Home Search
రూపాయి విలువ - search results
If you're not happy with the results, please do another search
మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలత కారణంగా మన మార్కెట్లూ రాణించాయి. సెన్సెక్స్ 89.83 పాయింట్లు లేక 0.12 శాతం పెరిగి 73738.45...
గాంధీని చంపుతూనే ఉన్నారు
గాంధీ ఎలా ఆత్మహత్య చేసుకున్నారు? గుజరాత్ సంఘ్ విద్యా సంస్థ ‘సుఫలం శాల వికాస్ సంకుల్’ 12.10.19న 9వ తరగతి పరీక్షల్లో ప్రశ్న. గాంధీది హత్య కాదని సంఘ్ ఉవాచ. గాంధీ చావు...
ఎప్పటికీ దిగిరాని ధరలు!
సాధారణ ప్రజల బతుకులను దుర్భరం చేస్తున్న అధిక ధరల సమస్య ఇప్పుడు ఎవరికీ పట్టడం లేదు. నిత్యం వుండే దానికి నెత్తీనోరూ బాదుకొంటే మాత్రం ఏమి ప్రయోజనం అనే ఒక అతి నిస్సహాయ...
ఎవరు దేశభక్తులు, ఎవరు ద్రోహులు?
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో వున్న ప్రభుత్వం ‘వికాస్’ అనే మాట తరచూ మాట్లాడుతూ వుంది. అది అణగారిన వర్గాల రక్త మాంసాల్ని, మైనారిటీల అస్థి పంజరాల్ని కార్పొరేట్ శక్తులకు నైవేద్యం పెడుతూ దేశాన్ని...
నేటి పొదుపు రేపటి మదుపు
విశ్వవ్యాప్తంగా శాస్త్రసాంకేతిక విప్లవంతో స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ ఈ-వాణిజ్య విపరీత పోకడలు, ఆధునిక ఆకర్షనీయ వస్తు ఉత్పత్తి వ్యాపారాలు, ప్రజలను అబ్బురపరిచే టివీ మాధ్యమ ప్రకటనల హోరులు, నవ్యత పేరుతో నరుని నడవంత్రపు...
మహోన్నత వ్యక్తిపై ఉదాత్త రచన
భారత మాజీ ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు ఆ పదవిని చేపట్టిన తొలి తెలుగువాడన్న ఖ్యాతితో పాటు, ఐదేళ్ళ పాటు మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపినవాడన్న కీర్తిని కూడా గడించాడు. ఆర్థిక రంగంలో కొత్త...
క్రూడ్ ధరల దడ
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర మళ్ళీ పెరుగుతోంది. బ్యారెల్ 150 డాలర్లకు చేరిపోయిన ఒకప్పటి సంక్షోభం గుర్తుకు వస్తోంది. ప్రస్తుతం 90 డాలర్లకు పైనే వున్న మనం వాడే బ్రెంట్ రకం క్రూడాయిల్...
పెరిగిన అప్పులు, తగ్గిన అభివృద్ధి
వెలిగిపోతున్న పాలన సాగిస్తున్నామని చెబుతున్న నరేంద్రమోడీ సర్కార్ సెప్టెంబరు చివరి వారంలో జనానికి రెండు ‘శుభవార్తలు’ చెప్పింది. ఒకటి వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి ఐదు మాసాల్లో ద్రవ్యలోటు రూ. 6.43 లక్షల...
యాంకర్ల బహిష్కరణ మీడియాకు మచ్చ
ప్రజాస్వామ్య సౌధాన్ని నిలబెట్టేవి పార్లమెంటు, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ, మీడియాఅనే నాలుగు మూలస్తంభాలు అని పెద్దలు చెబుతారు. అయితే ఈ వ్యాసంలో ‘మీడియా పాత్ర’ పై మాత్రమే కేంద్రీకరించి పరిశీలన చేద్దాము. మీడియా...
రూపాయే
మరింత పతనమైన రూపాయి
డాలర్కు రూ.83.13కు పడిపోయిన భారత కరెన్సీ
డాలర్ బలపడడం, ముడి చమురు ధరల పెరుగుదలే కారణం
రూపాయి క్షీణత కొనసాగవచ్చు : నిపుణులు
ముంబై : భారతీయ కరెన్సీ రూపాయి విలు...
ఎవరు దేశభక్తులు? ఎవరు ద్రోహులు?
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో వున్న ప్రభుత్వం ‘వికాస్’ అనే మాట తరచూ మాట్లాడుతూ వుంది. అది అణగారిన వర్గాల రక్త మాంసాల్ని, మైనారిటీల అస్థిపంజరాల్ని కార్పొరేట్ శక్తులకు నైవేద్యం పెడుతూ దేశాన్ని ప్రగతి...
ఆర్థిక ఊబిలో పాక్!
పుట్టి మునిగిపోతున్న దశలోని పాకిస్తాన్కు 3 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చి ఆదుకోడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంగీకరించడానికి కారణం దాని షరతులకు ఇస్లామాబాద్ దాసోహమనడమే. ఈ రుణ షరతుల్లో భాగంగా...
మోడీ పాలన వైఫల్యాల పుట్ట!
గత 9 ఏళ్ళలో మోడీ పరిపాలనా తీరుపై నిష్పాక్షిక పరిశీలన జరిపితే అంతటా వైఫల్యాలే కనిపిస్తున్నాయి. నిజానికి భారత ప్రజలు కాంగ్రెస్ సుదీర్ఘ పాలనా తీరుతో విసిగివేసారి ఉన్న సమయంలో బిజెపి ఆశాకిరణంలా...
సింగోల్: రాజ్యాంగం మీద సర్జికల్ స్ట్రైక్!
అన్ని విషయాలలో వివాదాస్పదమవుతున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవ విషయంలోనూ విమర్శలకు గురైంది. ముఖ్యమైన ప్రతిపక్ష పార్టీలన్నీ ఆ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. పరువు కాపాడుకునే ప్రయత్నంలో కేంద్ర హోం...
రెండో రోజూ నష్టాల్లో స్టాక్ మార్కెట్!
ముంబై: దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు నేడు(శుక్రవారం) సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా రెండో రోజునా నష్టాల బాట పట్టాయి. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు ఎక్కువ కావడంతో మార్కెట్ నష్టాల్లోకి జారుకుంది. వాహన, లోహ, ఐటి,...
మా సిఎం కెసిఆర్.. మీ అభ్యర్థి ఎవరు?
చేతిలో ఉన్న రూపాయిని పారేసి చిల్లర ఏరుకోవద్దు
రాబందులు కావాలో.. రైతు‘బంధు’ కావాలో తేల్చుకోవాలి
తెలంగాణ కన్నా ఉత్తమ పాలన ఏ రాష్ట్రంలో ఉందో ప్రతిపక్షాలు చెప్పాలి
వచ్చే ఎన్నికల్లో బిజెపికి...
విదేశీ పెట్టుబడుల జోరు
ముంబై : భారతదేశం ఈక్విటీ మార్కెట్లో విదేశీ పెట్టుబడిదారులు మళ్లీ జోరందుకుంటున్నాయి. ఏప్రిల్ నెలలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పిఐలు) గరిష్ట పెట్టుబడిని పెట్టారు. గత నెలలో దాదాపు రూ.11,631 కోట్ల విలువ...
స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లో మంగళవారం కొంత మూమెంటం కనిపించింది. బ్యాంకులు- ఫైనాన్స్ స్టాకులు, కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ కాస్త పుంజుకున్నాయి. సెన్సెక్స్ 74.61 పాయింట్లు లాభపడి 60130.71 వద్ద, నిఫ్టీ 25.85...
స్టాక్ మార్కెట్లో తొమ్మిదో రోజూ బుల్ రన్!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు తొమ్మిదో రోజూ లాభాల్లోనే ముగిశాయి. ఎనిమిది రోజుల వరుస లాభాలను మదుపర్లు ఈ రోజు స్వీకరించారు. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు మార్కెట్పై ప్రభావం చూపాయి....
ఏడో రోజూ లాభాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్!
ముంబై: స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లోనే ముగిశాయి. దీంతో వరుసగా ఏడో రోజూ లాభాలను కొనసాగాయి. లోహ, బ్యాంక్ స్టాక్లలో కొనుగోళ్లు కనిపించాయి. సెన్సెక్స్ 311.21 పాయింట్లు లేక 0.52 శాతం...