Home Search
ప్రధాని మోడీ - search results
If you're not happy with the results, please do another search
సిద్దరామయ్య ముఖ్య సలహాదారుగా సునీల్ కనుగోలు నియామకం
బెంగళూరు: కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు పనిచేసిన ఆ పార్టీ ఎన్నికల ప్రచార వ్యూహకర్త సునీల్ కనుగోలు ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. ఆయనకు ప్రభుత్వం క్యాబినెట్ హోదా కల్పించనున్నది.
2022లో కాంగ్రెస్...
ప్రగతి పథంలో పదేళ్ళ తెలంగాణ
నీళ్ళు, నిధులు, నియామకాలు, సొంత సాంస్కృతిక, సామాజిక వైభవం కోసం దశాబ్దాల పోరాటం తర్వాత 2014 జూన్ 2వ తేదీన ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ అనేక ప్రజాభ్యుదయ పథకాలు, వినూత్న కార్యక్రమాలతో...
లోక్సభ స్థానాల పునర్విభజనలో దక్షిణాదికి తీరని అన్యాయం: కెటిఆర్ ఆందోళన
హైదరాబాద్: జనాభా ప్రాతిపదికన 2026 తర్వాత లోక్సభ స్థానాల పునర్విభజన జరిగిన పక్షంలో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు మంగళవారం ఆందోళన వ్యక్తం...
గంగపాలు కానున్న రెజ్లర్ల పతకాలు
న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నెలరోజులకు పైగా నిరసన కొనసాగిస్తున్న మహిళా...
భరతమాతకు మరో మణిహారం నూతన పార్లమెంటు భవనం : పవన్కల్యాణ్
హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత ప్రతిష్ఠాత్మక రీతిలో నిర్మించిన నూతన పార్లమెంటు భవన సముదాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించిన సంగతి విదితమే. దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు...
పార్లమెంటు నూతన భవనంపై ఆర్జెడి వివాదాస్పద ట్వీట్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం అట్టహాసంగా ప్రారంభించిన పార్లమెంటు భవనంపై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 20 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే బీహార్...
పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం దేశానికి గర్వకారణం: ద్రౌపదీ ముర్ము
న్యూఢిల్లీ : పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం యావత్ దేశానికి గర్వకారణం, ఆనందాయకం అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఈ భవనాన్ని ఆదివారం ప్రారంభించిన సమయంలో...
ప్రజల మధ్య అనుసంధానం పెంపొందించే “యువ సంగమం”
న్యూఢిల్లీ : కేంద్ర విద్యా మంత్రిత్వశాఖకు చెందిన యూత్ ఎక్స్ఛేంజి కార్యక్రమం “యువసంగం” దేశం లోని వైవిధ్యాన్ని, ప్రజల మధ్య అనుసంధానాన్ని పెంపొందించడంలో గొప్ప చొరవ చూపిస్తోందని ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం ప్రశంసించారు....
బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకో: కూనంనేని
హైదరాబాద్ : బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తన నోరు అదుపులో పెట్టుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివు అన్నారు. ఆయన నోరు యాసిడ్తో కడగడం కాదని, నిప్పులు పోసికడిగినా...
నెమలి ఆకృతిలో లోక్సభ ఛాంబర్…. కమలం ఆకృతిలో రాజ్యసభ ఛాంబర్
ఢిల్లీ: నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన పార్లమెంట్ భవన నిర్మాణ కార్మికులకు సన్మానం చేశారు. కార్మికులకు శాలువాలతో ప్రధాని సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఆత్మనిర్భర...
అరాచక ఆర్డినెన్స్ను అడ్డుకుంటాం
మన ఆర్డినెన్స్ తెచ్చి కేం ద్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రజలను అవమానిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డినెన్సును కేంద్రం ఉపసంహరించుకునే వరకు పోరాడుతామని స్పష్టం చేశా రు. కేంద్రంలోని...
నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం ప్రజావ్యతిరేకం: రవిశంకర్ ప్రసాద్
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ను ముఖ్యమంత్రులు బాయ్కాట్ చేయడాని బిజెపి శనివారం తప్పుపట్టింది. ఈ సమావేశంలో 2047 నాటికి భారత్ను ఎలా అభివృద్ధి చెందిన దేశంగా మలచాలన్న దానిపై చర్చించడానికి...
పెరిగిన నిరుద్యోగం!
దేశంలో నిరుద్యోగం పెరుగుదల రేటు ఈ సంవత్సరం మొదలైనప్పటి నుంచి ప్రతి నెలా పైకి ఎగబాకుతున్నదే గాని దిగుముఖం పట్టడం లేదు. అలా పెరిగి పెరిగి ఏప్రిల్ నాటికి 8.11 శాతానికి చేరుకొన్నదని...
పార్లమెంట్ నూతన భవనం వీడియో… కిషన్రెడ్డి ట్వీట్
హైదరాబాద్ : పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ భవనానికి సంబంధించిన వీడియోను కేంద్రమంత్రి కిషన్రెడ్డి ట్వీట్ చేశారు. నూతన పార్లమెంట్ భవనంలోని సమావేశ మందిరాలు, లోపల ఏర్పాటు...
నూతన పార్లమెంట్ భవనం ప్రతి భారతీయుడు గర్వపడేలా చేస్తుంది (వీడియో)
న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటు భవనం ప్రతిభారతీయుడు గర్వపడేలా చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అంటూ కొత్తగా నిర్మించిన భవనానికి సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ట్విట్టర్లో వీడియోను ఉంచిన...
పార్లమెంటు కొత్త భవనం ఫస్ట్ లుక్ వీడియో విడుదల
న్యూఢిల్లీ: ఆధునిక హంగులతో నిర్మించబడ్డ నూతన పార్లమెంటు భవనం ఈ నెల 28న ప్రారంభానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ కొత్త పార్లమెంటు...
మణిపూర్ మంటలకు మూలం!
మణిపూర్ మళ్ళీ తగలబడుతోంది. కొద్ది రోజుల క్రితమే 70 మంది మృతికి, 3040 వేల మంది నిర్వాసితులై కట్టుబట్టలతో చెట్టు పుట్టా పట్టిపోడానికి దారి తీసిన అల్లర్లు సద్దుమణిగాయనిపించి అంతలోనే తిరిగి భగ్గుమనడం...
అలహాబాద్ మ్యూజియంనుంచి ఢిల్లీ చేరుకున్న రాజదండం
న్యూఢిల్లీ: పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా చోళుల కాలం నాటి ఓ పురాతన ఆచారానికి తిరిగి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది.అధికార బదిలీకి ప్రతీకగా శతాబ్దాల తరబడి చోళ రాజులు తమ వారసుని...
సీబీఐ నూతన డైరెక్టర్గా ప్రవీణ్ సూద్ బాధ్యతల స్వీకారం
న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ నూతన డైరెక్టర్గా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ సూద్ గురువారం బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల పాటు ఈయన ఈ పదవిలో ఉంటారని అధికారులు తెలిపారు....
విపక్షాలది కేవలం స్కామ్లు, అవినీతి వ్యవహారమే
న్యూఢిల్లీ: దేశంలో ఇంతకుముందు ఏళ్ల తరబడి అధికారంలో ఉంటూ వచ్చిన పార్టీలు 21వ శతాబ్ధంలో ఇండియా ఏ విధంగా ఉండాలనేది తెలుసుకోలేని స్థితిలో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మౌలిక వ్యవస్థను...