Home Search
ప్రజా కోర్టు - search results
If you're not happy with the results, please do another search
ఎపి సిఎం జగన్ కు హైకోర్టు నోటీసులు
సంక్షేమ పథకాల మాటున ఆర్థిక అక్రమాలంటూ ఎంపి రఘురామ పిటిషన్
మరో 41 మందికి హైకోర్టు నోటీసులు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వెనుక ఆర్థిక అక్రమాలు...
న్యాయవ్యవస్థ ఎప్పటికీ ప్రజాపక్షమే..
న్యూఢిల్లీ : దేశంలోని న్యాయవ్యవస్థ ఇప్పటికీ ఎప్పటికీ ప్రజాపక్షమే అని, ఇది నిరంతరం సాగుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ తెలిపారు. దేశ సిజెఐగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి అయిన...
ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులపై ప్రత్యేక బెంచ్లు
న్యూఢిల్లీ : ప్రజా ప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణ వేగవంతం చేయాల్సి ఉంది. ఇందుకు ప్రత్యేక ధర్మాసనాలను ఏర్నాటు చేయాల్సి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ దిశలో రాష్ట్రాల హైకోర్టులు...
మంత్రి గంగులకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్ : బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్కు బిగ్ రిలీఫ్ దక్కింది. 2016 ఎన్నిక పై కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ వేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీనిపై...
గవర్నర్లు ప్రజాప్రతినిధులు కాదు
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య
పెండింగ్ బిల్లుల అంశంపై ఆత్మపరిశీలన చేసుకోవాలి
సుప్రీంకోర్టు ముందుకు రాకముందే వాటిని ఆమోదించాలి
సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైన తర్వాత పరిష్కరించే సంస్కృతి సరైంది కాదు
పంజాబ్ ప్రభుత్వ పిటిషన్పై...
గవర్నర్లు ప్రజాప్రతినిధులు కాదనే విషయం గుర్తుంచుకోవాలి..
న్యూఢిల్లీ: అసెంబ్లీలో తీర్మానించి పంపిన బిల్లులకు ఆమోదం తెలపడంలో గవర్నర్లు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని కొన్ని రాష్ట్రాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ తీరుపై అక్కడి...
ప్రజా పాత్రికేయాన్ని కాపాడుకుందాం
పత్రికా స్వేచ్ఛ వదలరాని విలువైన ప్రత్యేక హక్కు అని గాంధీ అన్నారు. పత్రికా రంగం ప్రజాస్వామ్య నాల్గవ స్తంభం. మానవత్వ విలువల, సామాజిక బాధ్యతల, నైతిక పాత్రికేయత సమాజ నిర్మాణానికే మూలం. భారత...
చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు
విచారణ శుక్రవారానికి వాయిదా
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపి స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున...
ఇవేనా మన ప్రజాస్వామ్య మూలాలు?
‘భారతీయుల డిఎన్ఎలోనే ప్రజాస్వామ్యం ఉంది’ అని ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ నుంచి ప్రకటించి ఏడాది కూడా కాలేదు. ‘ప్రజాస్వామ్యానికి భారత దేశం మాతృక” అని తరుచూ ఆయన...
కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు రూ.5 లక్షల జరిమానా
బెంగళూరు: పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణపై తీసుకునే చర్యలపైసమగ్ర నివేదిక సమర్పించడంలో విఫలమైనందుకు కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు రూ.5 లక్షల జరిమానా విధించింది. చీఫ్జస్టిస్ ప్రసన్న బి వరలే, జస్టిస్ క్రిష్ణ ఎస్ దీక్షిత్...
జమిలి ఎన్నికలపై సుప్రీం కోర్టు న్యాయవాది కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : వన్నేషన్వన్ ఎలక్షన్ పై ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలను వాయిదా వేయాలనే ఉద్దేశం తోనే కేంద్రం ఈ...
కేజ్రీవాల్ భార్య సునీతకు ఢిల్లీ కోర్టు సమన్లు
న్యూఢిల్లీ : రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాల్లో ఓటరుగా నమోదైనట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతపై ఆరోపణలు రావడంతో ఢిల్లీ తీస్ హజారీ కోర్టు సమన్లు జారీ చేసింది....
రాజస్థాన్ సిఎం గెహ్లాట్కు హైకోర్టు షోకాజ్ నోటీస్లు
జైపూర్ : న్యాయవ్యవస్థపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో శనివారం సీఎం గెహ్లాట్కు రాజస్థాన్ హైకోర్టు శనివారం షోకాజ్ నోటీస్లు జారీ చేసింది. వివాదాస్పద వ్యాఖ్యల...
విఫలమవుతున్న ప్రజాస్వామ్యం
‘భారత దేశాన్ని హిందూ రాష్ర్టంగా మార్చాలని బిజెపి ఎన్నో ప్రయత్నాలూ చేస్తోంది. దీని వల్ల దేశంలో ప్రజాస్వామ్యం అన్నిరకాలుగా విఫలమై ఎన్నికల నియంతృత్వం స్థిరపడుతోంది. విద్వేషం, విభజించడం అనేవి రాజకీయాలలో కానీ, సమాజంలో...
ప్రీతి మృతికి కారణమైన వ్యక్తిపై ఏం చర్యలు తీసుకున్నారు? : హైకోర్టు
మన తెలంగాణ/హైదరాబాద్ : వరంగల్కు చెందిన పిజి వైద్య విద్యార్థిని ప్రీతి మృతిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్టి ఉద్యోగుల సంఘం సంక్షేమ అధ్యక్షుడు మల్లయ్య రాసిన లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన...
స్వీయ సంస్కరణలో సుప్రీంకోర్టు
భారత ఉన్నత న్యాయస్థానం లింగ వివక్షల మూసపోత కట్టడికి కరదీపికను జారీ చేసింది. ఇది మహిళా సంఘాల సామాజిక, న్యాయ పోరాటాల ప్రధాన న్యాయమూర్తి ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ చొరవల ఫలితం. న్యాయపర...
ప్రజా బలం లేకనే అడ్డుదారులు వెతుకుంటున్న ప్రతిపక్షాలు
గద్వాల రూరల్: ప్రజాస్వామ్యం బద్దంగా ఎనుకున్న ఎమ్మెల్యేపై ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఎవరైన్నీ అడ్డంకులు సృష్టించిన చివరిగా అంతిమ విజయం వరించేంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికే...
కోర్టు నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తీర్పు ఇచ్చింది: ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: హైకోర్టు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తీర్పు ఇచ్చిందని బిఆర్ఎస్ గద్వాల నియోజక వర్గం ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఇది ఎక్స్ పార్టీ తీర్పని ఆయన ఆయన ఆరోపించారు....
ఇంటర్నెట్ పునరుద్ధరణపై మణిపూర్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
ఇంఫాల్: ప్రజలకు మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులు సమకూర్చేందుకు మార్గాలను అన్వేషించవలసిందిగా మణిపూర్ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. మణిపూర్లో మే 3న హింసాకాండ రాజుకున్న అనంతరం నిలిపివేసిన మొబైల్ ఇంటర్నెట్ సేవలను...
మంత్రి శ్రీనివాస్ గౌడ్పై కేసు పెట్టారా లేదా? పోలీసుల్ని అడిగిన కోర్టు
హైదరాబాద్ : రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్పై కేసు నమోదు చేశారా, లేదా? అని ప్రజా ప్రతినిధుల కోర్టు అడిగింది. ఎన్నికల అఫిడవిట్ టాంపరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రజాప్రతినిధుల...