Home Search
పాకిస్తాన్ - search results
If you're not happy with the results, please do another search
మోడీ ఏ రోజైనా వేదికపైనే విలపిస్తారు
బిజాపూర్ (కర్నాటక) : ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేస్తున్న ప్రసంగాలను బట్టి ఆయన ‘బెదరిపోతున్నట్లు’ కనిపిస్తోందని, ఆయన వేదికపైనే విలపించవచ్చునని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఆరోపించారు. మోడీ...
ఓట్ల వేటలో విలువలు పతనం
కర్నాటకలో ఆరు గ్యారంటీలు ప్రకటించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ‘మోడీ గ్యారంటీ’ అంటూ బిజెపి ప్రచారం చేపట్టింది. ఈ ఎన్నికలలో 400 సీట్లతో తిరుగులేని విజయం సాధించాలని బిజెపి పట్టుదలతో కృషి...
ఆధిపత్యం కోసం అగ్రరాజ్యం ఆడిస్తున్న ఆటలేనా?
ప్రపంచంలో అనేక దేశాలు ఏదో ఒక రకంగా కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. నిలకడగా ఉండలేకపోతున్నాయి. ఏ దేశం బలహీనంగా ఉంది, ఏ దేశం మనకు మద్దతు పలుకుతది, ఎవరితో ఘర్షణకు దిగుదాం అని...
కెనడా ఎన్నికలలో భారత్ జోక్యం లేదు
న్యూఢిల్లీ: కెనడా రాజకీయాలలో జోక్యం చేసుకోవడానికి భారత్ ప్రయత్నించలేదని కెనడా ఎన్నికలలో విదేశీ జోక్యం ఆరోపణలపై విచారణ జరుపుతున్న అధికారిక కమిషన్ స్పష్టం చేసింది. 2021లో జరిగిన కెనడా ఎన్నికలలో విదేశీ జోక్యం...
రాహుల్ గాంధీకి రాజయోగం
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్టోబర్ నుంచి సింహంలాగా పనిచేస్తారని చిలుకూరి శ్రీనివాస మూర్తి అన్నారు. క్రోధి నామసంవత్సరంలో కూడా అంతా మంచి జరుగుతుందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కూడా...
మసీదులో బాలుడిపై అత్యాచారం
ఇస్లామాబాద్: రంజాన్ పండుగ నేపథ్యంలో మసీదులో ఇస్లామిక్ నేర్చుకుంటున్న బాలుడిపై ఓ వ్యక్తి అత్యాచారం చేసిన సంఘటన పాకిస్తాన్ దేశంలోని ముజఫర్గఢ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సనవాన్ బుఖీ...
నన్ను ఓడించేందుకు అవినీతిపరులంతా ఏకమయ్యారు: పిఎం మోడీ
పాకిస్తాన్ నుంచి సీమాంతర ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కోవడంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. భారత్ దుర్బలమైన. పేద దేశమన్న భావన ఏర్పడేందుకు ఇది కారణమైందని ఆయన అన్నారు....
ఆ విషయంలో ఒకే ఒక్కడు… మన్మోహన్ సింగ్!
ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక పరిస్థితిని కొత్త పుంతలు తొక్కించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దాదాపు 33 ఏళ్ల తర్వాత రాజ్యసభ సభ్యుడిగా పదవీవిరమణ చేస్తున్నారు. 1991లో ఆర్థిక మంత్రిగా...
మాజీ దేశాధ్యక్షుడి భార్య తినే ఆహారంలో టాయిలెట్ క్లీనర్!
పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పిటిఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భార్య బుష్రా బీబీపై జైలులో విషప్రయోగం జరిగిందని ఆరోపించారు. తాము తోషఖానా అవినీతి కేసులో జైలు శిక్ష...
ఈ ఏడాది తొలి 3 నెలల్లో పాక్లో 245 ఉగ్ర దాడులు
పాకిస్తాన్లో ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 245 ఉగ్ర దాడులు, ఉగ్రవాద నిరోధక చర్యలు చోటు చేసుకున్నాయని, పౌరులు, భద్రత సిబ్బంది, రెబెల్స్ 432 మంది మరణించారని, 370 మంది గాయపడ్డారని...
గతి లేకే కచ్చాతీవు ప్రస్తావన
శ్రీలంకకు కచ్చాతీవును ఇందిరా గాంధీ ఇచ్చివేయడంపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఆరోపణను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఖండించారు. మోడీ తన పది సంవత్సరాల పాలనలో ఆ దీవిని వెనుకకు తీసుకోవడానికి...
‘ఇండియా జిందాబాద్’ అంటూ నినాదాలు చేసిన పాకిస్తానీయులు! ఎందుకో తెలుసా?
దాయాది దేశాలైన ఇండియా-పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రెండు దేశాల మధ్య వివాదాలు గత 75 ఏళ్లుగా రావణకాష్టంలా రగులుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు...
బండి పర్యటన.. ఉద్రిక్తత
అమాయకులపై దాడులు చేసిన దుండుగలను వదిలేసి ఆత్మరక్షణ కోసం అడ్డుకున్న బాధితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంపై బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు....
‘భారత్ మాతా కీ జై’ నినాదం ఒక ముస్లింది
సంఘ్ పరివార్ దానిని విడనాడుతుందా?
కేరళ సిఎం విజయన్
మలప్పురం (కేరళ) : ‘భారత్ మాతా కీ జై’, ‘జై హింద్’ నినాదాలను ముందుగా చేసింది ఇద్దరు ముస్లింలు అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్...
సంతోషమే సంపూర్ణ బలం
‘సంతోషమే సగం బలం’ అన్నారు వెనుకటికి మన పెద్దలు. మారిన ఆధునిక ప్రపంచ పోకడల పరిస్థితుల్లో పైనానుడిని మార్చుకోవలసిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. “సంతోషమే సంపూర్ణ బలం” అని చెప్పుకోవడమే కాకుండా ఆచరించాల్సిన...
బిజెపి ఎంపి అభ్యర్థిపై కేసు నమోదు
తమిళనాడు ప్రజలపై బిజెపి నాయకురాలు శోభా కరండ్లజె ఇటీవల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఎన్నికల కమిషన్ ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడినందుకు ఆమెపై కేసు నమోదు చేసింది. బెంగళూరు ఉత్తర నియోజకవర్గం...
దేశ గౌరవం పెరగాలంటే ప్రధాని మోడీ మళ్లీ గెలవాలి
ఆయనతోనే భారత్కు ప్రపంచస్థాయి గుర్తింపు
మేక్ ఇన్ ఇండియాతో చైనా ఉత్పత్తులకు చెక్ పడింది
భారత్ ఎదుగుదలపై చైనా, పాకిస్తాన్లు కుట్రలు
అంతర్జాతీయ స్థాయిలో అనేక శక్తులు మోడీకి వ్యతిరేకంగా పని చేస్తున్నాయి
వాటిని ఓడించాలంటే...
8 మంది బలూచ్ తిరుగుబాటుదారులు హతం
బలూచిస్తాన్ ప్రావిన్సులోని గ్వదర్ పోర్టు అథారిటీ కాంప్లెక్స్లోకి చొరబడేందుకు సాయుధ బలూచ్ తిరుగుబాటుదారులు చేసిన ప్రయత్నాన్ని పాక్ భద్రతా దళాలు భగ్నం చేశాయి. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల పోరులో ఇద్దరు పాక్...
దేశంలో అందరికీ ఒకటే చట్టం ఉండాలి: అమిత్ షా
న్యూఢిల్లీ: ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికలలో బిజెపి 2014 ఎన్నికల కన్నా అధిక సీట్లను గెలుచుకుంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం ధీమా వ్యక్తం చేశారు. అన్ని వారసత్వ పార్టీలకు...
ప్రేమికుడి కోసం ఇండియా వచ్చిన ఇరాన్ అమ్మాయి!
ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న ప్రేమికులను సోషల్ మీడియా ఒకటిగా కలుపుతోంది. ఆ మధ్య పాకిస్తాన్ కు చెందిన సీమా హైదర్, నోయిడాకు చెందిన సచిన్ మీనాల మధ్య ప్రేమ చిగురించడానికి సోషల్ మీడియానే...