Friday, May 3, 2024
Home Search

మోడీ సర్కార్ - search results

If you're not happy with the results, please do another search
PM Modi Review on Covid Conditions and Vaccination

కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ పై ప్రధాని సమీక్ష

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19 పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సమీక్ష నిర్వహించారు. కొత్త కోవిడ్ వేరియంట్ (ఒమిక్రాన్‌)పై అప్రమత్తంగా ఉండాలన్నారు. దక్షిణాఫ్రికాలో ఓమిక్రాన్...
AIMIM announces alliance, proposes 2 CMs, 3 deputy CMs

భారత్, పాకిస్థాన్ మధ్య జరగనున్న టి20 మ్యాచ్‌పై మండిపడ్డ అసద్

  మన తెలంగాణ/హైదరాబాద్: టి20 వరల్డ్ కప్‌లో భాగంగా ఈ నెల 24న భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్...
24 new ministers sworn in in Gujarat

గుజరాత్‌లో 24 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం

పటేల్ వర్గీయులు ఆరుగురికి అవకాశం విజయ్‌రూపానీ మంత్రివర్గంలో ఏ ఒక్కరికీ దక్కని చోటు గాంధీనగర్ : ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కొత్త మంత్రివర్గం గురువారం కొలువు తీరింది.గుజరాత్‌లో వచ్చే ఏడాది ఆఖరులో అసెంబ్లీ...
Two more gold medals for India in Paralympics

‘జోరు తగ్గని’ భారత్

టోక్యో క్రీడల్లో మరో నాలుగు పతకాలు మనీశ్, భగత్‌లకు స్వర్ణాలు, అదానాకు రజతం, మనోజ్‌కు కాంస్యం టోక్యో: టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. శనివారం భారత్‌కు మరో రెండు...
MP Komatireddy Venkat Reddy said about Bhongir fort in Loksabha

భువనగిరి కోట అభివృద్ధికి కేంద్రం చొరవ తీసుకోవాలి

లోక్‌సభలో ప్రస్తావించిన భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : భువనగిరి కోట అభివృద్ధికి నిధులు కేటాయించాలని, కేబుల్ కార్ (రోప్‌వే) నిర్మాణం చేపట్టాలని రూల్ 377 క్రింద లోక్‌సభలో భువనగిరి ఎంపి...
Under leadership of Yogi BJP will get 50 seats

బిజెపి అదృష్ట ‘యోగం’ 50 సీట్లే!

  నరేంద్ర మోడీ తరువాత బిజెపి ప్రధాని అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్. నాలుగు సంవత్సరాలు గడిచేసరికి మీరు యుపి ముఖ్యమంత్రి పదవి నుంచి ముందే దిగిపోతే మంచిది అని బిజెపి పెద్దలు...
Where is the scientificity in support pricing?

మద్దతు ధరలో శాస్త్రీయత ఎక్కడ?

భారత దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగమే వెన్నెముక. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నేటికీ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. దేశంలోని సుమారు 50 శాతం జనాభా ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయరంగం పైనే ఆధారపడి...
Mamata Responds on Yaas Review Meet With PM Modi

బెంగాల్ కోసం అవసరమైతే ప్రధాని కాళ్లు పట్టుకుంటా

మోడీ ఎప్పుడు బెంగాల్ వచ్చినా ఇక్కడి సర్కార్‌ను అవమానిస్తూనే ఉన్నారు ఓటమిని జీర్ణించుకోలేకే ఇలాంటి చర్యలు, కక్ష సాధింపు రాజకీయాలు వద్దు బిజెపికి మమత తీవ్ర హెచ్చరిక చీఫ్ సెక్రటరీ రీకాల్ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ కోల్‌కతా:...
PM Modi announced 1000 Cr To Cyclone Yaas Hit States

ప్రధాని సమీక్షకు సిఎం మమత గైర్హాజరు

  యాస్ తుపాను సమావేశానికి అధికారులనూ పంపని పశ్చిమ బెంగాల్ సిఎం రాజ్యాంగ విలువలు ఖూనీ చేశారు : నడ్డా బెంగాల్ సిఎస్‌పై కేంద్రం చర్యలు న్యూఢిల్లీ : ఇటీవలి యాస్ తుపాన్ తాకిడి రాష్ట్రాలకు రూ 1000...
LDF returns to power in Kerala

మళ్లీ ఎల్‌డిఎఫ్‌దే అధికారం

  ఆదివారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు నాలుగు భాగాలుగా వెల్లడించిన మనోరమ విఎంఆర్ సర్వే, టైవ్‌‌సు నౌ సర్వే కూడా కేరళలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్ మరోసారి అధికారంలోకి రానున్నదని వెల్లడించాయి....
Telangana MLC Elections 2021

ఎమ్మెల్సీ అభ్యర్థులకు సమస్యల సెగ

పెట్రో, గ్యాస్ ధరల పెంపుపై నిలదీస్తున్న ఓటర్లు ప్రచారానికి వెళ్లాలంటే వెనకడుగు వేస్తున్న కమలనాథులు పిఆర్సీ పెంచాలని టిఆర్‌ఎస్ నేతలను కోరుతున్న ఉద్యోగులు బిజెపి అభ్యర్థి హామీలపై జోకులు వేసుకుంటున్న పట్టభద్రులు హైదరాబాద్: గత రెండు నెల నుంచి...
12 Crore jobs in India asked by Harish

బిజెపి… 12 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ?: హరీష్ రావు

హైదరాబాద్: కూకట్‌పల్లిని అన్ని విధాలా అభివృద్ధి చేశామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. కూకట్ పల్లి నియోజకవర్గం లో నిర్వహించిన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికల సమావేశం లో...
petrol and diesel prices hiked again

పెట్రో ధరాఘాతం ఎవరి పాపం?

దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సాధారణ, మధ్య తరగతి ప్రజల జీవన ప్రమాణంపై పెను ప్రభావం చూపుతున్నాయి. అంతే లేకుండా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావంతో నిత్యావసర వస్తువుల...
loss of lives due to truck accident in Surat is tragic says modi

సూరత్‌ ఘటనపై ప్రధాని, రాజస్థాన్‌ సిఎం‌ తీవ్ర దిగ్భ్రాంతి

సూరత్‌: గుజరాత్ రాష్ట్రలోని సూరత్‌ లో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు. సూరత్ లోని కోసాంబ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న ఫుట్ పాత్...

రైతుల వద్ద ఎవరి పప్పులూ ఉడకవు!

  2004 డిసెంబరు 13న నం. 164తో లోక్‌సభలో ఒక ప్రశ్న అడిగారు. భారత ఆహార సంస్థ్దను పునర్వ్యస్ధీకరించేందుకు మెకెన్సీ కంపెనీని నియమించిందా? అభిజిత్ సేన్ కమి టీ, హైదరాబాద్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజీ నివేదికలు...
CM KCR wishes to President Kovind on his birthday

రాష్ట్రపతికి సిఎం కెసిఆర్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ సర్కార్, ప్ర‌జ‌ల త‌ర‌పున జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియజేశారు. ఆయురారోగ్యాలు మీకు ఆ దేవుడు ప్ర‌సాదించాల‌ని కోరుతూ, జాతికి మ‌రింత కాలం సేవ...
CM KCR Fires on Prime Minister Narendra Modi

వ్య‌వ‌సాయ బిల్లుకు పూర్తిగా వ్య‌తిరేకం: సిఎం కెసిఆర్

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై సిఎం కెసిఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభలో బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టిఆర్ఎస్ ఎంపిలను ఆదేశించారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ...

కరోనా వేళ ‘కాషాయ’ రాజకీయం..!

మోడీ నాయకత్వంలోని కేంద్రం అనుసరిస్తున్న విధానాలు సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా ఉన్నాయి. అంతే కాదు రాజ్యాంగ విరుద్ధంగా కూడా ఉంటున్నాయి. ఈ మాట ఎందుకు అనాల్సివస్తుందంటే, మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి...
TRS MLA Jeevan Reddy fires on PM Modi over Power

పవర్‌తో పెట్టుకుంటే పవర్ లేకుండా పోతారు..

  మనతెలంగాణ/హైదరాబాద్: పవర్(కరెంట్)తో పెట్టుకుంటే పవర్‌లో(అధికారంలో) లేకుండా పోతారని పియుసి ఛైర్మన్, టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ ఎ.జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు కరెంట్‌తో పెట్టుకుంటే కుర్చీ పోయిందని, వైఎస్‌ను రెండు సార్లు పవర్ లోకి తెచ్చింది పవరే...
Modi, Donald Trump

ట్రంప్ మూడు గంటల పర్యటనకు రూ.100 కోట్లు ఖర్చు..

  ఆహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల 24న భారత్ రానున్న నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకొని అక్కడ మూడు గంటల పాటు ట్రంప్...

Latest News