Wednesday, May 8, 2024
Home Search

బాలాపూర్ - search results

If you're not happy with the results, please do another search
Ganesh festival arrangements review

గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులతో మంత్రుల సమీక్ష

మనతెలంగాణ/హైదరాబాద్:  వచ్చే నెల 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించే గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సోమవారం ఉదయం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉన్నతస్థాయి...
TDP office opened in Maheshwaram constituency

మహేశ్వరం నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయం ప్రారంభం

ఆగస్టు 16 నుంచి టిడిపి బస్సు యాత్ర : కాసాని వెల్లడి హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో తెదేపా 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని టీ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్...
Bonalu KCR couple

ఘనంగా నెల రోజులపాటు రాష్ట్ర పండుగ.. ‘బోనాలు‘

అమ్మవారికి బోనమెత్తిన సబ్బండ వర్గాలు, సకల జనులు అడుగడుగునా పర్యవేక్షణతో ఘనంగా వేడుకలను నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం విజయవంతమైన రాష్ట్ర దేవాదాయ శాఖ, ఇతర శాఖల కృషి శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయం బోనాల ఉత్సవంలో...
Three of family murdered over property dispute

ఆస్తి గొడవలో ఒకే కుటుంబంలోని ముగ్గురికి గాయాలు

హైదరాబాద్: నగరంలోని బాలాపూర్ రోడ్డులో శుక్రవారం ఆస్తి ఆస్తి వివాదంపై తగాదా చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులపై పోలీసులు రెండు కేసులు పెట్టారు. మొదటి కేసు ఖలీద్ బిన్ హసన్ యా, ఇతరులపై ఐపిసి...

హామీ ఇచ్చి విస్మరించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

బాలాపూర్: గత ఎన్నికల్లో తాను మహేశ్వరం ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే మీర్‌పేట్ కార్పొరేషన్‌లో ప్రజల నడ్డివిరుస్తున్న ఇంటిపన్నులను తగ్గిస్తానంటూ హామీ ఇచ్చి,విస్మరించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, స్ధానిక ఎమ్మెల్యే పట్లోళ్ల సబితఇంద్రారెడ్డి తన...

మర్లమైసమ్మ ఆలయానికి భూమిని కేటాయించేందుకు గతంలోనే అటవీశాఖ అధికారుల హామీ

బాలాపూర్: బడంగ్‌పేట్ కార్పొరేషన్ పరిధిలోని గుర్రంగూడ గ్రామంలో గల మర్లమైసమ్మ ఆలయానికి అటవీశాఖ అధికారులు ఒక హెక్టారు భూమిని కేటాయించనున్నట్లు గతంలోనే తమకు హామీ ఇవ్వడం జరిగినట్లు శ్రీప్రసన్నాంజ నేయస్వామి,పోచమ్మ,మర్లమైసమ్మ దేవాలయాల కమిటి...

రైతుల పక్షాన మేమున్నాం…

మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై టిఆర్‌ఎస్ నిరసన కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రంగానికి 24 గంటలపై వ్యతిరేకత బిజెపిది బావుల వద్ద మీటర్లు, ఫ్యాన్లు కందుకూరు: రైతుల ప్రక్షాన నిలబడి అనేక...

పార్క్‌స్థ్ధలంలో సూచిక బోర్డును తొలగించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి

బాలాపూర్: పార్క్‌స్థ్ధలాన్ని సూచిస్తూ కార్పొరేషన్ సిబ్బంది ఏర్పాటు చేసిన బోర్డుతో పాటు రోడ్డు మార్కింగ్ రాళ్లను అక్రమంగా తొలగించిన ప్రైయివేటు వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ బడంగ్‌పేట్ కార్పొరేషన్ కమిషనర్ టి...

మంత్రాల చెరువు సుందరీకరణ పనులను పర్యవేక్షించిన మంత్రి సబితాఇంద్రారెడ్డి

బాలాపూర్: మహేశ్వరం నియోజకవర్గం మీర్‌పేట్ కార్పొరేషన్ పరిధిలోని మంత్రాల చెరువు సుందరీకరణ, కట్టపై వాకింగ్‌ట్రాక్, వీధివ్యాపారుల కోసం షెడ్ల నిర్మాణ పనులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, స్ధానిక ఎమ్మెల్యే పట్లోళ్ల సబితఇంద్రారెడ్డి మంగళవారం...

నరేంద్రమోడి వరంగల్ పర్యటనతో బిజెపిపై పెరిగిన నమ్మకం

బాలాపూర్:ప్రధానమంత్రి నరేంద్రమోడి గత శనివారం వరంగల్ నగరంలో నిర్వహించిన పర్యటనతో పాటు భారీబహిరంగ సభ ఏర్పాటుతో తెలంగాణ ప్రజలకు బిజెపిపై మరింత నమ్మకం పెరిగిందని ఆపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొలన్ శంకర్‌రెడ్డి...

బిజెపి అధికారంలోకి రావడం ఖాయం

బాలాపూర్: తెలంగాణలో చాపక్రింద నీరులా విస్తరిస్తూ,నిశ్శబ్ద విప్లవంగా మారి ప్రజలకు దగ్గర అవుతున్న బిజెపి రానున్న ఎన్నికల్లో అధికార బిఆర్‌ఎస్‌పార్టీని ఓడించి అధికారంలోకి రావడం ఖాయమని ఆపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు,సింగిల్ విండో...

మీర్‌పేట్ కార్పొరేషన్‌లో రూ.75 కోట్లతో శరవేగంగా అభివృద్ధి పనులు : సబిత

బాలాపూర్: మీర్‌పేట్ కార్పొరేషన్‌లో రూ.25 కోట్లతో ఇప్పటికే కొనసాగుతున్న అభివృద్ధి పనులతో పాటు ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల అదనంగా మంజూరు చేసిన రూ.50కోట్ల ప్రత్యేక నిధులతో కలిపి మొత్తంగా కార్పొరేషన్ పరిధిలో ప్రస్ధుతం...

గోదారమ్మ కంఠంలో మహాగరళం

బాసర : దక్షిణ భారతదేశంలోనే ముఖ్యమైన నదులలో ఒక్కటైన గోదావరి నీరు కలుషితమవుతుంది. బాసర సమీపంలోని మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఒక ఆల్కహాల్ ప్యాక్టరీ నుంచి ప్రమాదకర రసాయనాలను గోదావరిలోకి వదులుతున్నారు. దీంతో...

ఉన్నత విద్యావంతులైన పౌరులను దేశానికి అందించేందుకు బిఎస్‌పి కృషి

బాలాపూర్: అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా భారతదేశానికి ఉన్నత విద్యావంతులైన ఉత్తమ పౌరులను అందించేందుకు బిఎస్‌పి పార్టీ కృషి చేస్తుందని ఆపార్టీ మహేశ్వరం మహిళ విభాగం కన్వీనర్ ఇందుమతి పేర్కొన్నారు. బడంగ్‌పేట్ కార్పొరేషన్...

మంత్రి సబితాఇంద్రారెడ్డిపై కొత్త మనోహర్‌రెడ్డి ఆరోపణలు దురదృష్టకరం

బాలాపూర్: మహేశ్వరం నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధితో పాటు ఇక్కడి ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూ అనునిత్యం ప్ర జలతో మేమేకమై,వారి కష్ట,సుఖాల్లో పాలుపంచుకునే రాష్ట్ర విద్యాశాఖ మం త్రి, స్ధానిక ఎమ్మెల్యే పట్లోళ్ల...

వారం రోజుల్లో కోమటికుంట అవుట్‌లెట్ పనులు ప్రారంభించకపోతే తాడో..పేడో తేల్చుకుంటా

బాలాపూర్:బడంగ్‌పేట్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్‌గూడ కోమటికుంట చెరువు అవుట్‌లెట్ పనులను వారం రోజుల్లో ప్రారంభించకపోతే ప్రజలతో కలిసి పెద్దఎత్తున ఉద్యమం చేపడుతామని స్ధానిక 3వ డివిజన్ కార్పొరేటర్ రామిడి మాధురివీరకర్ణారెడ్డి హెచ్చరించారు.గ్రామంలోని అధికార...

కనీస సౌకర్యాలకు కూడా బడంగ్‌పేట్ ప్రజలు నేటికి నోచుకోకపోవడం దారుణం

బాలాపూర్: అభివృద్ధి పేరిట పార్టీలు మారిన రాష్ట్ర మంత్రి,మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితఇంద్రారెడ్డి,బడంగ్‌పేట్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాతనర్సింహ్మారెడ్డిలు ఇక్కడి ప్రజలకు కనీసం రోడ్లు,డ్రైనేజి సౌకర్యాలను నేటికి కల్పించలేకపొవడం దారుణం అని బిజెపి...

డబుల్ బెడ్ రూంలు అందించిన తరువాత మాత్రమే మంత్రి సబిత ఓట్లు అడగాలి

బాలాపూర్:మహేశ్వరం నియోజకవర్గంలోని పేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లను అందజేసిన తరువాత మాత్రమే రాష్ట్ర మంత్రి,స్ధానిక ఎమ్మెల్యే పట్లోళ్ల సబితఇంద్రారెడ్డి ఇక్కడి ప్రజలను ఓట్లు అడగాలని బడంగ్‌పేట్ కార్పొరేషన్ మేయర్,టిపిసిసి ప్రధాన కార్యదర్శి చిగురింత...

విద్యాభివృద్ధికి సిఎం కెసిఆర్ అవిరళ కృషి

బాలాపూర్:విద్యారంగానికి పెద్దఎత్తున నిధులు కేటాయిస్తూ,కార్పొరేట్ కన్నా మేటిగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతూ ఉద్యమనేత,ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ విద్యాభివృద్ధి కోసం అవిరళ కృషి సళుపుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి,మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితఇంద్రారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ...

దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో తెలంగాణ పొలీస్

బాలాపూర్: దేశంలోనే తెలంగాణ పొలీసులు నెం:1 స్ధానంలో నిలువడం గర్వకారణం అని, ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో రాష్ట్రంలోని పొలీసు వ్యవస్ధ అత్యంత పటిష్టవంతంగా రూపుదిద్దుకుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి,మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితఇంద్రారెడ్డి...

Latest News