Home Search
రేషన్ డీలర్ల - search results
If you're not happy with the results, please do another search
చౌక డిపో డీలర్లకు మద్దతుగా రేపు ప్రధాని మోడీ సోదరుని ధర్నా
న్యూఢిల్లీ : అఖిల భారత చౌకడిపో డీలర్ల ఫెడరేషన్ వివిధ డిమాండ్లను బలపరుస్తూ ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ మంగళవారం ధర్నా చేయనున్నారు. ఫెడరేషన్ ఉపాధ్యక్షునిగా ఉన్న ఆయన ఫెడరేషన్...
ఘర్ ఘర్ రేషన్ నిలిపివేయండి
ఆప్ సర్కారుకు హైకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వపు ఇంటి వద్దకే రేషన్ సరఫరా పథకం నిలిపివేతకు ఢిల్లీ హైకోర్టు గురువారం ఆదేశాలు వెలువరించింది. ఈ స్కీంను ముఖ్యమంత్రి ఘర్...
రేషన్ దుకాణాల ద్వారా మినీ గ్యాస్ సిలిండర్ల పంపిణీ
డీలర్లకు ఆదాయం పెరిగేందుకు అధికారులు సన్నాహాలు
మొదటిసారి రూ. 940, తరువాత రూ. 620లకే సిలిండర్
మూడు నెలల తరువాత 14 రకాల పౌరసేవలకు ప్రయత్నాలు
హైదరాబాద్ : నగరంలో రేషన్ డీలర్ల ఆదాయ వనరులు పెంచేందుకు...
రేషన్ దుకాణాల్లో తప్పుడు తూకాలకు చెక్
హైదరాబాద్ : నగరంలో ప్రతి నెలా పేదలకు రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే సరుకుల తూకాల్లో జరిగే అక్రమాలకు చెక్ పెట్టనుంది. ప్రభుత్వం నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విధానాన్ని అమలు...
ఈ నెలలో 4 నుంచి రేషన్ పంపిణీ
సాంకేతిక సమస్యల కారణంగా కాస్త జాప్యం
పౌరసరఫరాల శాఖ ప్రకటన
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రతినెల ఒకటి నుంచి డీలర్ల ద్వారా పంపిణీ చేస్తున్న రేషణ్ సరుకులు ఈ సారి జనవరి 4నుంచి ప్రారంభించనున్నారు. సాంకేతిక కారణాల...
డీలర్లపై అదనపు భారం
తగ్గుతున్న దుకాణాలు, పెరుగుతున్న కార్డులు
కార్డుల సంఖ్య పెరగడంతో ఇబ్బందులు పడుతున్న డీలర్లు
మృతి చెందిన వారి స్థానంలో కొత్తవారిని నియమించాలి
గత ఏడాదిగా అదనంగా విధులు నిర్వహిస్తున్నమని ఆవేదన
హైదరాబాద్: నగరంలో పేదలకు నెలవారీగా రేషన్ పంపిణీ...
ఇంటి వద్దకే రేషన్ స్కీంను ప్రారంభించిన మమతా బెనర్జీ
కోల్కతా: బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మంగళవారం ‘ద్వారే రేషన్’(ఇంటి వద్దకే రేషన్) పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీం ద్వారా తమ రాష్ట్రంలోని 10 కోట్లమందికి లబ్ధి చేకూరుతుందని ఆమె తెలిపారు. రేషన్ డీలర్ల...
రేషన్కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల నమోదు
దరఖాస్తులను పరిశీలించేందుకు అధికారుల ప్రయత్నాలు
నెలాఖరు వరకు అర్హులను గుర్తించి, వచ్చే నెలల్లో రేషన్ బియ్యం
స్దానికులు రాజకీయ దళారుల మాటకు మోసపోవద్దని అధికారుల సూచనలు
హైదరాబాద్ : నగరంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు కాగా,...
రేపటి నుంచి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ
కొత్త ఆహార భద్రత కార్డులకు 10కేజీల చొప్పన అందజేత
పాతకార్డులకు గత నెల బియ్యంతో కలిపి 15 కేజీలు
మరో నాలుగు నెలలపాటు పేదలకు ఉచిత రేషన్ ఇస్తామంటున్న అధికారులు
హైదరాబాద్ : నగరంలో నేటి ఉచిత...
అక్రమ రేషన్కార్డులకు కత్తెర..
వారం రోజుల నుంచి గుర్తిస్తున్న అధికారులు
20శాతం ఉన్నట్లు గతంలోనే గుర్తించిన పౌరసరఫరాల శాఖ
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కార్డులు మంజూరు
ప్రతి నెల 15శాతం కార్డుదారులు సరుకులకు దూరం
మన తెలంగాణ, హైదరాబాద్ : గ్రేటర్ నగరంలో...
“రేషన్” ఆరింటికే ఓపెన్ కావాలి…
ప్రజా పంపిణీ వ్యవస్థను , ప్రస్తుత లాక్ డౌన్ పరీస్థితిలో ఇష్టా రాజ్యంగా నిర్వహిస్తే ఉపేక్షించేది లేదని, నిబంధనల ప్రకారం రేషన్ షాపులను నడపాలని అలా కాకుండా..మాట వినక పోతే వేటు తప్పదని...
ప్రైవేటు టీచర్ల బియ్యం పంపిణీ కి “రేషన్” ఓపెన్ ఉండాలి
పౌరసరఫరాలశాఖ ఎన్ఫోర్స్ మెంట్ డీ టీ
మాచన రఘునందన్
మనతెలంగాణ/నారాయణపేట: ప్రైవేట్ స్కూల్ టీచర్లకు పంపిణీ చేయాల్సిన సన్న బియ్యంకు గడువు ఈ నెల 30 వ తేదీ వరకు పెంచిన దరిమిలా, ఆయా నిర్ణీత...
రాష్ట్రంలో 87.54లక్షల కుటుంబాలకు రేషన్ పంపిణీ
గన్నీ సంచుల ధర రూ.21కి పెంపుదల
డీలర్లకు కమీషన్ కింద రూ.54కోట్లు
పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 87.54లక్షల కుటుంబాలకు రేషన్ అందచేస్తున్నట్టు పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. సంస్థ బోర్డు...
రేషన్ సరుకులకు ఓటిపి కష్టాలు
ఆధార్కు ఫోన్నెంబర్ అనుసంధానం చేస్తే నెలవారీ రేషన్
రెండు రోజుల నుంచి మీసేవ కేంద్రాల వద్ద బారులు కట్టిన జనం
ఫిబ్రవరి నెల రేషన్ పాత పద్దతిలోనే పంపిణీ చేయాలంటున్న కార్డుదారులు
హైదరాబాద్: నగరంలో రేషన్ సరుకులు...
రేషన్కు ఆధార్తో లింక్.. ఓటిపి చెబితేనే సరుకులు
హైదరాబాద్ : రేషన్ సరకులు పక్కదారి పట్టకుండా, లబ్ధిదారులకు మరింత పారదర్శకంగా పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు కొత్త విధానానాన్ని అమలు చేయనుననారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు రేషన్ సరుకులు పొందే...
రెండో విడత రేషన్ పంపిణీ షురూ
రూ. 1500 నగదు బ్యాంకులో జమ
అర్హులైన ప్రతి పేదవారికి ఈనెలాఖరు వరకు అందజేత
బియ్యం, కిలో కందిపప్పు ఉచితంగా సరఫరా
మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ విశ్వరూపం దాల్చడంతో సిఎం కెసిఆర్ పేదలంతా పస్తులుండకూడదని,...
రేషన్ దుకాణాల్లో ఇపాస్ యంత్రాల మొరాయింపు
హైదరాబాద్: గ్రేటర్లో రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెలా పంపిణీ చేసే రేషన్ దుకాణాల్లో ఈపాస్ యంత్రాలు మొరాయింపుతో సకాలంలో కార్డులదారులకు సరుకులు తీసుకోలేని పరిస్దితి ఏర్పడింది. దీంతో పేదలు గంటల తరబడి...
అంత్యోదయ కార్డులకు చక్కెర
5.99 లక్షల మందికి లబ్ది
ప్రతినెల 599 మెట్రిక్ టన్నుల పంపిణీ
రాయితీ ద్వారా కిలో రూ.13.50కే విక్రయం
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అంత్యదోయ అన్న యోజన రేషన్ కార్డు కలిగి ఉన్న ఉన్న...
ఇడి అధికారులపై తృణమూల్ దాడి
కోల్కతా: రేషన్ పంపిణీ కుంభకోణంలో దర్యాప్తు కోసం పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన సందేశ్ఖలి ప్రాంతానికి వెళ్లిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారులపై శుక్రవారం ఉదయం విచక్షనారహితంగా దాడి జరిగింది....
జనవరిలో పంచాయతీ ఎన్నికలు
తెలంగాణ రాష్ట్రంలో జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈమేరకు డిసెంబర్ చివరి వారంలో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. జనవరి 7వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసి, 21,...