకుంటుంది. జైళ్ళ నుంచి విడుదలవ్వడానికి వారు ఇందిరా గాంధీని సమర్థించినట్టుగా చారిత్రక రికార్డులు వెల్లడిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన...
రాహుల్కు హైకోర్టులో ఊరట
న్యూఢిల్లీ : జార్ఖండ్ హైకోర్టులో కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపి రాహుల్ గాంధీకి ఊరట లభించింది. పరువు నష్టం కేసులో దాఖలైన పిటిషన్ హైకోర్టు విచారణ జరిపింది. రాహుల్పై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు...
ఆ పార్టీల డిఎన్ఎ ఒక్కటే.. : బిజెపి
హైదరాబాద్ : రాష్ట్రంలో బిజెపి ఎదగకుండా కుట్ర చేస్తున్న పిసిసి అధ్యక్షులు, సిఎం కెసిఆర్లకు గురువు.. పొరుగు రాష్ట్రం నాయకుడే. ఇద్దరి డిఎన్ఏ టెస్ట్ చేస్తే అది బయటపడుతుందని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్...
కిషన్రెడ్డిది లక్కీ హ్యాండ్ : అర్వింద్
హైదరాబాద్ : కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి బిజెపికి లక్కీ హ్యాండ్ అని నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ కొనియాడారు. మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సమర్థుల సారథ్యంలో...
అధ్యక్ష పదవి రెండు మూడు రోజుల ముచ్చటే?: బండి
హైదరాబాద్: తెలంగాణ బిజెపిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ కుమార్ ముంబయికి వెళ్లనున్నారు. తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి రెండు మూడు రోజుల ముచ్చటే అంటూ...
‘మహా’వ’వార్’..
ముంబయి: మహారాష్ట్రలో ఆదివారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్న నేషనలిస్టు కాంగ్రెస్ పారీ ్ట(ఎన్సిపి) కీలక నేత అజిత్పవార్ తన మద్దతుదారులతో కలిసి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని అధికార...
భూ నిర్వాసితులకు ఉద్యోగాలిస్తాం
మన తెలంగాణ / కాజీపేట/హన్మకొండ ప్రతినిధి: కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలోని అయోధ్యపురం శివారులో రైల్వే వ్యాగన్ (పివోహెచ్) రిపేరింగ్ వర్క్షాప్, రైల్వే వ్యాగెన్ తయారీ పరిశ్రమల షెడ్ల ఏర్పాటు స్థలాన్ని కేంద్ర...
కెసిఆర్ మాటలు కోటలు దాటాయి.. ప్రగతి భవన్ గడప దాటలేదు: కిషన్ రెడ్డి
హైదరాబాద్: రైతులకు ఉచిత ఎరువులు ఇస్తామని సిఎం కెసిఆర్ హామీ ఏమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామన్నారని అది ఏమైందని అడిగారు. ఈ నెల...
కేంద్రం అప్పు రూ. 164 లక్షల కోట్లు
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం అప్పులు తారాస్థాయికి చేరుతున్నాయి. దేశీయంగా చేసిన అప్పులు రూ.155.8 లక్షల కోట్లు కాగా, విదేశీ అప్పులు రూ.5.13 లక్షల కోట్లు. వీటికి తోడు మరో రూ.3.12...
ఉమ్మడి పౌర స్మృతి రాజకీయం!
ఉమ్మడి పౌర స్మృతి సహితం కొన్ని వ్యక్తిగత ఎంపికలు, సామాజిక ఆచారాలను చట్టబద్ధం చేయడానికి ప్రయత్నిస్తుంది. సమాజంలో లోతుగా పాతుకుపోయిన ఆచారాలను చట్టపరంగా మార్చే ప్రయత్నం చేయడం సామాజిక, రాజకీయ విభేదాలను మాత్రమే...
తీస్తాకు బెయిలా?.. తక్షణ అరెస్టా?
తీస్తాకు బెయిలా? తక్షణ అరెస్టా?
తేల్చాల్సింది ఇక సుప్రీంకోర్టే
ఆమె సరెండర్కు హైకోర్టు ఆదేశాలు
అత్యున్నత న్యాయస్థానంలో కేసు
త్రిసభ్య ధర్మాసనం విచారణతోనే స్పష్టత
గాంధీనగర్ /న్యూఢిల్లీ : ప్రముఖ సామాజిక, హక్కుల నాయకురాలు...
ఆగస్టు 15వ తేదీన సోలార్ సైకిల్ ట్రాక్ను ప్రారంభిస్తాం: మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: ఆగస్టు 15వ తేదీన సోలార్ సైకిల్ ట్రాక్ను ప్రారంభిస్తామని, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ట్రాక్ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కెటిఆర్ చెప్పారు. త్వరలో మల్లంపేట్ వద్ద 21వ ఇంటర్ఛేంజ్తో పాటు మూసీపై...
మధ్యప్రాచంలో బలమైన శక్తిగా ఎదిగిన భారత్
మధ్యప్రాచంలో బలమైన శక్తిగా ఎదిగిన భారత్
గత దశాబ్ద కాలంలో చోటు చేసుకున్న అత్యంత ఆసక్తికర పరిణామం ఇదే
అమెరికా ప్రముఖ మ్యాగజైన్ విశ్లేషణ
న్యూఢిల్లీ: భారత దేశం మధ్య ప్రాచ్యంలో ఓ ప్రముఖ శక్తిగా ఎదగడం...
జులై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
న్యూఢిల్లీ: ఉమ్మడి పౌర స్మృతి అమలుపై వివాదం, మణిపూర్లో కొనసాగుతున్న హింసాకాండ, ఢిల్లీ ఆర్డినెన్సు, ప్రతిపోఆల ఐక్యతా యత్నాల నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నాయి.
జులై 20న...
ఉమ్మడి పౌరస్మృతి పై ప్రభుత్వం పునరాలోచించుకోవాలి
శ్రీనగర్: ఉమ్మడి పౌరస్మృతిని తీసుకు వచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ అంశంపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్మూ, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా స్పందించారు....
ఇంటింటికి బిజెపి కార్యక్రమానికి విశేష స్పందన
మౌలాలి : వినాయక్నగర్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఇంటింటికి బిజెపి కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని స్ధానిక కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మీ హర్షం వ్యక్తం చేశారు. మహాజన్ సంపర్క్...
రాహుల్పై ట్వీట్: బిజెపి ఐటి సెల్ చీఫ్పై పోలీసు కేసు
న్యూస్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చేసిన ట్వీట్లపై బిజెపి ఐటి సెల్ అధిపతి అమిత్ మాలవీయపై బుధవారం బెంగళూరులో పోలీసు కేసు నమోదైంది. బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీసు స్టేషన్లో అమిత్...
ఢిల్లీలో కరెంటు చిచ్చు!
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గొడవలు ఇప్పట్లో చల్లారే టట్లు లేవు. నిన్న, మొన్నటి వరకూ మద్యం పాలసీ విధాన రూపకల్పనలో కుంభకోణం జరిగిందనే నెపంతో ఢిల్లీ...
అమెరికా-భారత్ సంబంధాలు అత్యంత ప్రభావితం: బైడెన్
వాషింగ్టన్ : గతంలో కన్నా అమెరికాభారత్ ద్వైపాక్షిక సంబంధాలు చాలా క్రియాశీలకమై ప్రపంచంలో “అత్యంత ప్రభావితం” అయ్యాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. అమెరికాలో ప్రధాని నరేంద్రమోడీ చారిత్రక అధికారిక పర్యటనతో...
తెలంగాణ బిడ్డ భారత్కు అంబాసిడర్
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని అంబర్పేటకు చెందిన విద్యార్థిని ఇండియా నుంచి అంబాసిడర్గా అంతర్జాతీయ డ్రగ్ ఫ్రీ సంస్థ ప్రకటించింది. షేక్ సలావుద్ధీన్ కుమార్తె తానియా (12) 7వ తరగతి చదువుతోంది. గత...