Home Search
డబుల్ బెడ్ రూం ఇళ్ల - search results
If you're not happy with the results, please do another search
ఎల్లుండి వెస్ట్ మారేడ్పల్లిలో డబుల్ ఇళ్లను ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/సిటీ బ్యూరో: నిరుపేదల ఆత్మగౌరవ లోంగిళ్లైన మరిన్ని ప్రభుత్వ డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్దిదారులు అందుకోనున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని వెస్ట్ మారేడ్పల్లిలో రూ.36.27 కోట్ల వ్యయంతో 5.18 ఎకరాల విస్తీర్ణంలో...
ప్రారంభానికి సిద్ధంగా కొల్లూర్ డబుల్ బెడ్రూం
మన తెలంగాణ/సిటీ బ్యూరో : సొంతింటి కోసం సు దీర్ఘ కాలంగా ఎదరు చూస్తున్న వేలాది మంది నిరుపేదల కల త్వరలోనే నేరవేరబోనుంది. నిరుపేదలు ఆత్మ గౌరవంతో బ్రతకాలనే ఆకాంక్ష మేరకు ముఖ్యమంత్రి...
పెద్దల ఇళ్లలా పేదల ఇళ్లు
సర్వాంగ సుందరంగా డబుల్ బెడ్రూం అపార్ట్మెంట్లు
హైదరాబాద్లో పంపిణీకి సిద్ధమవుతున్న 85,000 గృహాలు
రూ.9,500కోట్ల వ్యయంతో నిర్మాణాలు
పార్కులు, చక్కని పాత్వేలు, విద్యుత్ దీపాల వెలుతురులో జిగేల్మంటున్న ప్రాంగణాలు
ట్విట్టర్లో మంత్రి కెటిఆర్ హర్షం
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం...
డబుల్ బొనాంజ
డిసెంబర్లో జిహెచ్ఎంసి పరిధిలో 85వేల ఇళ్ల పంపిణీ
త్వరలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ, ఒకటి రెండు రోజుల్లో తుది మార్గదర్శకాలు
ప్రతి నియోజక వర్గానికి 4వేల చొప్పున డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం
రూ.9,700కోట్ల వ్యయంతో నిర్మాణాలు...
పొన్నాలలో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
మన తెలంగాణ/సిద్దిపేట: రాష్ట్రంలోని నిరుపేదలకు రూపాయి ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తున్న ఘనత సిఎం కేసిఆర్దేనని రాష్ట్ర ఆర్ధిక శాఖమంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల...
కమీషన్ల కోసం కొత్త బిల్డింగ్స్ కట్టారు: మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్: అసెంబ్లీలో మంత్రి కొండా సురేఖ, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుల మధ్య వాగ్వాదం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రంపై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి కొండా...
క్షేత్రంలో కాంగ్రెస్ ఎక్కడ?
మహబూబ్ నగర్: ప్రస్తుతం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ చేస్తున్న హడావిడి చూస్తుంటే ఆ పార్టీ గాలిలో మేడలు కడుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరికి వారు తమకు తోచినట్లు సర్వేలు చేసుకొని...
పేదల వైద్యం కోసం 350 బస్తీ దవాఖానాలు: కెటిఆర్
హైదరాబాద్: సనత్ నగర్ లో బిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన బూత్ లెవల్ కమిటీ సమావేశంలో ఐటి శాఖ మంత్రి కెటిఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్...
మూసీ, ఈసీపై రూ. 545 కోట్లతో 14 బ్రిడ్జిలు
అక్టోబర్ చివరి నాటికి మూసీనీటి శుద్ధీకరణ పనులు పూర్తి
గత ప్రభుత్వాల వల్లే మురికి కూపంగా మూసీనది
సివరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ను పూర్తి చేసి ఈ బ్రిడ్జిలు కడుతున్నాం
గోదావరి జలాలతో గండిపేట చెరువును నింపుతాం
రాష్ట్ర పురపాలక,...
కెటిఆర్ కు స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు.. నలుగురికి కరెంట్ షాక్..
కుత్బుల్లాపూర్: రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా.. నలుగురు వ్యక్తులు కరెంట్ షాక్ కు గురయ్యారు. రెండో విడత డబుల్ బెడ్ రూం ఇళ్ల...
మంత్రి కొప్పుల వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండిస్తోంది : ఎంఎల్సి జీవన్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : దళిత డిక్లరేషన్పై మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండిస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. దళిత సంక్షేమం...
అర్హులందరికీ ఇండ్లు
అట్టహాసంగా ఇండ్ల పంపిణీ
గ్రేటర్ పరిధిలో 9 ప్రాంతాల్లో 11,700 మంది లబ్ధిదారులకు అందజేత
బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఒక్క డబుల్ బెడ్ రూం ఇళ్లయినా ఇచ్చారా?
రూ.60 లక్షల విలువైన ఇళ్లను...
నిరుపేదలకు సొంతింటి కల సాకారం
సిటీ బ్యూరో: డబుల్ బెడ్ రూంఇళ్ల లబ్ధి దారుల ఎంపికతో వేలాది నిరుపేదల సొంతింటి కల నిజమైంది. సెప్టెంబర్ 2వ తేదీన డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీకి సంబంధించి గురువారం హైదరాబాద్...
జిల్లా పరిపాలనపై కలెక్టర్ అనుదీప్ ప్రత్యేక దృష్టి
సిటీ బ్యూరో: జిల్లా పరిపాలనపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పూర్తి స్థాయి దృష్టి సారించారు. సుదీర్ఘ కాలంగా జిల్లా పూర్తి స్థాయి కలెక్టర్ లేకపోవడం పక్క జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లే...
బిఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బిజెపియే : మురళీధర్రావు
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో యువత బిఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని బిజెపి మధ్యప్రదేశ్ ఇన్చార్జ్ మురళీధర్ రావు అన్నారు. శనివారం బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బిజెపి యువత...
పేదల సొంతింటి కల నెరవేరిన వేళ
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
మోర్తాడ్లో అట్టహాసంగా బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ
మోర్తాడ్: డబుల్ బెడ్ రూమ్ పథకంలో ఎలాంటి పైరవీలకు తావులేకుండా, ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలకు అనుగుణంగా పూర్తి...
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
బిజెపి జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి
ములుగు జిల్లా ప్రతినిధి: గత ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలంటూ ములుగు మండల బిజెపి అధ్యక్షుడు...
తొమ్మిదేళ్లు నిద్ర పోయి ఇప్పడు నిద్ర లేచారు..: కాంగ్రెస్ విమర్శ
హైదరాబాద్ : నిరుద్యోగులకు భరోసా ఇవ్వడానికి వారికి అండగా నిలిచి వారడిగిన చిన్న కోరికకు మద్దతుగా టీ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు శనివారం హైదరాబాద్లో జరగనున్న ఓ కార్యక్రమానికి...
ఓఆర్ఆర్ టెండర్లలో అవినీతి నిరూపిస్తే రాజకీయ సన్యాసం
మన తెలంగాణ/హైదరాబాద్: ఔటర్ రింగ్ నిర్వహణ టెండర్లలో అవినీతి జరిగిందని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సవాల్ విసిరారు. ఆరోపణలు ఉన్న కంపెనీకి అతి తక్కువ ధరకు 30...
కిషన్ రెడ్డి అరెస్టు… నిరసనకు పిలుపునిచ్చిన బిజెపి
హైదరాబాద్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అరెస్ట్పై ఆ పార్టీ శ్రేణులు నిరసనలకు పిలుపునిచ్చాయి. సాయంత్రం ఐదు గంటలకు అన్ని మండలాల్లో బిజెపి శ్రేణులు ఆందోళన చేపట్టాయి. అన్ని మండలాల్లో సిఎం...