Home Search
భారతీయ జనతా పార్టీ - search results
If you're not happy with the results, please do another search
బిజెపిలో చేరిన మాండ్య ఎంపీ సుమలత అంబరీశ్
బెంగళూరు: సీనియర్ నటి, మాండ్య నియోజకవర్గ స్వతంత్య్ర అభ్యర్థి ఎంపీ సుమలత అంబరీశ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో శుక్రవారం ఉదయం బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. తాను బిజిపిలో...
రాహుల్పై ఇసికి బిజెపి ఫిర్యాదు
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆదివారం ‘ఇండియా’ కూటమి ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన‘మ్యాచ్ ఫిక్సింగ్’ ఆరోపణలు, ఇతర వ్యాఖ్యలకు గాను ఆయనపై ‘కఠిన చర్య’ తీసుకోవలసిందిగా ఎన్నికల కమిషన్ (ఇసి)కి భారతీయ...
భారత రత్నలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము
పివి నరసింహారావు తనయుడు ప్రభాకర్ రావు స్వీకరణ
పివికి భారత రత్న దేశ ప్రజలందరికీ గర్వకారణం: మోడీ
న్యూఢిల్లీ: మరణానంతరం దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నకు ఎంపికైన మాజీ ప్రధాన మంత్రులు పివి నరసింహారావు,...
ఫోన్ ట్యాపింగ్ దుర్మార్గపు చర్య: కిషన్ రెడ్డి
బిఆర్ఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన అధికారులపై
సమగ్ర విచారణ జరపాలి బిజెపి నేతలు, ఆఫీస్
సిబ్బంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆధారాలు బయట
పడుతున్నాయి ఢిల్లీ లిక్కర్ వ్యవహారంలో కవిత జోక్యం...
ఉద్యోగాల హామీతో బిజెపి తప్పుదోవ పట్టిస్తోంది
ఏటా 2 కోట్ల ఉద్యోగాల కల్పనకు బిజెపి వాగ్దానం
అబద్ధాలు చెప్పారా అని ఆ పార్టీని నిలదీస్తున్న యువత
‘యువ న్యాయ్’తో ఉద్యోగాల విప్లవం
రాహుల్ గాంధీ ప్రకటన
న్యూఢిల్లీ : ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు...
ఓవైసీతో తలపడుతున్నదెవరు?
నేడు బిఆర్ఎస్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను తమ అభ్యర్థిగా ప్రకటించింది.
హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ నియోజకవర్గం అందరినీ ఆకర్షిస్తోంది. హైదరాబాద్ లోక్ సభ స్థానానికి మజ్లీస్ పార్టీ నుంచి ఎంపీ...
107 మందితో బిజెపి ఐదో జాబితా విడుదల
తెలంగాణలో 17 సీట్లకు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసిన హైకమాండ్ మన తెలంగాణ/హైదరాబాద్ ః భారతీయ జనతా పార్టీ ఐదో జాబితా విడుదల చేసింది. 107 మంది కూడిన జాబితా విడుదల చేయగా...
రాజమహేంద్రవరం నుంచి పురంధేశ్వరి పోటీ
రానున్న లోక్సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బిజెపి) తమ అభ్యర్థుల పేర్లతో ఐదవ జాబితా విడుదల చేసింది. ఆ జాబితా ప్రకారం, మండి (హెచ్పి) నుంచి సినీ నటి కంగనా...
నేడు బిజెపి నాలుగో జాబితా.. అభ్యర్థుల లిస్ట్ ఫైనల్..
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆదివారం నాలుగో అభ్యర్థుల జాబితా ప్రకటించనుంది. ఉత్తర్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్,...
చెన్నై సౌత్ నుంచి తమిళిసై పోటీ
లోక్సభ బరిలో రాష్ట్ర మాజీ గవర్నర్
బిజెపి మూడో జాబితాలో చోటు
బుధవారం నాడే పార్టీ తీర్థం పుచ్చుకున్న తమిళి సై
మన తెలంగాణ/హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల అభ్యర్థుల...
మంత్రి పొన్నంకు రాణి రుద్రమ సవాల్.. దమ్ముంటే ఆయనపై పోటీ చేయాలని పిలుపు
భారతీయ జనతా పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను బిజెపి నేతలు తిప్పికొట్టారు. బండి సంజయ్ అధ్యకుడిగా చేసిన అవినీతిని పొన్నం ప్రభాకర్...
బిజెపి మూడో జాబితా విడుదల.. బరిలో తమిళిసై
దేశంలో లోక్ సభ ఎన్నికల హాడవిడి కొనసాగుతోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను ప్రధాన పార్టీలు విడుదల చేస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను రాష్ట్రాల వారిగా బిజెపి ప్రకటిసోంది....
రాహుల్ ‘శక్తి’ వ్యాఖ్యపై ఇసికి బిజెపి ఫిర్యాదు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యపైన, ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషీన్ (ఇవిఎం)లపై ఆయన వ్యాఖ్యలపైన ఎన్నికల కమిషన్కు భారతీయ జనతా పార్టీ (బిజెపి) బుధవారం ఫిర్యాదు దాఖలు చేసింది....
ఆర్డీవోపై సిఎస్ కు ఫిర్యాదు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్యే పోటీ ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కరువు వచ్చిందని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పంట నష్టంపై ప్రభుత్వం నిర్ణయం...
ఢిల్లీ మద్యం కేసులో ఎంఎల్సి కవిత బాధితురాలు మాత్రమే…నిందితురాలు కాదు!
మాజీ మంత్రి సత్యవతి రాఠోడ్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాజకీయ దురుద్దేశంతోనే ఎంఎల్సి కవితను ఇడి అధికారులు అరెస్టు చేశారని మాజీ మంత్రి సత్యవతి రాఠోడ్ ఆరోపించారు. ఈ కేసులో కవిత బాధితురాలు మాత్రమేనని, నిందితురాలు...
అమిత్ షాతో రాజ్ థాకరే భేటీ.. పొత్తు ఖరారు
మహారాష్ట్రలో ఎంఎన్ఎస్ తో భారతీయ జనతా పార్టీ పొత్తు ఖరారు కుదిరింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో రాజ్ ఠాక్రే భేటీ అయ్యారు. ఇరుపార్టీల మధ్య పొత్తు కుదిరితే ఎంఎన్ఎస్...
దేశ ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు: రాహుల్ గాంధీ
ముంబయి: అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి) ‘బాగా గోల చేస్తుంటుంది’ కానీ రాజ్యాంగాన్ని ‘మార్చేందుకు’ తగినంత ధైర్యం ఆ పార్టీకి లేదు అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆదివారం...
వరుస వరాలు ఓట్ల కోసమేనా?
కేంద్రంలో మూడోసారీ అధికారం తమదేనని, 400 సీట్లు సాధిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ గత కొంత కాలంగా ఎంతో ధీమాగా చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు కూడా చిలకపలుకుల్లా ఇదే...
కవిత ఇంట్లో ఈడీ సోదాలపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
బిఆర్ఎస్ ఎమ్మెల్సే కవిత ఇంట్లో ఈడీ సోదాలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. నేరం చేయనప్పడు కవితకు భయమెందుకు? అన్నారు. ఈడీ విచారణకు కవిత సహకరించాలని కిషన్ రెడ్డి...
ఎన్ఆర్సితో సిఎఎ అనుసంధానం
పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ను జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ఆర్సి)తో అనుసంధానించారని, కొత్త చట్టాన్ని తాను వ్యతిరేకించడానికి అదే కారణం అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) చీఫ్ మమతా...