Saturday, May 18, 2024
Home Search

రైతు సమన్వయ సమితి - search results

If you're not happy with the results, please do another search

అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం

రాష్ట్ర కార్మిక , ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండింటికి సమ ప్రాధాన్యతనిస్తున్నట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన...

బిఆర్‌ఎస్ పథకాలపై ఇంటింటి ప్రచారం జరపాలి

సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అబివృధ్ది పథకాలు ప్రతిఇంటికి వెళ్లి ప్రచారం సాగించాలని సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళచక్రపాణి అన్నారు. సోమవారం సిరిసిల్లలో 1వ,12వ,15వ వార్డుల...

బోనగిరి బిఆర్‌ఎస్‌లో చేరికల జోరు

యాదాద్రి భువనగిరి : భువనగిరి నియోజకవర్గంలోని బిఆర్‌ఎస్‌లోకి చేరికల జోరు కొనసాగుతున్నది. వివిధ పార్టీల నాయకులు రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా గులాబీ కండువా కప్పుకుంటున్నారు. తాజాగా భువనగిరి...

ఇప్పుడు ‘మంచమెక్కిన మన్యం’ వార్తలేవి?

సిరిసిల్ల: గతంలో వర్షాకాలం వస్తే మంచం పట్టిన మన్యం, అంటువ్యాధుల బారిన పడిన గూడేలు అని వార్తలు తరచూ చూసే వాళ్లమని కానీ సిఎం కెసిఆర్ ఇస్తున్న మంచినీళ్లు, పరిసరాల పరిశుభ్రతకు చర్యల...

పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు

నెన్నెల : మండల కేంద్రంలోని రైతు వేధికలో గురువారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆర్డీవో శ్యామలాదేవిల చేతుల మీదుగా 166 మందికి పోడు రైతులకు 264 ఎకరాల భూమికి పట్టాలు అందజేశారు....

పోడు పట్టాలతో గిరిజనల జీవితాల్లో వెలుగులు

గుండాల: పోడు భూములకు పట్టాలు ఇస్తున్న ఘనత బిఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, కొత్తగూడెం జిల్లా అధ్యక్షడు రేగా కాంతరావు అన్నారు. గత పాలకులు ఏనాడూ పోడు భూముల పట్టాల...

దళారుల లాభార్జన కొరకై భూస్వాములపై అక్రమ దాడులు

దంతాలపల్లి : మండలంలోని బీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన ఎంపిటిసి అనుమాండ్ల రమణా రెడ్డి మండల కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హల్‌లో ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఆ సమావేశంలో...
Minister Harish Rao comment on Ponguleti Srinivas Reddy

శని వదిలింది…పీడ విరగడైంది !

వెన్నుపోటుదారులు.. శకుని పాత్రలు వెళ్లిపోయాయి మేం వద్దనుకున్నవాళ్లు కాంగ్రెస్‌కు ముద్దయ్యారు పొంగులేటి పోతే మాకు పొయ్యేదేమీ లేదు ఆర్థిక అరాచకవాది అని పొంగులేటిని తిట్టిన భట్టి ఇప్పుడు పార్టీలో ఎలా చేర్చుకుంటున్నారు : మంత్రి...

బిఆర్‌ఎస్‌కు పట్టిన శని వదిలింది.. పీడ వీరగడయ్యింది

ఖమ్మం : ఖమ్మం జిల్లా బిఆర్‌ఎస్ పార్టీకి పట్టిన పీడ, శని విరగడ అయ్యిందని రాష్ట్ర వైద్య ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. పార్టీలో ఇంతకాలం ఉన్న నేతలనే...

బిఆర్‌ఎస్ నాయకుడు మృతికి ఎమ్మెల్యే సంతాపం

చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి మృతిచెంది న విషయం తెలుసుకున్న మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆయన స్వగ్రామానికి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను శుక్రవారం...

రాజకీయ లబ్ధి కోసమే మంత్రిపై అసత్య ఆరోపణలు

మెండోరా : రాజకీయ లబ్ధి కోసమే మంత్రి ప్రశాంత్‌రెడ్డి పై కాంగ్రెస్, బిజెపి నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని బిఆర్‌ఎస్ నాయకులు శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బిఆర్‌ఎస్ కార్యాలయంలో...

గ్రామాల అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యం

సర్పంచ్ చంద్ర గౌడ్ కృషి అభినందనీయం ఎమ్మెల్యే మదన్ రెడ్డి హత్నూర: గ్రామ అభివృద్ధికి ప్రభుత్వేతర సంస్థల సహకారంతో గ్రామాలను అభివృద్ధి బాటలో తీర్చిదిద్దిన సర్పంచ్ చంద్ర గౌడ్ కృషి అభినందనీయమని ఎమ్మెల్యే...

దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ

కోయిలకొండ: మండల కేంద్రంలోని మహిమాన్వితమైన ఆది ఆంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణానికి ఆదివారం నారాయణపేట ఎమ్మెల్యే ఎస్. రాజేందర్‌రెడ్డి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవాలయంలోని స్వామివారి విగ్రహానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు...

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

సూర్యాపేట: తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుందని తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్‌కుమార్ అన్నారు. శనివారం నాగారం మండల పరిధిలోని ఈటూరు గ్రామంలో సిఐఆర్‌ఎఫ్ నిధుల కింద నాలుగు కోట్ల వ్యయంతో...

అమరుల త్యాగఫలమే తెలంగాణ స్వరాష్ట్రం

సిరిసిల్ల: అమరుల త్యాగ ఫలమే తెలంగాణ స్వరాష్ట్రమని, అమరుల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్య క్షులు బోయినిపల్లి వినోద్‌కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో చివరి రోజైన...

పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ అభివృద్ధ్దిని కేంద్ర మంత్రులు పొగిడారు

సిరిసిల్ల: పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ అభివృద్ధ్దిని కేంద్ర మంత్రులు పొగిడారని, రాజకీయ ప్రత్యర్థి పార్టీ అధికారంలో ఉన్నా తెలంగాణను పొగడక తప్పలేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్‌కుమార్ అన్నారు. తెలంగాణ...

తొమ్మిదేళ్ల తెలంగాణ విజయాలే దశాబ్ది పండుగలు

వనపర్తి : తొమ్మిదేళ్లలో సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వ ం సాధించిన విజయాలే దశాబ్ది పండుగలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం పెద్దమందడి మండలం...

పిలిస్తే పలికే దైవం నిరంజన్ షావలివరుడు

అచ్చంపేట: అచ్చంపేట మండలంలోని నిర ంజన్ షావలివరుడుని నియోజకవర్గ ప్రజలతో పాటు భక్తులు నిరంజన్ షావలిని పిలిస్తే పలికే దైవంగా భావించి, భక్తులు కోరిన కోరికలు తీర్చడం ద్వారా మొక్కుబడులు భక్ది శ్రద్ధలతో...

ఉమామహేశ్వరంలో ఆధ్యాత్మిక వేడుకలు

అచ్చంపేట రూరల్ : మండల పరిధిలోని శ్రీశైలం ఉత్తర ద్వారంగా పేరు గాంచిన ఉమామహేశ్వర దేవ స్థానంలో బుధవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు...
KTR distributes Podu Pattas in Sircilla

అభివృద్దిని చూపి ఓట్లడుగుతాం

పనికిమాలిన వాళ్ల మాటలకు ఆగం కావొద్దు రెచ్చగొట్టే వాళ్లను లెక్క చేయొద్దు గత ప్రభుత్వాలు గుడిని,బడిని పట్టించుకోలేదు పలకతో వచ్చి పట్టాలు తీసుకొని వెళ్లే విధంగా పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నాం బిజెపి నేతలకు చేతనైతే సిరిసిల్లకు...

Latest News