Home Search
ఎన్డిఆర్ఎఫ్ - search results
If you're not happy with the results, please do another search
జల విధ్వంసం
వరద గాయాలతో తెలంగాణ విలవిల
హైదరాబాద్: జల యుద్ధంలో కొద్ది గంటల పాటు విరామం దొరికినట్టయింది. గత రెండు రోజులుగా జల దృశ్యాలు బయటకు తేలుతున్నాయి. కళ్లముందే వరద కొట్టుకుపోయిన కుటుంబ మృతదేహాలు ఒక్కటొక్కటిగా...
గడగడలాడించిన కడెం
మన తెలంగాణ/హైదరాబాద్: భారీ వర్షాల తో గోదావరి నదీ పరివాహకంగా వాగులు వంకలు ఏకమై పారుతున్నాయి. గోదావరిలో వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతూ వ స్తోంది. కడెం వాగు మహోగ్రరూపం దాల్చిం ది....
మహారాష్ట్రలో కొండచరియలు విరిగి పడి భారీ ప్రాణ నష్టం
న్యూఢిల్లీ : ఉత్తరాది రాష్ట్రాలు భారీ వర్షాలతో అల్లాడుతున్నాయి. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రలో నదులు ఉప్పొంగి వరదలు ముంచెత్తుతుండడంతో జనజీవనం అస్తవ్యవస్తమౌతోంది. మహారాష్ట్రలో వర్షాలతో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇర్షల్...
వరదలో చిక్కుకున్న కోటి రూపాయల విలువైన ఎద్దు
ఘజియాబాద్: ఢిల్లీలో గత నాలుగు రోజులుగా వరదల పరిస్థితి నెలకొంది. యమునా ఉధృతంగా ఉంది. రాజధానిలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఢిల్లీతో పాటు ఎన్సిఆర్లోని ఇతర ప్రాంతాలలో యమునా విధ్వంసం కనిపిస్తోంది....
వరద నష్టాలకు విరుగుడు
నది ప్రవాహ మార్గాలు, హద్దులు (గట్లు) దాటి జలప్రవాహం నిలువరించలేకపోవడం వల్ల పరీవాహక ప్రాంతాలు మునిగిపోయే స్థితిని వరద అంటారు. భారత దేశంలో అనేక ప్రాంతాల్లో విభిన్న భౌగోళిక పరిస్థితులు శీతోష్ణస్థితులు వర్షపాతం...
జలదిగ్బంధంలోనే ఢిల్లీ..
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ పౌరులను వణికిస్తున్న యమునా నది వరద శు్రక్రవారం కాస్త నెమ్మదించినప్పటికీ నగరంలో వరద ప్రభావం మాత్రం తగ్గలేదు. రాజధానిలోని అనేక ప్రాంతాలు ఇప్పటికీ...
స్మశానాలనూ ముంచెత్తిన వరదనీరు
హైదరాబాద్: వరద నీరు రోడ్లు, పార్కులు, చివరికి స్మశానాలను కూడా ముంచెత్తింది.కింగ్స్వే క్యాంప్లోని అంధుల పాఠశాలలోకి వరదనీరు చేరడంతో చిక్కుపడిన 60 మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మయూర్ విహార్లో ఓ...
ఉత్తరాదిన కొనసాగుతున్న వర్ష విలయం
న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలకు దేశ రాజధాని ఢిల్లీ సహా రాజస్థాన్, పంజాబ్ , హర్యానా, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్...
50ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షాలు.. హిమాచల్ అతలాకుతలం
న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వానలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలు తల్లడిల్లుతున్నాయి. ప్రత్యేకించి పర్యాటక కేంద్రం అయిన హిమాచల్...
ఉత్తరాది జలవిల..
సిమ్లా : వానవరద నీటిలో నానినాని మునిగిపోతున్నపలు అంతస్తుల కాంక్రీటు భవనాలు, పడవలలాగా కొట్టుకుపోతున్న కార్లు, వాహనాలు, అతలాకుతలం అయిన జనజీవితం. ఇదీ ఇప్పుడు ఉత్తర భారతంలో సకాలంలో ప్రవేశించి హిమాలయాల్లో జల...
పొంగిన నర్మద ..దీవిలో చిక్కిన నలుగురు
జబల్పూరు : మధ్యప్రదేశ్లో భారీ వర్షాలతో జబల్పూరు ప్రాంతంలో నర్మదా నదీ పొంగి ప్రవహించింది. ఈ క్రమంలో భేడాఘాటు వద్ద ఉన్న చిన్న దీవిలో నలుగురు చుట్టూ నది నిటి మధ్య చిక్కుపడ్డారు....
ఉత్తరభారతంలో వర్షబీభత్సం
ఢిల్లీలో 41 ఏళ్ల తరువాత ఒకేరోజు 153 మిమీ వర్షం ....
రాజధాని వీధులన్నీ జలమయం
హిమాచల్ ప్రదేశ్లో ఐదుగురి మృతి
జమ్ముకశ్మీర్లో కొండచరియలు విరిగిపడి మూసుకుపోయిన రహదార్లు
రాజస్థాన్లో నలుగురి మృతి
న్యూఢిల్లీ :...
విపత్తు తక్షణ సహాయక చర్యలపై డిఆర్ఎఫ్ ప్రత్యేక శిక్షణ
సిటీ బ్యూరో: విపత్తు ఏదైనా అత్యవసర సమాయాల్లో ఎన్డిఆర్ఎఫ్కు దీటుగా తక్షణమే సహాయక చర్యలను అందిస్తూ అందరి మన్నలను పొందుతున్న జిహెచ్ఎంసి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డిఆర్ఎఫ్) ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలుస్తోంది....
గుజరాత్లో బిపర్జాయ్ బీభత్సం…
గాంధీనగర్: గుజరాత్లో బిపర్జాయ్ తుపాను బీభత్సం సృష్టిస్తుంది. అరేబియా సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. గుజరాత్ తీరం వెంబడి 120 నుంచి 130 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. 94...
బిపర్జాయ్ భీకరం
కచ్ ప్రాంతంలోని కోట్లఖ్పత్ సమీపంలో తీరాన్ని తాకిన తుపాన్
125 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
పునరావాస కేంద్రాలకు లక్ష మంది ఆలయాలు మూసివేత రంగంలోకి త్రివిధ దళాలు
అహ్మదాబాద్/న్యూఢిల్లీ:...
అరేబియా కల్లోలం పశ్చిమతీరం కలకలం
అహ్మదాబాద్ : అరేబియా సముద్రంలో నెలకొన్న పెను భీకర తుపాన్ బిపొర్జాయ్ గురువారం సాయంత్రం తీరాన్ని తాకనుంది. నెమ్మదిగా కదులుతున్న ఈ తుపాన్ గురువారం గుజరాత్లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలు, దరిదాపుల్లోని పాకిస్థాన్...
‘బిపర్జోయ్’తో ఊహించని రీతిలో నష్టం..
అహ్మదాబాద్: గుజరాత్ తీరం వైపు దూసుకువస్తున్న తీవ్ర పెను తుపాను బిపర్జోయ్ ఈ నెల 15వ తేదీ(గురువారం) సాయంత్రం గుజరాత్ కచ్ జిల్లాలోని జఖావు రేవు వద్ద తీరాన్ని దాటవచ్చని వాతావరణశాఖ తెలిపింది.తుపాను...
గుజరాత్ తీరంలో హై అలర్ట్
అహ్మదాబాద్ : అరేబియా సముద్రంలో నెలకొన్న పెనుతుపాన్ బిపర్జాయ్ గుజరాత్ తీరప్రాంతాన్ని తాకనుంది. దీనితో గుజరాత్ దక్షిణ, ఉత్తర తీరంవెంబడి పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికారిక వ్యవస్థ సిద్ధం అయింది. ఇప్పటికే 7500 మందిని...
బిపర్జాయ్ భీకరం
న్యూఢిల్లీ: గత వారం రోజులుగా గుజరాత్ తీరప్రాంతాలను వణికిస్తున్న తీవ్ర తుపాను ‘బిపర్జాయ్’ గురువారం సాయంత్రం గుజరాత్ కచ్ ప్రాంతంలోని కోట్లఖ్పత్ సమీపంలో తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో గుజరాత్ తీరప్రాంతంలో భీకర...
బీహార్లో క్షణాల్లో కూలిన రూ. 1700 కోట్ల వంతెన!
న్యూఢిల్లీ: బీహార్లోని భాగల్పూర్లో నిర్మిస్తున్న వంతెన క్షణాల్లో కూలిపోయింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతిపక్ష బిజెపికి మధ్య వాగ్వాదం రాజుకుంది. ఏడు లేన్ల వంతెన ఒక్కసారిగా పేక మేడల్లా కూలిపోయింది. బీహార్ ప్రభుత్వం...