Home Search
ప్రధాని మోడీ - search results
If you're not happy with the results, please do another search
గద్వాలలో వేడెక్కిన రాజకీయం
గద్వాల: జిల్లాలో రాజకీయం వేడెక్కింది. సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు వ్యూత్మాకంగా పావులు కదుపుతున్నారు. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటాపోటీగా నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటనలు చేస్తూ హాల్చల్...
మొదటిసారి సమావేశం కానున్న “ఇండియా” పార్లమెంటరీ పార్టీ నాయకులు
న్యూఢిల్లీ: కొత్తగా ఆవిర్భవించిన ప్రతిపక్ష కూటమి ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూసివ్ అలయన్స్(ఇండియా)లోని భాగస్వామ్య పక్షాలకు చెందిన పార్లమెంటరీ పార్టీ నాయకులు గురువారం మొట్టమొదటిసారి సమావేశం కానున్నారు.
గురువారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్...
సహార డిపాజిటర్లకు డబ్బు చెల్లింపు : అమిత్ షా
దరాబాద్ : కోట్లాది మంది కష్టపడి సంపాదించిన డబ్బును తిరిగి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా ఉందని కేంద్ర హోం శాఖ, సహకార శాఖల మంత్రి అమిత్ షా అన్నారు. మంగళవారం న్యూ...
ఏ సమావేశానికీ ఆహ్వానం రాలేదు: కుమారస్వామి
బెంగళూరు: మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ సారథ్యంలోని జనతా దళ్(సెక్యులర్)కు బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్షాల సమావేశం నుంచి కాని, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఢిల్లీలో జరుగుతున్న ఎన్డిఎ సమావేశం నుంచి ఎటువంటి...
పేదరిక లెక్కలు: వాస్తవాలు
ప్రపంచ బహుముఖ దారిద్య్ర సూచిక (ఎంపిఐ) 2023 ప్రకారం మన దేశం గడచిన పదిహేను సంవత్సరాలలో 41.5 కోట్ల మందిని దారిద్య్రం నుంచి విముక్తి కలిగించినట్లు ప్రకటించారు. ఎందరో ఈ వార్తను చదివి...
ఎన్డిఎలో చేరితే జెడిఎస్లో చీలిక అనివార్యం
తిరువనంతపురం: ఎన్డిఎలో చేరిక కోసం ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఆహ్వానం కోసం మాజీ ప్రధాని, జెడిఎస అధినేత హెచ్డి దేవె గౌడ ఒక పక్క ఎదురుచూస్తుండగా ఈ చర్యను వతిరేకిస్తున్న జెడిఎస్...
బల ప్రదర్శన..
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలు వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న నేపథ్యంలో అధికార ఎన్డిఎ, ప్రతిపక్ష పార్టీలు వచ్చే వారం మొదట్లో బలప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. ఎన్డిఎ మంగళవారం ఎన్డిఎ మెగా మీట్ను ఏర్పాటు చేయగా,...
కాంగ్రెస్ స్థానం కీలకం…విపక్ష నేతపై తొందరెందుకు
న్యూడిల్లీ : ప్రతిపక్ష పార్టీలలో కాంగ్రెస్కు ఉన్న విశిష్టత తిరుగులేనిదని, ఇది ఎప్పుడూ స్పష్టం అవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం తెలిపారు. సోమవారం బెంగళూరులో జరిగే ప్రతిపక్షాల సమావేశం నేపథ్యంలో...
బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా
1907లో ఇంగ్లాండ్లోని బ్రౌన్ సీ ఐలాండ్లో స్కౌట్స్ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఆ ఉద్యమ పితామహుడు లార్డ్ రాబర్ట్ స్టీవెన్సన్ బెడెన్ పావెల్ ఈ ప్రపంచంలో అడుగిడిన నాటి కంటే నిష్క్రమించే నాటికి...
గల్ఫ్లో త్వరలో ఐఐటి ఢిల్లీ క్యాంపస్
న్యూఢిల్లీ : గల్ఫ్లో త్వరలోనే ఐఐటి ఢిల్లీ ప్రవాస క్యాంపస్ను ఆరంభించనుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా అబూధాబి చేరారు. ఈ దశలో...
ఫ్రాన్స్ తొలి మహిళకు పోచంపల్లి చీర
పారిస్ : ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన ముగింపు దశలో దేశాధ్యక్షులు మెక్రాన్కు విలువైన కానుకలు అందించారు. చందనపు చెక్కతో చేసిన సితార వాయిద్యాన్ని తమ గుర్తుగా బహుకరించారు. ఇక తెలంగాణలోని...
కునో నేషనల్ పార్క్లో మరో చిరుత మృతి
మధ్యప్రదేశ్ లోని మరో చీతా శుక్రవారం మృతి చెందింది. ఈ తెల్లవారుజామున కునో నేషనల్ పార్క్లో ఆఫ్రికన్ చిరుత సూరజ్ చనిపోయిందని అధికారులు తెలిపారు. దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన చీతాల్లో 4 నెలల్లో ఎనిమిది...
భారత్లోకి టెస్లా?
ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్చలు
రూ.20 లక్షలతో మార్కెట్ లోకి కారు
న్యూఢిల్లీ: అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు వేగవంతం చేసింది. భారతీయ మార్కెట్లో రూ. 20 లక్షల...
మణిపూర్పై బిజెపి తీరు గర్హనీయం
స్ట్రాస్బర్గ్ (ఫ్రాన్స్) : భారతదేశంలోని మణిపూర్లో హింసాకాండపై ఆందోళన వ్యక్తం చేస్తూ యూరోపియన్ యూనియన్ (ఇయూ) గురువారం ఓ తీర్మానం వెలువవరించింది. తీర్మానంలో బిజెపి నేతలు కొందరు వ్యవహరిస్తున్న తీరును ఇయూ ఘాటుగా...
బిజెపి మతతత్వ రాజకీయాలు
కల్వకుర్తి రూరల్ : తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారిందని క ల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. గురువారం కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రైతు...
దేశ ప్రజలంతా కాంగ్రెస్ వైపు…..
దేశ ప్రజలంతా కాంగ్రెస్ వైపు.....
రాహుల్గాంధీపై అనర్హత వేటుతో లబ్ది పొందాలని బిజెపి కుట్రలు
దేశం కోసం త్యాగం చేసిన చరిత్ర గాంధీ కుంటుంబానిదే
కార్పొరేట్ వ్యవస్థకు అండగా నిలిచే మోడీని సాగనంపే రోజులు దగ్గర పడ్డాయి
సత్యాగ్రహ...
సింగోల్: రాజ్యాంగం మీద సర్జికల్ స్ట్రైక్!
అన్ని విషయాలలో వివాదాస్పదమవుతున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవ విషయంలోనూ విమర్శలకు గురైంది. ముఖ్యమైన ప్రతిపక్ష పార్టీలన్నీ ఆ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. పరువు కాపాడుకునే ప్రయత్నంలో కేంద్ర హోం...
ఎన్సిపి రూ.70 వేల కోట్ల స్కామ్ ఏమయింది?
ముంబయి: ఎన్సిపి రూ.70 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిదంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యల లక్ష్యంగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివసేన (యుబిటి) అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే మంగళవరం ప్రధానిపై ప్రశ్నలవర్షం...
మేకింగ్ కాదు ప్యాకింగ్!
2024 డిసెంబరు నాటికి మేడిన్ ఇండియా తొలి చిప్ మార్కెట్కు వస్తుందని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల అమెరికా వెళ్లినపుడు ఈ మేరకు మైక్రాన్ కంపెనీతో ఒప్పందం...
ఉత్తరాది జలవిల..
సిమ్లా : వానవరద నీటిలో నానినాని మునిగిపోతున్నపలు అంతస్తుల కాంక్రీటు భవనాలు, పడవలలాగా కొట్టుకుపోతున్న కార్లు, వాహనాలు, అతలాకుతలం అయిన జనజీవితం. ఇదీ ఇప్పుడు ఉత్తర భారతంలో సకాలంలో ప్రవేశించి హిమాలయాల్లో జల...