Thursday, May 2, 2024
Home Search

గొర్రెలు - search results

If you're not happy with the results, please do another search

ఊరు తెలంగాణ భాష తెలంగాణ

డా. మామిడి హరికృష్ణ రాసిన కావ్యం ఊరికి పోయిన యాళ్ళ ఇది ఎవరికైనా తమ తమ పుట్టిన ఊళ్ళకు తీసుకుపోతుంది. నిక్కరు వేసి బడికి పంపిన అమ్మను జ్ఞాపకం చేస్తుంది ఊరు. వాడ...

గొల్ల, కురుమల ఆర్థికాభివృద్ధికి కృషి

గద్వాలటౌన్: గొల్ల, కురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం సత్ఫలితాలిస్తూ లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు నింపుతోందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నా...
Immersed in water

జల విధ్వంసం

వరద గాయాలతో తెలంగాణ విలవిల హైదరాబాద్:  జల యుద్ధంలో కొద్ది గంటల పాటు విరామం దొరికినట్టయింది. గత రెండు రోజులుగా జల దృశ్యాలు బయటకు తేలుతున్నాయి. కళ్లముందే వరద కొట్టుకుపోయిన కుటుంబ మృతదేహాలు ఒక్కటొక్కటిగా...

వరద ముట్టడి..

హైదరాబాద్: గత వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలు తెలంగాణకు ప్రత్యేకించి ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని పలు ప్రాంతాలకు గుండెకోతను మిగులుస్తున్నాయి. మహరాష్ట్ర, చత్తిస్‌గడ్ తదితర ప్రాంతాల్లోని పరివాహక ప్రాంతంలో కురుస్తున్న...
Let us have fun fake news for a while

కాసేపు సరదాగా ఫేక్ న్యూస్

‘చాతుర్వర్ణం మయా సృష్టం’ అని ఓ కల్పిత పాత్రతో చెప్పించి మనువాదులు చేతులు దులుపుకొన్నారు. ‘సంభవామి యుగే యుగే’ అని తనను తాను సృజించుకుంటానని చెప్పుకొన్న ఓ కల్పిత పాత్ర సమాజంలో నాలుగు...
Yadav's Yuddha Bheri

ఆగస్టు 13న యాదవ యుద్ధ భేరి

హైదరాబాద్ : రానున్న ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన అన్ని రాజకీయ పార్టీలు యాదవులు, యాదవ ఉపకులాలకు 22 ఎంఎల్‌ఎ, 7 ఎంఎల్‌సి, 5 లోకసభ, రాజ్యసభ సీట్లు ఇవ్వాలని యాదవ విద్యావంతుల వేదిక...

రైతులకు లక్ష రుణ మాఫీ వెంటనే చేయాలి

బోనకల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ లక్ష రుణమాఫీ వెంటనే చేయాలని సీపీఎం అనుబంద రైతు సంఘం నాయకులు డిమాండు చేశారు. శుక్రవారం తెలంగాణ...

మాంసం దిగుమతి నుండి ఎగుమతికి అభివృద్ధి చెందాం

సూర్యాపేట : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మదిలో నుండి వచ్చిన అద్భుతమైన పథకం గొర్రెల పంపిణీతో రాష్ట్రంలో మాంసం దిగుమతి నుండి ఎగుమతి చేసే స్థాయిలో అభివృద్ధి చెందామని రాష్ట్ర విద్యుత్...

ఆపరేషన్ ముస్కాన్ నిర్వహణపై సమీక్ష

పెద్దపల్లి: చిన్నారులతో వెట్టిచాకిరి చేయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరు పాటుపడాలని డీసీపీ వైభవ్ గైక్వాడ్ అన్నారు. బుధవారం ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా పోలీస్ అధికారులతో...

డబుల్ బెడ్‌రూం ఇళ్లను త్వరగా పూర్తి చేయాలి

సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి సంగారెడ్డి: ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలని, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పనులను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. బుధవారం...

అన్నివర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యం: మల్లారెడ్డి

మేడ్చల్: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలో...

అన్నివర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యం

రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన...

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరూ పాటు పడాలి

చిన్న పిల్లలతో ఎవరైనా వెట్టిచాకిరి గురి చేస్తే వారిపై క్రీమినల్ కేసులు నమోదు: సిపి శ్వేత సిద్దిపేట: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరూ పాటు పడాలని సిపి శ్వేత అన్నారు. శుక్రవారం...

గొల్లకురుమలు సబ్సిడీ గొర్రెలతో ఆర్థికంగా బలపడాలి

జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్ పెద్దేముల్: రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ గొర్రెలతో గొల్లకురుమలు ఆర్థికంగా బలపడాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని జనగాంలో...

పొదుపుతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

కుంటాల : పొదుపుతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలంగాణ గ్రామీ ణ బ్యాంకు చైర్మెన్ శోభ అన్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు నిర్మల్ రిజియన్ ఆధ్వర్యంలో మంగళవారం కల్లూర్‌లో స్వయం సహాయ...

ఉత్తరాది జల దిగ్బంధం..

న్యూఢిల్లీ : నైరుతి రుతుపవనాలు ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా బలీయంగా విస్తరించుకున్నాయి. ఉత్తర భారతంలో ఆదివారం తెల్లవారుజాము నుంచే పలు రాష్ట్రాలలో రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, హర్యానా,...

పాడి పంటలతో గ్రామాభివృద్ధి

నాగర్‌కర్నూల్ రూరల్ : గొల్ల కుర్మలను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీ సుకెళ్లడమే ప్రభుత్వ లక్షమని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ...

పిడుగుపాటుకు బాలుడి మృతి

నల్లగొండ: పిడుగు పడి బాలుడు మృతి చెందిన సంఘటన మాడుగులపల్లి మండలంలోని పాములపాడు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కొనుకుంట్ల లింగయ్యయాదవ్ లక్ష్మి దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె...
No animal sacrifice on Bakrid: Raja Singh

బక్రీద్ పండగకు జంతువధ చేస్తే సహించేది లేదు: రాజాసింగ్

హైదరాబాద్: రాష్ట్రంలో బక్రీద్‌ను పురస్కరించుకుని ముస్లింలు మేకలు, గొర్రెలు వధించి సంబురాలు చేసుకుంటే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఆవులు, దూడలను వధిస్తే సహించేది లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. ఈనెల...

పల్లె ప్రగతితో పల్లెల్లో వ్యాధులు తగ్గుముఖం

కరీంనగర్: పల్లె ప్రగతితో తెలంగాణ పల్లెలు అద్భుతంగా అభివృద్ధి చెంది, వ్యాధులు తగ్గుముఖం పట్టామని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.గురువారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్...

Latest News