Home Search
రైతు సమన్వయ సమితి - search results
If you're not happy with the results, please do another search
ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయం
యాదాద్రి భువనగిరి:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సారధ్యంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. బీబీనగర్ మండల కేంద్రంలోని ప్రాథమిక...
గ్రామ దేవతల ఆలయాల అభివృద్ధికి కృషి
కీసర: గ్రామ దేవతల ఆలయాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం చీర్యాల్ గ్రామంలో శ్రీమల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి రూ.5...
అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
సూర్యాపేట:అన్ని వర్గాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్కుమార్ అన్నారు. శనివారం నాగారం మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపిపి కూరం మణి వెంకన్న అధ్యక్షతన జరిగిన...
పరిశుభ్రతకు నిలయాలు గ్రామాలు
హాజీపూర్ : మండలంలోని టీకనపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆదివారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ....
ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
బాసర:బాసర మండలంలోని సాలపూర్ గ్రామానికి చెందిన రాజేశ్వర్కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. ఒక లక్ష విలువగల చెక్కును ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం లబ్ధ్దిదారునికి...
కాంగ్రెస్లో చేరిన మాజీమంత్రి జూపల్లి అనుచరులు
హైదరాబాద్ : మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో పలువురు నాయకులు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు...
దేశాన్ని,రాష్టాన్ని నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీనే
సూర్యాపేట:దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేసిందే కా ంగ్రెస్ పార్టీ అని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. రైతులకు ఉచిత కరెంట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ వైఖరిని...
నూతన భవనాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే గువ్వల
అచ్చంపేట : పట్టణంలో నూతనంగా 10 లక్షల రూపాయలతో నిర్మించనున్న ఎల్ఐసి భవనానిక, 5 లక్షలతో నిర్మించనున్న గంగిరెద్దుల భవన నిర్మాణాలకు శుక్రవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంబంధిత నాయకులతో...
విద్యుత్ పంపిణీలో తెలంగాణ మెరుగు
పెబ్బేరు : విద్యుత్ పంపిణీలో తెలంగాణ మెరుగని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పెబ్బేరు మండల పరిధిలోని గుమ్మడం గ్రామంలో 33/11 కెవి నూతన సబ్...
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందంజలో ఉంది
సూర్యాపేట : తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే ముందంజలో ఉందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. కోదాడ మండలం అల్వాలపురం రైతు వేదికలో జరిగిన రైతుల సమావేశానికి ఎమ్మెల్యే పాల్గొని...
కెసిఆర్ నాయకత్వంలో 24 గంటల ఉచిత విద్యుత్
అచ్చంపేట :సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పులిజాల గ్రామంలో కాంగ్రెస్కి...
నేతన్నల గోసలు తీర్చింది సిఎం కెసిఆర్
సిరిసిల్ల: సిరిసిల్ల నేతన్నల గోసలు తీర్చింది సిఎం కెసిఆర్అని, మంత్రి కెటిఆర్కు సిరిసిల్ల ప్రజలతో ఉన్న నూలుబంధాన్ని మరింతగా బలపరుస్తూ మంత్రి కెటిఆర్ను మరోసారి భారీ మెజార్టీతో వచ్చే శాసన సభ ఎన్నికల్లో...
పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు
సంంగెం: పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై శనివారం సంగెం మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన...
బిఆర్ఎస్ను మరోసారి అధికారంలోకి తెచ్చే బాధ్యత కార్యకర్తలపైనే ఉంది
సిరిసిల్ల : తెలంగాణలో ప్రజలకు బిఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ఇంటింటికి వివరించి మరోసారి బిఆర్ఎస్ను అధికారంలోకి తెచ్చే బాధ్యత బిఆర్ఎస్ కార్యకర్తలపై మాత్రమే ఉందని టిఎస్పిటిడిసి చైర్మన్ గూడూరి...
అన్ని రంగాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
కోయిలకొండ : అన్ని రంగాల, వర్గాల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగడం జరుగుతుందని, గ్రామీణ ప్రాంతాల్లో గత తొమ్మిది సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగిందని...
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కష్టాలే
మరిపెడ : వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ అని, తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ రైతుల సంక్షేమం కోసం తొమ్మిదేళ్ల కాలంలో అనేక వసతులు కల్పిస్తే జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి...
ఉచిత విద్యుత్ను అవహేళన చేసిన రేవంత్రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర
నల్లగొండ: పెద్దవూర మండల కేంద్రంలోని గురువారం నాగార్జునసాగర్ హైదరాబాద్ హైవే పై ఉచిత విద్యుత్ను అవహేళన చేస్తూ అమెరికా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి దిష్టబొమ్మకు శవయాత్ర...
కెసిఆర్ ప్రధాని.. సంకెళ్లతో మహారాష్ట్ర దంపతుల పాదయాత్ర
సిరిసిల్ల ః తెలంగాణ సిఎం కెసిఆర్ ప్రధాని కావాలని ప్రగతి భవన్కు సంకెళ్లతో పాదయాత్ర చేస్తున్న మహారాష్ట్ర దంపతులు గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చేరుకోగా బిఆర్ఎస్ నాయకులు ఘనంగా సత్కరించారు. మహరాష్ట్రకు...
వ్యవసాయంపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బాధాకరం
24 గంటల విద్యుత్తో రైతన్నకు మేలు
ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి,డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, వంటిమామిడి మార్కెట్ కమిటీ అధ్యక్షుడు జహాంగిర్
ములుగు: 24 గంటల విద్యుత్ తో నేడు దేశానికే అన్నం...
ఆమనగల్లు మండలానికి మహర్దశ
ఆమనగల్లుకు డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాల మంజూరు
ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతుల ప్రారంభం
త్వరలోనే ఆమనగల్లుకు అన్ని డివిజన్ కార్యాలయాలు మంజూరు చేయిస్తా
ఆమనగల్లు మున్సిపాలిటీలో రూ.102 కోట్లతో అభివృద్ధి...