Home Search
నవాబ్ - search results
If you're not happy with the results, please do another search
భట్టి పాదయాత్ర @ 102 రోజులు
ఖమ్మం: సిఎల్ పి నేత,ఖమ్మం జిల్లా మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క్ పీపుల్స్ మార్చ్ పేరుతో ప్రారంభించిన పాదయాత్ర శుక్రవారం నాటికి వంద రోజులు పూర్తి చేసుకుంటుంది.ఏ ఐసిసి అగ్ర నాయకుడు...
అమర త్యాగాలను తెలంగాణ గడ్డ ఏనాటికి మరువదు
మౌలాలి : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు తమ ప్రాణాలను త్యాగం చేసిన అమర వీరులను , వారి త్యాగాలను ఏనాటికి తెలంగాణ గడ్డ మరచి పోదని మల్కాజిగిరి ఎమ్మెల్యే...
తప్పిపోయిన బాలికను 24 గంటల్లో అప్పగించిన పోలీసులు
చాంద్రాయణగుట్ట : తప్పిపోయిన బాలికను క్షేమంగా వెతికపట్టి 24 గంటల్లో తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన ఫలక్నుమా పోలీసుస్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర కథనం ప్రకారం... ఫలక్నుమా నవాబ్ సాహబ్ కుంట,...
‘డ్రైనేజీ సమస్య పరిష్కరిస్తా : ఎమ్మెల్యే మైనంపల్లి
మౌలాలి : మౌలాలి జెడ్టీఎస్ గ్రౌండ్ వెనుక భాగంలోని హనుమాన్నగర్లో సాధ్యమైంతన త్వరగా డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు స్ధానికులకు హమీనిచ్చారు. శుక్రవారం ఆయన, అధికారులతో కలిసి హనుమాన్నగర్లో...
బ్రిజ్ భూషణ్ మామూలోడు కాడు
లక్నో : భారత రెజ్లర్ల సమాఖ్య అధినేత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ బిజెపి పాలిత ఉత్తరప్రదేశ్లో ఏకంగా గోండా రాజ్ సాగిస్తున్నారు. రాష్ట్రంలోని నాలుగు జిల్లాలు గోండా, బలరాంపూర్, బహారైచ్, శ్రవాస్త్రి...
రికార్డు స్థాయికి ఉష్ణోగ్రతలు
హైదరాబాద్ : రుతుపవనాల రాకకు ముందు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. మృగశిర కార్తే ప్రవేశించినప్పటికీ ఎండలు ఏమాత్రం తగ్గ టం లేదు. శుక్రవారం నాడు రాష్ట్రంలో అత్యధికంగా కరీనంగర్...
దేశంలో హైదరాబాద్ ఇతర నగరాల కంటే అభివృద్ది
నగరాన్ని సందర్శించిన 9వ నిజాం నవాబ్ రౌనక్ యార్ ఖాన్
మన తెలంగాణ/హైదరాబాద్: ఇటీవలే అసఫ్ జాహీ వంశానికి చెందిన 9వ నిజాం నవాబ్ రౌనక్ యార్ ఖాన్ హైదరాబాద్ చివరి పాలక నిజాం...
సిఎల్పి నేత భట్టి విక్రమార్కకు స్వల్ప అస్వస్థత
హైదరాబాద్ : పీపుల్స్ మార్చ్ పేరిట గత 62 రోజులుగా పాదయాత్ర చేస్తున్న రాష్ట్ర సిఎల్పి నేత భట్టి విక్రమార్క షుగర్ లెవెల్స్ తగ్గడంతో గురువారం స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. మహబూబ్ నగర్...
భవిష్యత్తరాలకు స్ఫూర్తి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొట్లాట జరిగి.. గెలిచి నిలిచిన తెలంగాణలో కేవలం దశాబ్ద కాలంలోపే అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం పథకాలను ప్రవేశపెడుతున్నది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో...
పవన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి షెడ్యూల్ పూర్తి
పవన్ కళ్యాణ్ తన బ్లాక్ బస్టర్ 'గబ్బర్ సింగ్' దర్శకుడు హరీష్ శంకర్తో మరో మాస్ ఎంటర్టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం చేతులు కలిపారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ...
‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ ప్రారంభం..
'గబ్బర్ సింగ్' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తరువాత పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్...
Medchal: జగద్గిరిగుట్టలో దంపతుల ఆత్మహత్య
మేడ్చల్: కుత్బుల్లాపూర్ ప్రాంతం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని శివ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. పెళ్ళైన రెండేళ్లకే దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరూ ట్రాన్స్ జెండర్లని స్థానికులు తెలిపారు. వికారాబాద్ జిల్లా...
టిఎస్పిఎస్సి పేపర్ లీక్ కేసు: మరొకరిని అరెస్టు చేసిన సిట్ అధికారులు
హైదరాబాద్: టిఎస్పిఎస్సి పేపర్ లీక్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు విచారణలో తవ్వేకొద్దీ అక్రమాలు బయటికి వస్తున్నాయి. లీకేజీ కేసులో ఇప్పటివరకు 12 మంది అరెస్టయ్యారు. పేపర్ లీకేజీ...
రాహుల్ గాంధీ నేటి మీర్ జాఫర్: సంబిత్ పాత్ర
న్యూఢిల్లీ: బిజెపి జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర మంగళవారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని నేటి కాలపు ‘మీర్ జాఫర్’ అన్నారు. యూకెలో చేసిన ప్రసంగానికి రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని కోరారు....
వదలని‘వడగండ్ల’వాన..భారీగా పంట నష్టం
రంగారెడ్డి: వడగండ్ల వాన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను వదలడం లేదు. మూడు రోజులుగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలోని పలు మండలాల్లో కురిసిన వడగండ్ల వాన రైతన్నలను నిండాముంచింది. గురువారం మధ్యాహ్నం వికారాబాద్...
లాఠీలతో కొట్టారు…ముఖంపై మూత్రం పోశారు…. పోలీసుల అరాచకం
న్యూఢిల్లీ: ఇద్దరు మాంసం విక్రయదారులపై ఏడుగురు వ్యక్తులు దౌర్జన్యం చేశారు. ఆ ఇద్దరు మాంసం విక్రయదారులను కొట్టడమే కాకుండా వారి మొహంపై మూత్ర విసర్జన చేశారని పోలీసులు వెల్లడించారు. ఈ ఏడుగురు నిందితులలో...
ప్రజాస్వామ్యంపై నిరంకుశపు నీడలు
హైదరాబాద్: ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం దిశ గా దేశం పయనిస్తోందని, దేశంలోని తొమ్మిది విపక్ష పార్టీల నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. విపక్షాలను లక్ష్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వ ఏ...
సిసోడియా అరెస్టును ఖండిస్తూ మోడీకి ఎనిమిది ప్రతిపక్షాల లేఖ!
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సహా తొమ్మిది ప్రతిపక్షాల నాయకులు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కేంద్ర సంస్థలను ప్రతిపక్షాలపై ఘోరంగా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. లేఖపై సంతకాలు...
పూల కుండీల దొంగలు దొరికారు
గురుగ్రామ్: జి20 సదస్సును దృష్టిలో పెట్టుకుని నగర సుందరీకరణ కోసం ఏర్పాటు చేసిన పూల కుండీలను చోరీ చేసిన ఒక ప్రాపర్టీ డీలర్ను గురుగ్రామ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. తస్కరించిన పూల...
లండన్ లో ఘనంగా సిఎం కెసిఆర్ జన్మదిన వేడుకలు
మనతెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఎన్నారై బిఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో లండన్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించడంతో పాటు బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్నారై బిఆర్ఎస్...