Home Search
మోడీ సర్కార్ - search results
If you're not happy with the results, please do another search
విషమే.. విషయాల్లేవ్
బిజెపి జాతీయ కార్యవర్గంలో అదే ప్రధాన అజెండా: మంత్రి హరీశ్
నీళ్లు, నిధులు, నియామకాలపై నిజాలు చెప్పలేక అమిత్ షా అభాసుపాలు
డబుల్ ఇంజిన్ కన్నా సింగిల్ ఇంజిన్తోనే అధిక ప్రగతి
తెలంగాణతో పోలిస్తే యూపీ తలసరి...
ఇక్కడా డబుల్ ఇంజిన్
సబ్కా సాథ్.. సబ్కా వికాస్ మంత్రంతో తెలంగాణ అభివృద్ధి
టెక్స్టైల్స్ పార్కు నిర్మిస్తాం, హైదరాబాద్లో సైన్స్ సిటీ
ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ
ఆవిర్భవించింది రైతులకు
మద్దతు ధర పెంచాం ఉచితంగా
రేషన్, టీకాలు అందించాం...
ప్రభుత్వ రంగ సంస్థలు అడ్డికి పావుశేరా?
పెట్టుబడుల ఉపసంహరణలో మోడీ
సర్కార్ తీరుపై నిప్పులు చెరిగిన కెటిఆర్
ఇక్కడి పిఎస్యులకు భూములిచ్చింది రాష్ట్ర ప్రభుత్వమేనని స్పష్టీకరణ
పరిశ్రమలు నడపడం చేతకాకపోతే ఆ భూములు వెనక్కు ఇచ్చేయాలని డిమాండ్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాji మరోసారి...
రూ. 40 వేల కోట్ల రాష్ట్ర ఆస్తులను అమ్మేందుకు కేంద్రం యత్నం !
హైదరాబాద్ : ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను అపహాస్యం చేసేలా ఉందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు...
బిజెపి విభజన రాజకీయాలు దేశంలో మత హింసను పెంచుతున్నాయి
సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ
మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి విభజన రాజకీయాలు దేశంలో మత హింసను పెంచుతున్నాయని, దింతో భారతదేశ లౌకికతత్వం ప్రమాదంలో పడిందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్...
ఏం చేద్దాం?
జాతీయ కూటమి
దిశగా అడుగులు
అందరితో విస్తృతస్థాయి చర్చలు జరిపిన కెసిఆర్
రాష్ట్రపతి ఎన్నికపై పలు కోణాల్లో సమాలోచనలు
ఒకటి, రెండ్రోజుల్లో కీలక నిర్ణయం
మన తెలంగాణ/హైదరాబాద్ :బిజెపికి వ్యతిరేకంగా జాతీయ కూటమి దిశగా ముఖ్యమంత్రి...
వారిది గోబెల్స్ ప్రచారం
గ్రామాలభివృద్ధ్దికి కేంద్రం సరిగ్గా నిధులు
ఇవ్వకున్నా రాష్ట్ర ఖజానాతో అభివృద్ధి
చేస్తున్నాం రెండు నెలల్లో పట్టణ, పల్లె
ప్రగతి కింద రూ.700 కోట్లు చెల్లింపు
బండి, తప్పుడు ప్రచారం
దేశవ్యాప్తంగా 20 గ్రామాల్లో
19...
‘పంచాయతీల నిధులు’ రాష్ట్రాల హక్కు
అన్యాయంగా అడ్డుపడుతున్న నిరంకుశ కేంద్రం
గ్రామ పంచాయతీల
నిధుల్లోనూ బిజెపి ప్రభుత్వం
కిరికిరి పల్లెలకు
నిధులివ్వడంలో ఎందుకీ
తాత్సరం మొండిగా
వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వం
ఫెడరల్ వ్యవస్థకు తూట్లు
రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర
ప్రమాణస్వీకార...
రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న కేంద్రం: మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న కేంద్రం
గ్రామపంచాయతీలకు వచ్చే నిధుల్లోనూ బిజెపి సర్కార్ కిరికిరి
పల్లెలకు కేంద్రం నిధులు ఇవ్వడంలో ఎందుకు తాత్సర్యం చేస్తోంది
మోడీ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగిన మంత్రి ఎర్రబెల్లి
మన తెలంగాణ/హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు...
త్రిపురలో బిజెపి వైఫల్యం
త్రిపుర రాజకీయాలను పరిశీలిస్తున్న వారికి ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ రాజీనామా పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. ఏదో ఒక రోజు ముఖ్యమంత్రిని ఇంటికి పంపిస్తారని రాజకీయ విశ్లేషకులు చాన్నాళ్ల కిందటే ఒక అంచనాకు వచ్చారు....
జవాబు చెప్పండి?
(1) విభజన చట్టం హామీలు ఏమయ్యాయి (2) కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సంగతేంటి (3) గుజరాత్ పక్షపాతమెందుకు (4) కేంద్ర విద్యాలయాల కేటాయింపులో వివక్ష (5) మెడికల్ కాలేజీ నిరాకరణ (6) బయ్యారం...
‘రావణ’ దేశంలో 89, ‘రామ’ రాజ్యంలో 120!
కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజెల్పై పన్నులు తగ్గించినప్పటికీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తగ్గించలేదని, ఇప్పటికైనా తగ్గించాలని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం నాడు ముఖ్యమంత్రులను కోరారు. దేశంలో కరోనా పరిస్ధితి గురించి సమీక్ష సందర్భంగా...
ప్రజల అజెండాతో జాతీయ ప్రత్యామ్నాయం
దేశం అన్నివిధాలా పాడైపోయింది.. కేంద్రంలో తెలంగాణ ఉజ్వలమైన పాత్ర పోషించాలి
టిఆర్ఎస్ 21వ ఆవిర్భావ వేడుకల సభ వేదిక నుంచి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశానికి కావాల్సింది రాజకీయ ఫ్రంట్లు,...
ధరల పెరుగుదల ఎవరి ఘనత?
ధరల పెరుగుదలతో జనాల జేబులు గుల్లవుతున్నాయి. సిఎంఐఇ సమాచారం మేరకు 2022 మార్చి నెలలో నిరుద్యోగం 7.29 శాతం ఉంది. ఏప్రిల్ మాసం తొలి పదిహేను రోజుల్లో అదింకా పెరిగినట్లు గణాంకాలు తెలిపాయి....
24గం. గడువిస్తున్నా…
వడ్ల సేకరణపై రైతుల డిమాండ్ను అంగీకరిస్తే సరే..
లేకుంటే కేంద్రం సంగతి చూస్తా
మోడీజీ, నన్ను భయపెట్టుడు కాదు, నేనేందో మీరు తెలుసుకునేలా చేస్తా
రైతులతో పెట్టుకున్నావ్.. ఇక మీకు కాలం చెల్లినట్టే
సిఎంని జైల్లో...
ఢిల్లీమే సవాల్
11న ఢిల్లీలోని తెలంగాణ భవన్లో తలపెట్టిన
ధాన్యం ధర్నాకు పెద్దఎత్తున ఏర్పాట్లు
ఢిల్లీలో ధర్నా ఆవరణను పరిశీలించిన రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపిలు జోగినపల్లి సంతోష్ కుమార్,...
కార్పొరేట్ల కోసం సృష్టించిన యుద్ధం!
అమెరికా, ఇతర నాటో కూటమి దేశాలు సృష్టించిన ఉక్రెయిన్ష్య్రా వివాదంలో సైనిక చర్య మొదలై నెల రోజులు దాటింది. అది ఉక్రెయిన్ పౌరులకు ప్రత్యక్షంగా నరకం చూపుతోంది. మూడున్నర మిలియన్ల మంది ఇరుగు...
తడిగుడ్డతో గిరిజనుల గొంతు కోస్తున్న కేంద్రం
గిరిజన కోటా బిల్లు అందలేదని పార్లమెంట్లో అబద్ధాలు,
కేంద్రమంత్రి తుడుపై హక్కుల తీర్మానం తెస్తాం: మంత్రి హరీశ్రావు
గిరిజనులను అవమానపర్చిన కేంద్రం వెంటనే క్షమాపణ చెప్పాలి
మంత్రిని బర్తరఫ్ చేయాలి
కేంద్రం తీరుకు నిరసనగా...
కంటోన్మెంట్ తీరు మారకపోతే ఖబడ్దార్
మంచినీరు, కరెంట్ కట్ చేస్తా
హైదరాబాద్ను విశ్వనగరం చేయడానికి వేలకోట్లు ఖర్చు చేస్తుంటే, కంటోన్మెంట్ అధికారులు ఏ విషయంలోనూ సహకరించడం లేదు
పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ సరైన స్పందన రాలేదు
ఇప్పటివరకు మౌనంగా...
రూ.3866 కోట్లతో ఎస్ టిపిలు నిర్మిస్తాం: కెటిఆర్
హైదరాబాద్: రూ.900 కోట్లతో నాలాలు అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. నాచారంలోని ఎస్ టిపి పనులు, ఉప్పల్ ఫ్లై ఓవర్ పనులకు మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. ఉప్పల్ రింగ్ రోడ్డులోని...