Home Search
రేషన్ డీలర్ల - search results
If you're not happy with the results, please do another search
ఆడపడచులకు బతుకమ్మ చీరలు
ఈనెల 14న సద్దుల బతుకమ్మ ప్రారంభం
ఇప్పటికే జిల్లా గోదాములకు చీరలు సరఫరా
10 రంగులు, 25 డిజైన్లు, 240 వెరైటీలు..
ఈసారి మరింత అందంగా బతుకమ్మ చీరలు
పంపిణీ చేసేందుకు స్థానిక అధికారుల ఏర్పాట్లు
మన తెలంగాణ/...
సిఎం కేసిఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం
అయిజ : మండల రెవెన్యూ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన రే షన్ డీలర్లులు బుధ వారం రాష్ట్ర ముఖ్య మంత్రి కేసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా రేషన్ డీలర్లకు...
పోర్టిఫైడ్ రైస్ బలవర్ధక బియ్యం
సూర్యాపేట : పోర్టిఫైడ్ రైస్ బలవర్ధక బియ్యమని వినియోగదారులకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ ఎస్. మోహన్ రావు రేషన్ డీలర్లను సూచించారు. గురువారం కలెక్టరేట్లోని రేషన్ డీలర్లతో పోర్టిఫైడ్ రైస్ పై...
పేదల ఆకలి తీర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం
హైదరాబాద్: నిరుపేదల ఆకలి తీర్చటమే ప్రభుత్వ ప్రధమ కర్తవ్యం అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సహృద్భావ వాతావరణంలో జరిపిన చర్చలతో ప్రభుత్వంపై నమ్మకం ఉంచి సమ్మే ఆలోచన...
రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హరితహారం
పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ పద్మజారాణి...
మఖ్తల్ టౌన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భాగంగా నియోజకవర్గంలోని పలు రైస్ మిల్లుల వద్ద హరితహారంలో కార్యక్రమంలో భాగంగా అడిషనల్ కలెక్టర్ పద్మజారాణి, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి...
మామూళ్ల మత్తులో సివిల్ సప్లై అధికారులు…
సూర్యాపేట : జిల్లా వ్యాప్తంగా వివిధ మండల పరిధిలోని రేషన్ బియ్యం దందాను అడ్డుకునే వారేరి...పేదల కోసం కేంద్ర, రాష్త్ర ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్న పిడిఎస్ బియ్యం పక్కదారి పడుతున్న అట్టి రవాణా...
మోడీ సోదరుడి ధర్నా
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ ధర్మా చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాచేశారు. అఖిల భారత చౌక ధరల దుకాణాల డీలర్ల సంఘానికి ప్రహ్లాద్ మోడీ ఉపాధ్యక్షుడు....
నాలుగు నెలల పాటు ఉచిత బియ్యంతో పేదలకు ఊరట
డిసెంబర్ నుంచి మార్చి వరకు పంపిణీపై నగరవాసుల హర్షం
గత ఏడు నెలల నుంచి మూడు పుటలా భోజనం చేస్తున్నామని వెల్లడి
కొత్త డీలర్లను నియమించాలని కోరుతున్న డీలర్ సంఘాల నాయకులు
నగర పేదలకు కేంద్ర ప్రభుత్వం...
ఏప్రిల్ నుంచి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు
లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ధృవీకరణ
ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసివేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రం చెప్పలేదని స్పష్టీకరణ
సేకరణకు 20కోట్ల గన్నీ సంచులు సిద్ధం
రైతులకు ముందుగానే కొనుగోలు తేదీ, టోకెన్ల పంపిణీ కొనుగోలు కేంద్రాలకు ఇంఛార్జీలు
మనతెలంగాణ/హైదరాబాద్: యాసంగి...
కరోనా సంక్షోభంలోనూ సంక్షేమం ఆగలేదు: సబితా
హైదరాబాద్: కరోనా సంక్షోభంలోనూ సంక్షేమం ఆగలేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. కందుకూరు మండలం ముచ్చర్ల, గూడూరు గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలకు...
రాష్ట్రంలో 74శాతం బియ్యం పంపిణి పూర్తి
63.34 లక్షల కుటుంబాలకు 2 లక్షల 51 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణి
ఒకటి, రెండు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో రూ.1500ల చొప్పున జమ చేస్తాం
10 కోట్ల గన్ని బ్యాగులను సమకూర్చుకున్నాం
పౌర సరఫరాల...
తెలంగాణలో మెడికల్ షాపు, నకిలీ క్లినిక్పై డీసీఏ దాడులు
హైదరాబాద్: తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్లోని మెడికల్ షాపు, మెదక్ జిల్లాలో నకిలీ క్లినిక్పై దాడులు చేసి రూ.1.90 లక్షల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. మొదటి కేసులో డ్రగ్ లైసెన్స్...
మిల్లింగ్ వేగవంతానికి ప్రభుత్వం చర్యలు
సటాకే కార్పోరేషన్ ప్రతినిధులతో మంత్రి గంగుల కమలాకర్ సమావేశం
హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన తొమ్మిదేళ్ళలో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశానికి ధాన్యాగారంగా నిలిచిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి...
రెండేళ్లలో 3 వేల ఇవి ఛార్జింగ్ కేంద్రాలు
మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ , ఇతర మౌళిక వసతులు పెంచేందుకు టిఎస్ రెడ్కో కృషి చేస్తోందని ఆ సంస్థ ఛైర్మన్ వై. సతీష్...
ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభం..
మనతెలంగాణ/హైదరాబాద్: పేదల కోసం నిరంతరం తపించే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పౌరసరఫరాల డీలర్ల ద్వారా ఉచిత బియ్యం పంపీణీ కార్యక్రమాన్ని బుధవారం నుంచే రాష్ట్ర మంతటా ప్రారంభించినట్టు బుధవారం ఆ...
అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు..
హైదరాబాద్ : అక్రమ ఆయుధాలను తయారు చేస్తూ డీలర్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్, నకిలీ కరెన్సీ విక్రయాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి భారీగా...
మధ్యప్రదేశ్ పౌష్టిక పథకాన్ని భోంచేశారు
ఆడిటర్ జనరల్ నివేదికలో తేలిన స్కామ్
భోపాల్ : మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ సారధ్యపు బిజెపి ప్రభుత్వం అవినీతి పనులతో పేద పిల్లల పౌష్టికాహార పథకానికి తూట్లు పొడుస్తోంది. పిల్లల పోషణకు సంబంధించిన రాష్ట్ర...
4శాఖల్లో త్వరలో బదిలీలు?
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రెవెన్యూ
2017 తర్వాత స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో ఇదే తొలిసారి డివిజన్ల సర్దుబాటు వల్ల
ఎక్సైజ్ శాఖలో ఐదేళ్ల కన్నా ఎక్కువగా ఒకే ఉన్నవారికి...
దళిత బంధు లబ్దిదారులకు వాహనాలు అందజేయాలి: కలెక్టర్
మన తెలంగాణ,సిటీబ్యూరో: దళిత బంధు పథకంలో ఎంపికైన లబ్దిదారులకు వెంటనే వాహనాలను అందజేయాలని జిల్లా కలెక్టర్ శర్మన్ కోరారు. శనివారం కలెక్టర్ చాంబర్లో రవాణా వాహనాలకు సంబంధించిన డీలర్లు, జిల్లా రవాణా విభాగం...
దళితబంధు లబ్ధిదారులకు వాహనాలు అందజేయాలి: కలెక్టర్
హైదరాబాద్: దళిత బంధు పథకంలో ఎంపికైన లబ్ధిదారులకు వెంటనే వాహనాలను అందజేయాలని జిల్లా కలెక్టర్ శర్మన్ కోరారు. శనివారం కలెక్టర్ చాంబర్లో రవాణా వాహనాలకు సంబంధించిన డీలర్లు, జిల్లా రవాణా విభాగం అధికారులతో...