Home Search
మంత్రివర్గ సమావేశం - search results
If you're not happy with the results, please do another search
మార్చి 3న కేంద్ర మంత్రిమండలి భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి మండలి సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మార్చి 3వ తేదీన జరుగుతుంది. దీనికో ప్రత్యేకత ఉంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు జరిగే తుది మంత్రివర్గ...
అసెంబ్లీలో ‘ఓట్ ఆన్ అకౌంట్’ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో 'ఓట్ ఆన్ అకౌంట్' బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. శనివారం ఉదయం 9 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్...
కాంగ్రెస్ మార్క్ మార్పులు
రాష్ట్ర గీతంగా జయ జయహే తెలంగాణ
వాహనాల రిజిస్ట్రేషన్లలో టిఎస్ స్థానంలో ఇక నుంచి టిజి
తెలంగాణ తల్లి విగ్రహం, చిహ్నంలో మార్పులు, చేర్పులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు...
జనాభా గణన కోసం రూ.1277 కోట్ల కేటాయింపు
న్యూఢిల్లీ: దేశంలో జనాభా గణన కోసం తాత్కాలిక బడ్జెట్లో కేవలం రూ.1,277.68 కోట్లను మాత్రమే కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. 2021-22 సంవత్సరంలో రూ.3,738 కోట్లు కేటాయించగా దాంతో పోలిస్తే కేటాయింపులు ఈ ఏడాది...
మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ
యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి 12 ప్రత్యేక బృందాలు
నీటి శాఖ కార్యాలయాలపై ఆకస్మిక దాడులు
కీలక పత్రాలు, రికార్డులు స్వాధీనం
ప్రాజెక్టు నష్టాలకు కారణాలపై ఆరా
మన తెలంగాణ/మహాదేవ్ పూర్/జ్యోతినగర్ /హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన...
అప్పుల కుప్ప
హైదరాబాద్: తెలంగాణ అప్పుల కుప్పలో కూరుకుపోయింది. పదేళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి మిగులు బడ్జెట్ నిధులతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం ఈ పదేళ్లలో భారీగా అప్పులు చేసి...
‘మాంసం, చేపల విక్రయంపై ఆంక్షలు దారుణం’
మాంసం, చేపలను బహిరంగంగా విక్రయించకూడదని మధ్యప్రదేశ్ ప్రభుత్వం విధించిన ఆంక్షలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. బహిరంగ మార్కెట్లో మాంసాన్ని, చేపలను విక్రయించకుండా అడ్డుకోవడంవల్ల వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని విమర్శిస్తున్నాయి.
మధ్యప్రదేశ్ లో బీజేపి కొత్తగా...
తొలి చర్చ…రచ్చరచ్చ
సై అంటే సై
గవర్నర్ ప్రసంగంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం.. చరిత్రను తవ్విపోసుకున్న పార్టీలు
బిఆర్ఎస్ గొప్పలు గప్పాలే
మన తెలంగాణ / హైదరాబాద్ : అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై...
మళ్లీ మనదే పాలన
ఎగ్జిట్ పోల్స్ తో పరేషాన్ కావొద్దు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావడంపై బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తో పరేషాన్ కావొద్దని.....
ఈ నెల 4న తెలంగాణ కేబినెట్ భేటీ
హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈ నెల 4వ తేదీన జరగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కానున్నది. ఈ...
రంది వొద్దు.. 6న రైతుబంధు నిధుల పంపిణీ
మళ్లీ అధికారంలోకి వచ్చేది మన సర్కారే, కెసిఆర్ బతికున్నంతవరకు పెట్టుబడి సాయం ఆగదు
మన తెలంగాణ/చేవెళ్ళ, షాద్నగర్, జోగిపేట, సంగారెడ్డి బ్యూరో : దుర్మార్గపు కాంగ్రెస్ పార్టీ రైతుబంధు పథకంతో రైతన్నలకు వచ్చే నిధుల...
బిజెపికి చుక్కలు చూపిస్తున్న ఏక్నాథ్!
మహారాష్ట్రలో ఎన్ని వత్తిడులు తెచ్చినా, బెదిరింపులు చేసినా ఉద్ధవ్ థాకరే లొంగి రాకపోవడంతో కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను రంగంలోకి దింపి, బెదిరించి ఆయన ఎంఎల్ఎలను చీల్చి, ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా...
శాంతిభద్రతలే బ్రహ్మాస్త్రం
మన తెలంగాణ/హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించడానికి బిఆర్ఎస్ శాంతిభద్రతలనే ప్రధాన ప్రచార అస్త్రంగా తీసుకెళ్లాలని భావిస్తున్నది. తమ పదేళ్ల పాలన దేశానికి మోడల్ కావడానికి సుస్థిర శాంతిభద్రతలు, మతకల్లోలాలు...
అటానమస్ మేరా యువ భారత్ సంస్థ
న్యూఢిల్లీ : యువత అభివృద్ధికి ఉద్ధేశించిన ‘మేరా యువ భారత్ (మై భారత్ ) స్వయం ప్రతిపత్తి సంస్థ ఏర్పాటు నిర్ణయానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ...
జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: పసుపు వినియోగాన్ని పెంచడంతోపాటు ఎగుమతులను పెంచేందుకు అంతర్జాతీయంగా కొత్త మార్కెట్లను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం...
మోడీపై డీఎంకే చీఫ్ స్టాలిన్ ఆగ్రహం
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ గురువారం నాడు ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై విరుచుకుపడ్డారు. సనాతన ధర్మంపై తన కుమారుడు , రాష్ట్రమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల...
ఎన్నికల ప్రేమ
అకారణంగా ఏదీ జరగదు, శూన్యం నుంచి ఏ ఒక్కటీ ఊడిపడదు. రెండున్నర సంవత్సరాలుగా వంట గ్యాస్ అధిక ధరల బండ బరువు కింద నలిగిపోతూ అలవికాని జీవన వ్యయంతో అతలాకుతలమైపోతున్న దీన భారత...
ఎన్నికల వేళ..వంటింటిపై కరుణ
న్యూఢిల్లీ: వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. వంటగ్యాస్ సిలిండర్పై రూ.200చొప్పున తగ్గించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తగ్గించిన ధరలు...
సర్కార్ ఆర్టిసి
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ఆర్టిసి) కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టిఎస్ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణ యం తీసుకుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర...
అనాథల భవిష్యత్తుకు భద్రత!
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపడంతో పాటు గవర్నర్ తిప్పి పంపిన నాలుగు...