Home Search
కాంగ్రెస్ పార్టీ - search results
If you're not happy with the results, please do another search
దటీజ్ జానా!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. కుశల ప్రశ్నలు వేశారు. ఇద్దరూ కాసేపు మంచీ చెడూ మాట్లాడుకున్నారు. అయితే, ఇక్కడ చెప్పుకోవలసిన మరొక...
పదేండ్లు మీరేం చేశారు?
మన తెలంగాణ/ హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే ఏం చేశారని మాజీ మంత్రి, ఎంఎల్ఎ హరీశ్రావు మాట్లాడుతున్నారని, దాదాపు పదేళ్లుగా ఆయన ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రోడ్లు భవనాలు,...
చత్తీస్గఢ్ సిఎంగా విష్ణుదేవ్ సాయ్
ఆదివాసీ నేతకు దక్కిన పీఠం, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు
స్పీకర్గా మాజీ ముఖ్యమంత్రి రమణ్సింగ్
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లో తదుపరి ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ రాష్ట్రం లో ఇటీవలి అసెంబ్లీ...
ఛత్తీస్గఢ్ సిఎంగా విష్ణుదేవ్ సాయి
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లో తదుపరి ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ రాష్ట్రంలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి , పాలిత కాంగ్రెస్ను ఓడించి అధికారంలోకి వచ్చింది. ఆదివారం బిజెపి లెజిస్లేచర్...
రాజస్థాన్ సిఎం పీఠంపై ఉత్కంఠ
జైపూర్ : బిజెపి ఘన విజయం సాధించిన రాజస్థాన్లో ముఖ్యమంత్రి పదవిపై ఇప్పటికీ ఉత్కంఠ సాగుతోంది. ఆదివారం దాదాపు పది మంది బిజెపి ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజేను సివిల్ లైన్స్లోని...
వ్యవ‘సాయం’పై కసరత్తు
రైతుబంధు నిధుల పెంపుపై ప్రత్యేక దృష్టి
సేంద్రియ సాగుకు ప్రాధాన్యం
చిరుధాన్యాల సాగుకు ప్రోత్సాహం
పంటలకు మెరుగైన బీమా పథకం
కర్నాటక తరహాలో ‘కృషిభాగ్య’
కన్నడ బాటలోనే ‘రైతు సురక్ష’ పథకాలు
మన...
ప్రజల విశ్వాసమే ‘మోడీ గ్యారంటీ’
న్యూఢిల్లీ: మోడీ గ్యారంటీ ప్రజల హృదయాల్లో ప్రతిధ్వనించిందని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు నిరూపించాయని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. తప్పుడు ప్రకటనలు చేయడం ద్వారా తాము ఏమీ సాధించలేమనే విషయాన్ని...
వచ్చే లోక్సభ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బిజెపి విజయం: ఈటెల రాజేందర్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో బిజెపి అన్ని స్థానాలను గెలుచుకుంటుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ...
వచ్చే ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా టిటిడిపి
కంభంపాటి రామమోహన్ రావు వెల్లడి
మన తెలంగాణ / హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా టిటిడిపి నిలుస్తుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమన్వయక కర్త కంభంపాటి రామమోహన్ రావు అన్నారు....
కెసిఆర్ కు శస్త్ర చికిత్స విజయవంతం
తుంటి ఎముక మార్పిడి చేసిన యశోద వైద్యుల బృందం
8 వారాల్లో పూర్తిగా కోలుకుంటారు : యశోద వైద్యులు గురువారం అర్ధరాత్రి వ్యవసాయ క్షేత్రంలోని
నివాసంలో జారిపడ్డ మాజీ సిఎం
కెసిఆర్కు గాయం...
మహువాపై వేటు
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రాపై వేటు పడింది. పార్లమెంటులో ప్రశ్న లు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారని ఆమెపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. బిజెపి ఎంపి నిషికాంత్ దూబేఇచ్చిన ఫిర్యాదు...
ఇంట్లో జారిపడ్డ కెసిఆర్… యశోద ఆసుపత్రిలో చికిత్స
మన తెలంగాణ/హైదరాబాద్ : మాజీ సిఎం కెసిఆర్ బాత్రూమ్లో కాలు జారిపడిపోయారు. దీని కారణంగా ఆయన నడుము భాగాన లైట్ క్రాక్ వచ్చినట్టు వైద్యులు చెబుతున్నారు. ఘటన జరిగిన వెంటనే ఆయన్ని యశోద...
మల్కాజిగిరిలో భగ్గుమన్న రాజకీయ కక్షలు
మల్కాజిగిరి: అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోయాయి. ఎన్నికలు ఫలితాలు వచ్చి, కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. కాని, మల్కాజిగిరిలో రాజకీయ కక్షలు ఎగసిపడుతున్నాయి. ముఖ్యంగా బిఆర్ఎస్ కార్పొరేటర్లుకు, నాయకులకు వచ్చే బెదిరింపు ఫోన్ కాల్స్...
ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరిన సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనం అయ్యారు. అక్కడ పార్టీ అగ్రనాయకులతో ఆయన బేటీ కానున్నారు. కొత్తగా మంత్రులుగా 11 మంది ప్రమాణ స్వీకారం...
రాష్ట్ర ప్రగతికి సహకరిస్తాం: మోడీ
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెడ్డికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను.
- ప్రధాని మోడీ ట్వీట్ (ఎక్స్)
మోడీతో...
సిఎం రేవంత్కు అభినందనల వెల్లువ
మోడీతో పాటు రాజకీయ, సినీ ప్రముఖుల అభినందనలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర నుంచి అన్ని...
మంత్రిగా తుమ్మల రికార్డ్
ఖమ్మం నియోజకవర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. 1953 నవంబరు 15న జన్మించిన ఈయన 1982లో తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1983లో టిడిపి అభ్యర్థిగా సత్తుపల్లి...
ముళ్లబాటలో సీతక్క ప్రయాణం
నక్సలైట్ నుంచి మంత్రిగా పయనం
రాజకీయాల్లో ఎన్నో కష్టాలతో ప్రజాసేవ
ప్రజాసేవలో ఆమను మించిన వారు లేరేమో
ములుగు, ధనసరి అనసూయ అలియాస్ సీతక్క గురించి తెలియని వారు ఉండరు. ఆదివాసీ కోయ జాతికి చెందిన ఈమె...
స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్… దళితుడికి అత్యున్నత స్థానం
దళితుడికి అత్యున్నత స్థానం
కేబినేట్లో ఇద్దరు దళితులకు చోటు
ఇద్దరు మహిళలకు స్థానం
సామాజిక సమతుల్యతను పాటించిన రేవంత్
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ కొత్త స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆయనను ఎంపిక చేసింది....
తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది: సిఎం రేవంత్ రెడ్డి
ఎన్నో పోరాటాల తర్వాత, త్యాగాల పునాదులపై ఏర్పాడిన రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు ఎల్బీ స్టేడియంలో తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.....