Home Search
మిలియన్ డాలర్ల - search results
If you're not happy with the results, please do another search
అమెరికాలో అనుమానాస్పదంగా భారత సంతతి కుటుంబం మృతి..
అమెరికా మసాచుసెట్స్ రాష్ట్రం డోవర్ పట్టణంలోని తమ విలాసవంతమైన భవనంలో భారత సంతతికి చెందిన కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతులు రాకేష్ కమల్ ( 57), టీనా (54),వారి కుమార్తె...
హఫీజ్ సయీద్ను అప్పగించండి
పాకిస్తాన్కు అధికారికంగా భారత్ అభ్యర్థన
న్యూఢిల్లీ: కరుడుగట్టిన ఉగ్రవాది, లష్కరే తోయి బా చీఫ్ హషీజ్ సయీద్ను భారత్కు తీసుకువచ్చే సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అతడిని భారత్కు అప్పగించాలని పాకిస్థాన్ ను భారత్ అధికారికంగా...
సూరత్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం: ఏడుగురు మృతి
అహ్మదాబాద్ : గుజరాత్ లోని సూరత్లో కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం సంభవించి ఏడుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. మరో 27 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఏథర్...
టైగర్ 3 వసూళ్లు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
సల్లూభాయ్ సినిమాలా, మజాకానా? తాజాగా రిలీజైన టైగర్ 3 వసూళ్లను చూస్తే ఎవరైనా ముక్కు మీద వేలేసుకోవలసిందే. ఈ నెల 12న రిలీజైన ఈ సినిమా, వసూళ్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రపంచ కప్...
గెలిచిన జట్టుపై కనకవర్షం!
ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఏ జట్టు గెలుస్తుందనే విషయమై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. ఇక ప్రైజ్ మనీ వివరాల కోసం నెటిజన్లు గూగుల్ లో...
ఉక్రెయిన్కు పాక్ విలువైన ఆయుధాలు..
బీబీసీ నివేదిక వెల్లడి ...ఖండించిన పాక్
ఇస్లామాబాద్ :తీవ్ర ద్రవ్యోల్బణంతో ఆర్థికంగా అధ్వాన్న స్థితిలో ఉన్న పాకిస్థాన్ 364 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను ఉక్రెయిన్కు విక్రయించినట్టు నివేదికలు వెలువడడం చర్చనీయాంశం అవుతోంది....
అంతరిక్ష సాంకేతిక సంస్థ స్కైరూట్ కు రూ.225 కోట్ల నిధుల పెంపు
న్యూఢిల్లీ : హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తోన్న ప్రైవేట్ అంతరిక్షసాంకేతిక సంస్థ స్కైరూట్ సింగపూర్కు చెందిన టేమ్సెక్ నేతృత్వం లోని ప్రీ సీరీస్ సి అనే పెట్టుబడి సంస్థ నుంచి 27.5 మిలియన్...
భారత్లో ఇకపై టాటా ‘ఐఫోన్లు’
ముంబై : భారతదేశంలో టాటా గ్రూప్ కూడా ఇకపై యాపిల్ ఐఫోన్లను తయారు చేయనుంది. అంతేకాదు దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో ఈ ఐఫోన్లను విక్రయించనుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ మంత్రి రాజీవ్...
వారిని కాపాడలేమా?
ఎనిమిది మంది భారత నౌకాదళ మాజీ అధికారులకు ఖతార్ కోర్టు మరణ శిక్షలు విధించడం దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ కేసు ఏడాదికి పైగా నడుస్తున్నదే. అయినప్పటికీ వీరికి ఉరి శిక్ష విధిస్తారని ఎవరూ...
శ్రీలంక ఆరాటం!
మన పొరుగునే గల ద్వీప దేశం శ్రీలంక వున్నట్టుండి ఏడు దేశాల విహార యాత్రికులకు ఉచిత వీసాలు ఇవ్వాలని తీసుకొన్న నిర్ణయం అది ఎదుర్కొంటున్న ప్రత్యేక ఆర్థిక పరిస్థితుల్లో సమంజసమైనదే. చిరకాలంగా తాను...
గ్యారంటీలకు ఎవరు గ్యారంటీ?
కాంగ్రెస్ పార్టీ అధినేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే ఇచ్చిన ఆరు గ్యారంటీలకు తోడుగా మరికొన్ని గ్యారంటీలను రాష్ట్ర పర్యటనలో ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వరుస...
గాజాకు ఆహారం, నీరు, ఔషధాల సరఫరా…
పాలస్తీనా: గాజా, వెస్ట్బ్యాంక్కు అమెరికా బారీ సాయం ప్రకటన చేసింది. 100 మిలియన్ డాలర్ల మానవతా సాయాన్ని అమెరికా ప్రకటించింది. గాజాకు పరిమిత స్థాయిలో మానవతా సాయానికి ఇజ్రాయెల్ అనుమతి ఇచ్చింది. గాజాకు...
గాజా అంధకారం
గాజాను తలచుకొంటేనే గుండె బేజారెత్తుతోంది. అక్కడున్న 20 లక్షలకు పైగా పాలస్తీనా ప్రజలు కనీస మానవీయ సౌకర్యాలైన మంచినీరు, విద్యుత్తు, ఇంధనం, మందులకు, తిండికి కూడా నోచుకోకుండా, పసి పిల్లలను ఎలా సాకాలో...
సిటీ గ్రూప్లో 2000 ఉద్యోగాల కోత
న్యూఢిల్లీ: సిటీ గ్రూప్ మూడో త్రైమాసికం(క్యూ3)లో 2,000 మంది ఉద్యోగులను తొలగించింది. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం, ఈ తొలగింపు కారణంగా సంవత్సరానికి కంపెనీ మొత్తం విభజన చార్జీలు 650 మిలియన్ డాలర్లకు (రూ.5,413...
ఎయిరిండియా విమానాల నయా లుక్
న్యూఢిల్లీ: ఎయిరిండియాను కొనుగోలు చేసినప్పటినుంచి దాని అభివృద్ధిలో భాగంగా వివిధ మార్పులకు శ్రీకారం చుడుతున్న టాటా గ్రూపు .. ఇటీవల సంస్థ లోగో, విమానాల రూపు(ఎయిర్క్రాఫ్ట్ లివరీ)లో మార్పులు చేసింది. ఈ నయాలుక్లోకి...
ఇరాన్ మహిళా నేత నర్గెస్కు నోబెల్ శాంతి
హక్కుల కోసం ప్రతిఘటన ఆమె సొంతం ఆసాంతం
అణచివేతల వ్యతిరేక ఉద్యమాలతో జైలుపాలు
కారాగారం నుంచి కూడా నిరసనల కలం
ఒస్లో : మహిళల హక్కుల కోసం న్యాయపోరాట పటిమలగల ఇరాన్ మహిళ నర్గెస్...
చాట్ జిపిటికి అంత సీన్ లేదు!
ఇప్పుడు ప్రపంచం అంతా చాట్ జిపిటి (చాట్ జనరేటివ్ ప్రీ-ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్) పైనే చర్చ జరుగుతోంది. దీనిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతోంది. నేడు...
ఉక్కు ఆస్తులు అమ్మి అప్పులు తీరుస్తా…
న్యూఢిల్లీ : ఇనుప ఖనిజం, ఉక్కు ఆస్తుల వ్యూహాత్మక విక్రయం ద్వారా వేదాంత లిమిటెడ్ దాదాపు 4.9 బిలియన్ డాలర్ల రుణాలను చెల్లించనుందని కంపెనీ చైర్మన్ అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు. దీని ద్వారా...
దేశ ప్రగతికి సెమీ కండక్టర్లు
మానవుని నిర్విరామ కృషి ఫలితంగానే 1940 వ దశకంలో ఎలెక్ట్రానిక్స్ శకానికి అంకురార్పణ జరిగిందనుకోవచ్చు. ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని విస్తరించేందుకు విశేషమైన సంభావ్యత కలిగిన కొత్త పరికరాల శ్రేణిలో మొదటిది అనదగ్గ ట్రాన్సిస్టర్ను...
నెవాడా ఎడారిలో జనం జీవన్మరణ స్థితి
నెవాడా ఎడారి : అమెరికాలోని నెవాడా ఎడారిలో బర్నింగ్ ఫెస్టివల్ ప్రాంతంలో బురద మేటలతో చిక్కుపడ్డ దాదాపు లక్ష మంది పరిస్థితి పరమ దయనీయంగా మారింది. వారం రోజుల ఫెస్టివల్లో పాల్గొనేందుకు ,...