Home Search
నవాబ్ - search results
If you're not happy with the results, please do another search
లండన్ లో ఘనంగా సిఎం కెసిఆర్ జన్మదిన వేడుకలు
మనతెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఎన్నారై బిఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో లండన్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించడంతో పాటు బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్నారై బిఆర్ఎస్...
వరుస హత్యలతో చెలరేగుతున్న రౌడీషీటర్లు
సిటిబ్యూరోః కత్తి పట్టుకున్నవాడు దానికే బలవుతాడనే సామెత నగరంలోని రౌడీషీటర్లకు అక్షరాల నప్పుతుంది. గత కొంత కాలం నుంచి హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని రౌడీలు వరుసగా హత్యలు చేస్తున్నారు. ఈ...
భార్యపై అనుమానం.. కొడవలితో దాడి
నవాబ్పేట: భార్యపై అనుమానంవల్ల కొడవలితో దాడి చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కోట్పల్లి మండలం బీరెల్లి గ్రామానికి చెందిన చాకలి గోపాల్...
ఫలక్ నుమా లో వ్యక్తి దారుణ హత్య
హైదరాబాద్: వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన ఫలక్ నుమా పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. ఫలక్నుమా పరిధి నవాబ్ సాబ్ కుంట వద్ద ఓ వ్యక్తిని గుర్తు...
చరితార్థుడి ‘చరితార్థులు2’
ఏ దేశ చరిత్ర చూసినా/ ఏమున్నది గర్వ కారణం?/ వైషమ్యం, స్వార్థపరత్వం/ కౌటిల్యం, ఈర్ష్యలు,స్పర్థలు/ మాయలతో మారు పేర్లతో/ మన చరిత్ర గతిని మార్చేశారు/కుటిల శక్తుల మాయలతో/ బలవంతుల దౌర్జన్యాలతో./ మత శక్తుల...
యన్మన్ గండ్లలో వ్యక్తి దారుణ హత్య
నవాబ్ పేట్: మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట్ మండల పరిధిలోని యన్మన్ గండ్ల గ్రామానికి చెందిన కోస్గి శివయ్య అలియాస్ పెంటయ్య (43) అనే వ్యక్తిని దుండగులు గురువారం దారుణంగా హత్య...
కుమార్తె ఆరోగ్యం బాగోలేదని వచ్చిన తల్లి తిరిగిరాని లోకాలకు
నవాబ్పేట: ఆర్టీసీ బస్సులో వృద్ధురాలు మృతి చెందిన సంఘటన నవాబ్పేట మండలంలో శనివారం వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా గొల్లపల్లికి చెందిన లక్ష్మీ(65) వికారాబాద్ జిల్లా కౌకుంట్ల గ్రామంలో...
పాకిస్థాన్లో పిండి కోసం తొక్కిసలాట: ఒకరు మృతి!
న్యూఢిల్లీ: పాకిస్థాన్లోని మీర్పుర్ఖాస్ జిల్లాలో సబ్సిడీ పిండి కోసం జరిగిన తొక్కిసలాటలో ఏడుగురి పిల్లల తండ్రి చనిపోయాడు. గులిస్థాన్ఈబల్దియా పార్క్ వద్ద 200 బ్యాగుల పిండి అమ్మడానికి రెండు మినీ ట్రక్కులు వచ్చాయి....
అభివృద్ధే మా అజెండా..
మనతెలంగాణ/భూపాలపల్లిరూరల్: అభివృద్ధే మా అజెండాగా పనిచేస్తున్నామని భూపాలపల్లి ఎంఎల్ఏ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో భూపాలపల్లి ఎంఎల్ఏ గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రేగొండ మండలం సుల్తాన్పూర్...
రాష్ర్ట ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తుంది : చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి
వికారాబాద్ : మన ఊరు మనబడి కార్యక్రమం కింద జరుగుతున్న పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని టీఎస్ ఈడబ్ల్యుఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి సూచించారు. శుక్రవారం నవాబ్ పెట్ మండలం...
నిజాంపై బాంబు విసిరిన వీరుడు
ఆయన ఒక పోరాట యోధుడు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు. ప్రాణాలను పణంగా పెట్టి, ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ త్యాగధనుడు. రాచరికంలో బందీ అయిన తెలంగాణ ప్రజల స్వేచ్ఛా కాంక్షను...
విషం పూసిన బిజెపి బాణాలు!
ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టడానికి.. తమ పార్టీలోకి వలసలను ప్రోత్సహించడానికి.. వినని వారిని జైలు పాల్జేయడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఇడి, ఐటి, ఎన్ఐఎ, సిబిఐలను వినియోగించుకుంటున్నదని అందరికీ తెలిసిన విషయమే. 2014...
జూలో టాయ్ ట్రైన్ ఢీకొని గవర్నమెంట్ టీచర్ మృతి
ఉత్తరప్రదేశ్: జూలో టాయ్ ట్రైన్ ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఖాన్పూర్ నగరంలోని నవాబ్గంజ్ ప్రాంతంలో ఉన్న అలెన్ ఫారెస్ట్ జూలో జరిగింది. పోలీసుల...
హైదరాబాద్లో స్వాతంత్య్ర సమరం
హైదరాబాద్ స్టేట్లో బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో మహీపతి రామ్ను మొట్టమొదటివాడిగా చెప్పుకోవచ్చు. అనంతర కాలంలో నిజాం వంశానికి చెందిన ముబారిజుద్దౌలా, సర్దార్ ఖాన్ కోటే జా, తుర్రేబాజ్ ఖాన్, మౌల్వి...
ఇమ్రోజ్ తొలి సంపాదకుడెవరు?
యథాతథ ఒప్పందం ప్రకారం హైదరాబాద్లో భారత ప్రభుత్వం ఏజెంట్గా నియమించబడిన వ్యక్తి కె.ఎం మున్షీ.
ఇతనికి బ్రిటీష్ ప్రతినిదితో సమాన హోదా ఉంటుంది.
కె.ఎం మున్షీ అధికార నివాసం గతంలో బ్రిటీష్ ప్రతినిధి నివాసం ఉన్న...
యథాతథ ఒప్పందం…
నిజాం ప్రతినిధుల సంప్రదింపులు
అక్టోబర్ 8, 1947 తేదీన భారత ప్రభుత్వంతో చర్చలు జరపడానికి హైదరాబాద్ నిజాం ప్రతినిధుల బృందం ఢిల్లీకి వెళ్లింది.
ప్రతినిధి బృంద సభ్యులు
చత్తారి నవాబు నిజాం ప్రధాని
సర్వాల్టన్ నిజాం సలహాదారుడు
అలీయావర్జంగ్ న్యాయశాఖ...
నిజాం ప్రజల సంఘం
నిజాం అభినందన సభ
l హైదరాబాద్లో నిజాంకు కృతజ్ఞత తెలియజేయడానికి ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
l ఈ సభలో పాల్గొన్న ముల్కీ ఉద్యమ నాయకులు
1. పద్మజా నాయుడు
2. లతీఫ్ సయిద్
3. బూర్గల...
అలనాటి భగీరథుడు నవాజ్ జంగ్
శాతవాహనుల నుండి నిజాం ప్రభువుల వరకు తెలంగాణ ప్రాంతాన్ని ఎంతో మంది పాలించారు. వీరి హయాంలో అనేక మంది ఇంజనీర్లు హైదరాబాద్ సంస్థానానికి సేవలు అందించారు. హైదరాబాద్ చారిత్రక కట్టడాలలో ఇంజినీర్ల కళ,...
నిజాం పాలనలో విద్యాభివృద్ధి
ఒయు విశ్వవిద్యాలయం స్థాపన
విద్యాసదస్సులు: 1915 1919 మధ్య హైదరాబాద్ సంస్థానంలో నాలుగు విద్యా సదస్సులు జరిగాయి. అవి
1. 1915లో 1వ విద్యా సదస్సును హైదరాబాద్లో నిర్వహించారు.
2. 1916లో 2వ విద్యా సదస్సు ఔరంగాబాద్లో...
సింధు నాగరికత పట్టణీకరణ
చన్హుదారో..
ఈ నగరం పాకిస్థాన్లో సింథ్ రాష్ట్రంలో సింధు అనే నదీ తీరాన నవాబ్షా జిల్లాలో ఉంది.
ఇచట త్రవ్వకాలు జరిపింది నార్మన్ బ్రౌన్ (1935)(నిర్మాణాలలో ఇటుక+ రాయి).
ఈ నగరాన్ని బొమ్మల కేంద్రం అని, పారిశ్రామిక...