Wednesday, May 8, 2024
Home Search

ఎన్‌డిఆర్‌ఎఫ్ - search results

If you're not happy with the results, please do another search

ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌ఐఎకు కొత్త డైరెక్టర్ జనరల్స్ కేంద్రం నియామకం

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ), బ్యూరో ఆఫ్ పోలీస్ రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బిపిఆర్‌డి), జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్)లకు డైరెక్టర్ జనరల్స్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ...

విపత్తుల సమయంలో ఎన్‌డిఆర్‌ఎఫ్ పాత్ర కీలకం

5వరకు విపత్తుల నుండి రక్షణపై అవగాహన సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సంగారెడ్డి: విపత్కర పరిస్థితులు నెలకొన్న సమయంలో విపత్తులు సంభవిచినపుడు ఎన్‌డిఆర్‌ఎఫ్ ఉద్యోగులు చేసే పని ఎంతో కీలకమైందని అదనపు కలెక్టర్...
Chennai rain

చెన్నైలో రంగంలోకి దిగిన 13 ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు

చెన్నై: తమిళనాడులో వానల కారణంగా నవంబర్ 10,11తేదీల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అంతేకాక సహాయక చర్యలు చేపట్టేందుకుగాను జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్‌డిఆర్‌ఎఫ్)కు సంబంధించిన 13 బృందాలను రంగంలోకి దించారు. అదనపు సాయం...
53 NDRF teams in cyclone affected states

తుపాను ప్రభావిత రాష్ట్రాలలో 53 ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు

  న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో ఏర్పడుతున్న తౌక్టే తుపాను వల్ల సంభవించే పరిస్థితిని ఎదుర్కోవడానికి జాతీయ విపత్తు నివారణ దళం(ఎన్‌డిఆర్‌ఎఫ్) 53 బృందాలను ఏర్పాటు చేసింది. కేరళ, కర్నాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రకు చెందిన...
India gets its first women's team in disaster combat

ఎన్‌డిఆర్‌ఎఫ్‌లో 100 మందితో తొలి మహిళా జట్టు

పురుషులతో దీటుగా విపత్తు సహాయక సేవలు న్యూఢిల్లీ: ఇప్పటి వరకు పురుషులకే పరిమితమైన జాతీయ విపత్తు సహాయక దళంలో మహిళలు చోటు దక్కించుకున్నారు. జాతీయ విపత్తు సహాయక దళం(ఎన్‌డిఆర్‌ఎఫ్)లో ఇటీవలే 100 మందికి పైగా...
Bengal Govt Get Relief in Recruitment case of teachers

కేంద్ర, రాష్ట్రాల మధ్య ఘర్షణ తగదు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాలు తమ వద్దకు ఇటీవలి కాలంలో తరచు వస్తున్న ఉదంతాలపై సుప్రీంకోర్టు సోమవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఒకరిపై ఒకరు ఘర్షణ పడడం...
2 Years old boy Rescued from Borewell

మృత్యుంజయుడు ఆ రెండేళ్ల బాలుడు

విజయపుర(కర్నాటక): బోరు బావిలో పడిపోయిన ఒక రెండేళ్ల బాలుడిని సహాయక సిబ్బంది 20 గంటలపాటు శ్రమించి సురక్షితంగా వెలుపలికి తీశారు. మృత్యుంజయుడిగా విజయపుర జిల్లాలోని ఇండి తాలూకాకు చెందిన లచ్యన గ్రామంలో చోటుచేసుకున్న...

40 అడుగుల బోరు బావిలో పడిన వ్యక్తి మృతి

ఢిల్లీ జల్ బోర్డ్ (డిజెబి) నీటి పరిశుభ్రత ప్లాంట్‌లోని 40 అడుగుల లోతైన బోరుబావిలో పడిన ఒక వ్యక్తి మృతదేహాన్ని సుమారు 12 గంటల పాటు శ్రమించిన అనంతరం ఆదివారం వెలుపలికి తీసుకువచ్చినట్లు...
High Security in Ayodhya ram mandir

అయోధ్యలో… భారీ భద్రత

ఎన్‌డిఆర్‌ఎఫ్, యాంటీబాంబు స్కాడ్స్ 13000 మంది జవాన్లతో కాపలా అయోధ్య: తరతరాల నిరీక్షణ తరువాత అయో ధ్య ప్రతిష్టాత్మక రామ ప్రతిష్టాపనకు సిద్ధం అయింది. కట్టుదిట్టమైన భద్రతా వలయంతో ఇప్పుడు అ యోధ్య అస్తశస్త్రమయింది. సరయూతీర పట్టణం...
Jai Sriram ... today the child Rama entered the sacred temple

జై శ్రీరామ్ …నేడే భవ్య మందిరంలోకి బాల రాముడు

మధ్యాహ్న 12.20 గం. నుంచి 1 వరకు ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం రాముడు కొలువుదీరే వేళాయే సాకారమవుతున్న శతాబ్దాల కల సర్వాంగ సుందరంగా సిద్ధమయిన అయోధ్య రామ్‌లల్లా ఆలయ ప్రాణప్రతిష్ఠలో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోడీ 7వేల...

అయోధ్యలో భారీ భద్రతా ఏర్పాట్లు

అయోధ్య : తరతరాల నిరీక్షణ తరువాత అయోధ్య ప్రతిష్టాత్మక రామ ప్రతిష్టాపనకు సిద్ధం అయింది. కట్టుదిట్టమైన భద్రతా వలయంతో ఇప్పుడు అయోధ్య అస్తశస్త్రమయింది. సరయూతీర పట్టణంలో ఇప్పుడు 13000 మంది భద్రతా బలగాల...
Four-year-old girl falls into borewell in Madhya Pradesh

బోరుబావిలో పడిన నాలుగేళ్ల బాలిక

రాజ్‌గఢ్: మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఒక నాలుగేళ్ల బాలిక తెరచి ఉన్న బోరుబావిలో పడిపోయింది. ఆ బాలికను రక్షించి బయటకు తీసుకువచ్చేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు సాగుతున్నాయి. బోడా పోలిసు...
41 workers trapped in the tunnel are safe

ఆపరేషన్ టన్నెల్ సక్సెస్

సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు క్షేమంగా బయటికి 17 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు శుభం కార్డు రెస్కూ టీమ్‌కు ప్రధాని ప్రభృతుల హ్యాట్సాఫ్ ఉత్తర కాశీ: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 17 రోజుల...

మళ్లీ ఆగిన డ్రిల్లింగ్..

ఉత్తర కాశి: ఉత్తరాఖండ్‌లోని సిల్క్‌యారా టన్నెల్‌లో ప్రమాదవశాత్తు చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటికి తీసుకు వచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు ఈ కార్మికులు క్షేమంగా బైటికి వస్తారనే ఆశలు చిగురిస్తూ...

టన్నెల్‌లో ఐదు రోజులుగా ఆ 40 మంది కూలీలు

ఉత్తర్‌కాశీ : ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న సొరంగం కుప్పకూలి ఐదురోజులుగా దాదాపు 40 మంది కూలీలు లోపల చావుబతుకుల మధ్య బందీలుగా ఉన్నారు. ఛార్‌దామ్ మార్గంలో నిర్మిస్తున్న టన్నెల్ ఆదివారం కూలింది. ఈ...
Uttarkashi tunnel collapse

సొరంగంలో 40 మంది కార్మికులు సేఫ్

ఉత్తరకాశి (ఉత్తరాఖండ్ ): ఉత్తరకాశీ జిల్లాలో కూలిన సొరంగం నుంచి 40 మంది కార్మికులను రక్షించడానికి గత మూడు రోజులుగా భారీ ఎత్తున ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచే 900 మిల్లిమీటర్ల...
Fire in Apartment

అపార్ట్ మెంట్ లో అగ్నికీలలు.. 9 మంది బలి

మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలు 21మందిని రక్షించిన సహాయక సిబ్బంది గ్రౌండ్‌ఫ్లోర్‌లో ప్రమాదకర రసాయనాల నిల్వ అక్కడే వాహనాలు రిపేర్, డెంటింగ్ చేస్తుండగా చెలరేగిన నిప్పురవ్వలు హైదరాబాద్‌లోని నాంపల్లి బజార్‌ఘాట్‌లో ఘటన ప్రమాదస్థలికి మంత్రులు కెటిఆర్,...

విజయనగరం రైలు ప్రమాదంపై విచారణ

హైదరాబాద్ : ఇటీవల విజయనగరం జిల్లా కంటకాపల్లి దగ్గర జరిగిన ఘోర రైలు ప్రమాదంపై రైల్వే సేఫ్టీ కమీషనర్ విచారణ చేపట్టారు. బుధవారం విశాఖ డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో ఈ విచారణ...

ఇంటి పై కప్పు కూలి ఒకే కుటుంబం లో ఐదుగురు మృతి

హైదరాబాద్: : ఉత్తరప్రదేశ్‌లో అలంబాగ్ లోని రైల్వే కాలనీలో దశాబ్దాల క్రితం నిర్మించిన ఓ ఇల్లు శనివారం కుప్పకూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు సతీష్‌చంద్ర (40),సరోజినీదేవి...

10 మంది స్కూలు విద్యార్థుల జలసమాధి

పాట్నా : చదువుకోవడానికి వెళ్లుతున్న బీహార్ చిన్నారి విద్యార్థులు జలసమాధి చెందారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో గురువారం భాగ్‌మతి నదిలో స్కూలు విద్యార్థులతో వెళ్లుతున్న పడవ బోల్తా పడిన ఘటనలో పది మంది వరకూ...

Latest News