Home Search
ప్రధాని మోడీ - search results
If you're not happy with the results, please do another search
ఓ మెట్టు దిగుతా: రేవంత్
హైదరాబాద్ : పార్టీని వీడిన వారంతా తిరిగి రావాలని, అవసరమైతే తాను ఓ మెట్టు దిగుతానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. గాంధీ భవన్ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ను...
పూరీ-హౌరా వందేభారత్ రైలు ప్రారంభం
న్యూఢిల్లీ : పూరీ-హౌరా మధ్య ఒడిశా తొలి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని నరేంద్రమోడీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు ఉదయం 6.10 కి హౌరాలో...
ఖరీఫ్ ఎరువుల సబ్సిడీ కి కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ : ఖరీఫ్లో ఎరువుల సబ్సిడీకి కేంద్రం రూ 1.08 లక్షల కోట్లు ఖర్చుపెడుతుంది. ఈ మేరకు తీసుకున్న నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని ఎరువుల మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం...
చెల్లని కాసు నీతి ఆయోగ్
అమలుకాని నీతి ఆయోగ్ సిఫారసులు
చెల్లని రూపాయి నీతి ఆయోగ్!
సిఫారసులన్నీ బుట్టదాఖలు చేసిన కేంద్రం!
ఈనెల 27న నీతి ఆయోగ్ కౌన్సిల్ భేటి
ప్రధాని అధ్యక్షతన అన్ని రాష్ట్రాల సిఎంలు హాజరు
నీతి ఆయోగ్తో తెలంగాణకు జరగని మేలు
విశ్వసనీయత...
కొత్త పార్లమెంటు భవనం ప్రారంభానికి సిద్ధం
తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా నెలాఖరులో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం!
న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి తుది మెరుగులు దిద్దడం జరుగుతోందని, ఈ నెలాఖరుకల్లా భవనం ప్రారంభోత్సవానికి సిద్ధం అయ్యే అవకాశం...
కాషాయ ముప్పు తొలగలేదన్న కర్ణాటక
మూడు ముక్కలాటలకు తెరదించి ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కర్ణాటక ఓటర్లు ఒక స్పష్టమైన తీర్పునిచ్చారు. మతతత్వ బిజెపి, అధికారమే పరమావధిగా ఉన్న అవకాశవాద జెడి(ఎస్)కు గుణపాఠం చెప్పారు. మూడున్నర దశాబ్దాల...
కమలం ఖేల్ ఖతం
కర్నాకట ఎన్నికల్లో ఘోర పరాజయం
136 స్థానాలతో కాంగ్రెస్ అధికారం కైవసం
పని చేయని మోడీ మంత్రం
65స్థానాలకే బిజెపి పరిమితం
స్పీకర్ సహా 14మంది మంత్రులు ఓటమి
31స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిన బిజెపి
ఫలించిన కాంగ్రెస్ ‘పంచ’తంత్రం
నేడు కాంగ్రెస్ శాసనసభపక్షం...
కర్ణాటక ఫలితం!
ఎంతో కాలంగా, ఎంతో ఉత్కంఠ రేపిన కర్ణాటక శాసన సభ ఎన్నికల ఫలితాలు ఎవరి అంచనాలకు లొంగకుండా కాంగ్రెస్ పార్టీ మెడలో గజమాల వేశాయి. పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడిన చివరి అంచనాలు...
బిజెపి నెత్తిన బజరంగ్బలి గద: సంజయ్ రౌత్
ముంబై: కర్నాటకలో బిజెపి ఓడిపోవడం అంటే ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా ఓడిపోయినట్లేనని శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే) నాయకుడు సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. హనుమంతుడి గద బిజెపి నెత్తిన...
సంజీవనిలా పనిచేసిన భారత్ జోడో యాత్ర: కాంగ్రెస్
న్యూఢిల్లీ: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర సంజీవనిలా పనిచేసిందని కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. ప్రధాని నరేంద్ర మోడీకి,...
స్వంత బలంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: సిద్దరామయ్య
మైసూరు: 224 సభ్యుల కర్నాటక శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 120 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వస్తుందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సిద్దరామయ్య శనివారం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి...
కశ్మీర్, మణిపూర్లపై మౌన‘మో’!
దేశం సురక్షితమైన చేతుల్లో ఉందన్నారు. పెద్దనోట్ల రద్దు, ఆర్టికల్ 370 ఎత్తివేత, జమ్మూకశ్మీర్ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడంతో ఉగ్రవాదుల వెన్నువిరిచినట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. పెద్దన్న అమెరికాతో ఒప్పందం చేసుకొని...
కర్నాటక ఫలితాలు నేడే..
బెంగళూరు: దేశం యావత్తు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్లు లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. 224 స్థానాలున్న కర్నాటక అసెంబ్లీకి ఈ నెల 10న పోలింగ్ జరగ్గా రికార్డు...
మతతత్వ ఎజెండా కోసమే ఈ దూకుడు!
దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే బిజెపి తన రహస్య ఎజెండా, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పూర్తిగా పరిపాలనలో అమలు జరపాలన్న లక్ష్యం కనపడుతుంది!? ఆ లక్ష్యసాధన దిశగా ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోవడానికి అందివచ్చిన...
వంటగ్యాస్ సిలిండర్కు కాంగ్రెస్ నేతల పూజలు… బీజేపీ స్పందన
బెంగళూరు : బుధవారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభానికి ముందు కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ఓ వంటగ్యాస్ సిలిండర్కు మంగళవారం పూజలు చేసి హారతి ఇచ్చారు. ఓటు వేయడానికి వెళ్లే...
11 గంటల వరకు పోలింగ్ శాతం 20.99
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో పోలింగ్ జరుగుతోంది. 11.00 గంటల వరకు పోలింగ్ శాతం 20.99 నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఉడిపిలో అత్యధికంగా 30.26 శాతం పోలింగ్ నమోదు కాగా చమరాజనగర్లో...
మీ కలలే నా కలలు.. మీ తీర్మానమే నా తీర్మానం
వీడియో సందేశంలో కన్నడ ప్రజలకు మోడీ భరోసా
న్యూఢిల్లీ : మీ కలలే నా కలలు.. మీ తీర్మానమే నా తీర్మానం అని ప్రధాని నరేంద్రమోడీ బీజేపీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా కర్ణాటక...
ఓట్ల కోసం ఇన్ని పాట్లు, కుట్రలా!
అగ్గిపుల్లా సబ్బుబిళ్లా, కుక్కపిల్లా కాదేదీ కవిత కనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఓట్ల కోసం ఏగడ్డి కరచినా తప్పులేదన్నట్లు విశ్వగురువు నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి తీరుతెన్నులు ఉన్నాయి. ఈ నెల పదవ...
కేరళ బోటు ప్రమాదం… 22కు చేరిన మృతులు… ఒకే కుటుంబంలో 11 మంది
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో జరిగిన బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 22కు చెరిందని అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోటు బోల్తాపడింది. గత...
ప్రతిపక్షాలు కళ్లున్న కబోదులు: తలసాని
హైదరాబాద్: కమిట్మెంట్ ఉన్న నాయకత్వం ఉంటే ఏదైనా సాధ్యమేనని, అద్భుతమైన రిజర్వాయర్లు నిర్మించుకున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సిద్దిపేటలో పి.వి. నరసిహావరావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయ భవన సముదాయానికి...