Sunday, April 28, 2024

కాంగ్రెస్‌లో చేరిన మాజీమంత్రి జూపల్లి అనుచరులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో పలువురు నాయకులు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరిన వారిలో ఉన్నారు. ఈ పార్టీలో చేరిన వారిలో వీపనగండ్ల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు యెట్టం కృష్ణయ్య, సింగిల్ విండో డైరెక్టర్ వెంకటస్వామి, దేవినేనిపల్లి సర్పంచ్ కొండల్ రావు, బిఆర్‌ఎస్ మండల నాయకులు చిదంబర్‌రెడ్డి, రవీందర్ రెడ్డి, తదితరులకు జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News