Home Search
కరోనా కేసులు సంఖ్య - search results
If you're not happy with the results, please do another search
దేశంలో కొత్తగా 9111 కరోనా కేసులు
ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 9111 కోవిడ్ కేసులు నమోదుకాగా 27 మంది మృతి చెందారు. గుజరాత్ నుంచి ఆరుగురు, ఉత్తర ప్రదేశ్ నుంచి...
భారత్లో 24 గంటల్లో 10093 కోవిడ్ కేసులు!
న్యూఢిల్లీ: భారత్లో కొత్తగా కరోనా వైరస్ సంక్రమణ 10093 చోటుచేసుకున్నాయి. దీంతో క్రియాశీలక కేసుల సంఖ్య 57542కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ఆదివారం పేర్కొంది. కొత్తగా 23 మంది...
భారత్ లో పెరుగుతున్న కరోనా.. కొత్త కేసులు 10,093
హైదరాబాద్: భారత్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 10,093 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో క్రియాశీలక కేసుల సంఖ్య 57000లకు...
దేశంలో కొత్తగా 10,753 కరోనా కేసులు
హైదరాబాద్: దేశంలో కరోనా కోరలు చాస్తోంది. దేశ వ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 10,753 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 27మంది మృతి చెందారు. దేశంలో క్రయాశీలక కేసుల...
దేశంలో కొత్తగా 11,109 కరోనా కేసులు…
ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. గత 24 గంటల్లో 11109 కరోనా కేసులు నమోదుకాగా 20 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. యాక్టివ్...
24 గంటల్లో కరోనాతో 19 మంది మృతి
న్యూఢిల్లీ : దేశంలో ఒకే రోజున గత 24 గంటల వ్యవధిలో 10,158 వరకు కొత్తగా కరోనా కేసులు పెరిగాయి. మంగళవారం 7830 వరకు కేసులు నమోదు కాగా, ఆ సంఖ్య ఇప్పుడు...
దేశంలో మళ్లీ ముదురుతున్న కరోనా.. భారీగా కేసులు నమోదు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశంలో గురువారం 10,158 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే 30 శాతం ఎక్కువ. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం...
పది వేలకు చేరిన కరోనా కేసులు
ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు సంఖ్య పెరుగుతోంది. భారత దేశంలో గత 24 గంటల్లో 10,158 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ చాపకింద నీరులా విజృంభిస్తుండడంతో ప్రజలు ఆందోళన...
దేశంలో కొత్తగా 7840 కరోనా కేసులు
ఢిల్లీ: దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో చాపకింద నీరులా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత 24 గంటల్లో 7840 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసుల...
కరోనా నిబంధనలు.. పాటించకపోతే తిప్పలు తప్పవు
పెరుగుతున్న కరోనా కేసులు.. పలు రాష్ట్రాల్లో అమల్లోకి నిబంధనలు
న్యూఢిల్లీ : గతకొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కొవిడ్ 19 కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా వ్యాప్తిని...
గత 24 గంటల్లో దేశంలో నమోదైన కరోనా కేసుల వివరాలు
తాజాగా 5,357 మందికి పాజిటివ్
అదే సమయంలో 11 మంది మృతి
పాజిటివిటీ రేటు 3.39 శాతంగా ఉంది
న్యూఢిల్లీ: భారత్ లో మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి ఊపందుకుంది. గత కొన్నిరోజులుగా- రోజువారీ కరోనా...
దేశంలో కొత్తగా 5357 కరోనా కేసులు
ఢిల్లీ: దేశంలో మళ్లీ కరోన కేసులు పెరుగుతున్నాయి. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజల భయాందోళనకు గురవుతున్నారు. గత 24 గంటల్లో 5357 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 32...
దేశంలో 31 వేలు దాటిన యాక్టివ్ కేసులు
దేశంలో కొత్తగా 6155 మందికి కరోనా.. 31 వేలు దాటిన యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ అధికమవుతున్నాయి. శుక్రవారం 6050 కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో...
దేశంలో కొత్తగా 6,050 కరోనా కేసులు..
న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 6,050 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. శుక్రవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాలతో ఈ విషయం వెల్లడైంది. గురువారం రికార్డు అయిన కొత్త...
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కేంద్రం అలర్ట్
న్యూఢిల్లీ: దేశంలో శుక్రవారం 6.050 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. నిన్నటితో పోలిస్తే దేశంలో కరోనా కేసులు 13 శాతం పెరిగాయి. వైరస్ కారణంగా భారత్...
దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఒక్కరోజు వ్యవధిలో వెయ్యికి పైగా రోజువారీ కేసులు పెరగడం కలవరానికి గురి చేస్తోంది. బుధవారం 1,60,742 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 5,335...
మరోసారి కరోనా కలవరం.. 4 వేలు దాటిన కొత్త కేసులు
న్యూఢిల్లీ : మూడేళ్లు గడిచినా దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఇంకా తగ్గలేదు. ఇటీవల మరోసారి కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల వ్యవధిలో నాలుగు వేల మందికి...
3038 కరోనా కొత్త కేసులు: తొమ్మిది మంది మృతి
న్యూఢిల్లీ : భారత్లో తాజాగా నాలుగో రోజూ మూడు వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే గత మూడు రోజులతో పోలిస్తే మంగళవారం కొత్త కేసుల్లో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. కేంద్ర...
ఆరునెలల తర్వాత అత్యధికంగా కరోనా కేసులు
న్యూఢిల్లీ : భారత్లో కరోనా కేసులు ఆదివారం గణనీయంగా పెరిగాయి. ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3824 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలో ఈ స్థాయిలో...
Corona: మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. 24 గంటల్లో ఐదుగురు మృతి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,43,364 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,994 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య...