Home Search
రోబో - search results
If you're not happy with the results, please do another search
త్వరలోనే ప్రపంచ ఆర్థిక శక్తిగా భారతదేశం
అహ్మదాబాద్ : భారతదేశం త్వరలోనే ప్రపంచ ఆర్థిక శక్తిగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ప్రపంచ ఆర్థిక వృద్ధి కేంద్రంగా భారతదేశాన్ని మల్చడమే తమ ముందున్న ఆచరణీయ లక్షం అని స్పష్టం...
ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తున్నాం: హరీశ్రావు
సిఎం కెసిఆర్ ఎంఎన్జె ఆసుపత్రి స్వరూపాన్ని మార్చేశారు
750 పడకలతో దేశంలో అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రిగా ఎంఎన్జె రికార్డ్ : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు
ఎంఎన్జె క్యాన్సర్ ఆసుపత్రిలో అధునాతన రోబోటిక్ సర్జికల్...
ఇంట్యూటివ్ ఇండియాతో హెర్నియా సొసైటీ ఆఫ్ ఇండియా భాగస్వామ్యం
హైదరాబాద్: హెర్నియా సొసైటీ ఆఫ్ ఇండియా (HSI), మినిమల్లీ ఇన్వాసివ్ కేర్లో గ్లోబల్ టెక్నాలజీ లీడర్, రోబోటిక్-అసిస్టెడ్ సర్జరీ(RAS) మార్గదర్శక సంస్థ అయిన ఇంట్యూటివ్ తో చేతులు కలిపి హెర్నియా సర్జన్ల కోసం...
ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్స్ అవేర్నెస్ రన్
హైదరాబాద్: క్యాన్సర్పై అవగాహన కల్పించే రన్ను నిర్వహించడం చాలామంది పరిణామమని, దానిలో సైబరాబాద్ పోలీసులు భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో...
నిమ్స్ సరికొత్త రికార్డు
విజయవంతంగా 100వ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ
నిమ్స్ వైద్యులకు మంత్రి హరీశ్రావు అభినందనలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న నిమ్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. భారతీయ ఆరోగ్య సం...
విక్రమ్ స్మైల్ ప్లీజ్..
బెంగళూరు : చంద్రుడిపై పలు వింతలు దొర్లుతున్నాయి. చంద్రయాన్ 3 ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి జాడలో నడుస్తూ తోటి ల్యాండర్ విక్రమ్తో దోబుచూలాటలకు దిగుతున్నట్లుగా ఉంది. తన పిల్లచేష్ట మాదిరిగా తనకు దూరంగా...
సిఎం కెసిఆర్ మార్గదర్శకంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ఐటి రంగం
1500 ఐటి కంపెనీలకు నిలయంగా మారిన నగరం
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దార్శనిక నిర్ణయాలతో ఇన్ఫోర్మేషన్ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్నది....
‘వృషభ’ ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి
మలయాళ సూపర్ స్టార్ మెహన్ లాల్, టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేకా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ 'వృషభ'... 'ది వారియర్ అరైజ్' ట్యాగ్ లైన్. జహ్రా ఖాన్,...
చంద్రయాన్-2 వైఫల్యంతో అనేక పాఠాలు నేర్చుకున్నాం: సోమనాథ్
బెంగళూరు: చంద్రయాన్-2 వైఫల్యంతో అనేక పాఠాలు నేర్చుకున్నామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టినప్పుడు కలిగిన సంతోషం మాటల్లో చెప్పలేమన్నారు. చంద్రయాన్-3 సక్సెస్ కావడంతో సోమనాథ్ మీడియాతో మాట్లాడారు. పెయిల్యూర్...
డిగ్రీ చదువులకు డిజిటల్ లిటరసీ
ప్రపంచ వ్యాప్తంగా 17% జనాభా 15 - 24 ఏండ్ల లోపు వయసు గల యువజనుల రూపంలో ఉన్నట్లు విశ్లేషణలు వివరిస్తున్నాయి. ప్రపంచ యువతలో 77% అసంఘటిత ఉపాధుల్లో నిమగ్నమై వున్నారు. పురుషుల...
తొట్టతొలి 3డి పోస్టాఫీసు ఆరంభం
బెంగళూరు : దేశంలోనే తొట్టతొలి అత్యంత అధునాతన త్రిడి ప్రింటెడ్ పోస్టాఫీసు అందుబాటులోకి వచ్చింది. బెంగళూరులోని నివాసిత ప్రాంతం కేంబ్రిడ్జి లేఔట్లో నిర్మించిన ఈ పోస్టాఫీసుకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం...
మానవత్వానికి వైద్యులు ఆదర్శంగా నిలవాలి
ఆపదలో ఉన్న రోగులను ప్రాణాలు కాపాడాలి
వైద్య విద్యనభ్యసించేందుకు పెద్ద సంఖ్యలో మహిళల ప్రవేశాలు
గాంధీ మెడికల్ కళాశాలకు ఎంతో గొప్ప చరిత్ర ఉంది
ఉమ్మడి రాష్ట్రంలో వైద్య విద్య ఎంతో నిర్లక్షానికి గురైంది
గాంధీ...
దేశంలో ఆర్థరైటిస్ 180 మిలియన్లన మందిని ప్రభావితం చేస్తోంది
బ్యాడ్మెంటెన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్
మన తెలంగాణ/ హైదరాబాద్: దేశంలో ఆర్దరైటిస్ 180 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తోందని, ప్రముఖ బ్యాడ్మెంటెన్ క్రీడాకారుడు పుల్లెల గోపీ చంద్ అన్నారు. యశోధ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఐటీసి...
50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి రష్యా రాకెట్ ప్రయోగం
మాస్కో: దాదాపై ఐదు దశాబ్దాల తరువాత చంద్రుడి పైకి రష్యా మళ్లీ “లూనా 25” పేరుతో రాకెట్ను ప్రయోగించింది. ఆ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్కాస్మోస్ విడుదల చేసిన చిత్రాల ప్రకారం...
ఫాంటసీ ఎంటర్ టైనర్ ‘పార్ట్నర్’ వచ్చేది అప్పుడే..
ఆది పినిశెట్టి, హన్సిక మోత్వాని ప్రధాన పాత్రలలో మనోజ్ ధమోధరన్ దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ, కామెడీ అండ్ పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పార్ట్నర్’. ఫన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఎంఎస్ మురళీధర్ రెడ్డి...
2031 నాటికి భారత్ ఆర్థిక వ్యవస్థ 6.7 లక్షల కోట్ల డాలర్లకు
న్యూయార్క్: రాబోయే 2030-31 ఆర్థిక సంవత్సరం నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ 6.7 ట్రిలియన్ డాలర్లతో దాదాపు రెట్టింపు అవుతుందని ఎస్ అండ్ పి గ్లోబల్ అంచనా వేసింది. భారత్ జిడిపి ప్రస్తుతం...
కాషాయ గోబెల్స్ దళం
దేశంలో ఏం జరుగుతోంది? కేంద్ర ప్రభుత్వ, పాలకపక్ష భజనరాయుళ్లు ఏమి చెబుతున్నారో బేరీజు వేసుకొని చూడకపోతే జనం మోసపోతూనే ఉంటారు. బుద్ధి జీవులు తమ మెదళ్లు, రాతలకు పదును పెట్టాల్సి ఉంది. ఎన్నికల...
నూతన సాంకేతికతతో మరిన్ని సవాళ్లు తథ్యం
గీతం అధ్యాపకులతో ట్రాయ్ చైర్మన్ డాక్టర్ పిడి వాఘేలా
హైదరాబాద్ : ప్రపంచంలో అందుబాటులోకి వస్తున్న నూతన సాంకేతికత వల్ల మనం మరిన్ని సవాళ్లను ఎదుర్కోక తప్పదని, అది కొత్త ఉత్పత్తులతో రావడమే గాక...
అమెజాన్, గిరిజన సంక్షేమశాఖ మద్దతుతో ఎఎఫ్ఇ ప్రోగ్రాం
ప్రతి బిడ్డకు కంప్యూటర్ సైన్స్ అందుబాటులోకి తేవడంపై దృష్టి
హైదరాబాద్ : ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ అనే ఎడ్ టెక్ సంస్థ అమెజాన్, గిరిజన సంక్షేమ శాఖల మద్దతుతో తెలంగాణలో అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ (ఎఎఫ్ఇ)...
మావి న్యూట్రిషన్ పాలిటిక్స్… ప్రతిపక్షాలవి పార్టీషన్ పాలిటిక్స్: హరీష్ రావు
హైదరాబాద్: పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలని, వ్యాధితో బాధపడుతున్న వారికి వైద్యుడు, సిబ్బంది ని దేవుడిగా ప్రజలు భావిస్తారని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. పేదలకు ఉత్తమ సేవలు అందించడంలో...