Home Search
ప్రజా కోర్టు - search results
If you're not happy with the results, please do another search
పథకాల అమలుపై రాష్ట్రాలను ఆదేశించలేము :సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ప్రభుత్వ విధాన నిర్ణయాలను పరిశీలించడంలో న్యాయ సమీక్ష పరిధి చాలా పరిమితమని, మరింత మెరుగైన, తెలివైన, న్యాయమైన ప్రత్యామ్నాయం ఉన్నదన్న కారణంతో ఫలానా విధానాన్ని లేదా పథకాన్ని అమలు చేయాలని రాష్ట్రాలను...
దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న రైతుల నిరసనలకు సంబంధించిన అకౌంట్లను, పోస్టులను బ్లాక్ చేయాలని ఆదేశిస్తూ బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సామాజిక మాధ్యమం ఎక్స్ విబేధించిన నేపథ్యంలో దేశంలో...
దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ
రైతుల పోస్టులు, అకౌంట్లను బ్లాక్ చేయమని ఆదేశాలు
సోషల్ మీడియా ఎక్స్కు ప్రభుత్వ ఉత్తర్వులపై ఆగ్రహం
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న రైతుల నిరసనలకు సంబంధించిన అకౌంట్లను, పోస్టులను బ్లాక్ చేయాలని ఆదేశిస్తూ బిజెపి నేతృత్వంలోని...
భారత ప్రజాస్వామ్య పరిరక్షణకు దోహదం
చండీగఢ్ మేయర్ ఎన్నిక ఫలితంపై కాంగ్రెస్
ఆప్ అభ్యర్థిని విజేతగా ప్రకటించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : చండీగఢ్ మేయర్ పదవికి జరిగిన ‘ప్రహసనప్రాయ ఎన్నిక’పై సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు భారత ప్రజాస్వామ్య పరిరక్షణకు...
సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా హర్షం
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీల విరాళాల కోసం తీసుకువచ్చిన ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు గురువారం వెలువరించిన తీర్పును దేశంలోని వివిధ ప్రధాన రాజకీయ పక్షాలు స్వాగతించాయి. తమిళనాడులోని అధికార డిఎంకె,...
రైతుల ఢిల్లీ మార్చ్..సరిహద్దుల మూసివేతకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్
ఛండీగఢ్ : రైతుల ఢిల్లీ ఛలో ఉద్యమం మంగళవారం సాగనున్న నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దులను హర్యానా ప్రభుత్వం మూసివేయడం, మొబైల్ ఇంటర్నెట్ సర్వీస్లను రద్దుచేయడం తదితర చర్యలను వ్యతిరేకిస్తూ సోమవారం పంజాబ్హర్యానా హైకోర్టులో...
ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పొడిచిన ఇసి
అజిత్ పవార్ వర్గానికి గుర్తింపుపై సంజయ్ రౌత్ ఆరోపణ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్కు చెందిన వర్గాన్ని అసలైన ఎన్సిపిగా గుర్తిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంపై శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం)...
ప్రజాస్వామ్య హత్య
సుప్రీం కోర్టు తీక్షణంగా దృష్టిపెట్టి ఇంత ఘాటుగా విమర్శించినంత వరకూ చండీగఢ్ మేయర్ ఎన్నికలో జరిగిన కుట్రను ఎవరూ అంతగా పట్టించుకొన్న జాడ లేదు. సాంకేతిక కారణాల వల్ల ఫలితం తారుమారు అయి...
కర్ణాటక సిఎం సిద్ధరామయ్యకు హైకోర్టు రూ .10 వేలు జరిమానా
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు 2022 లో నమోదైన కేసుకు సంబంధించి ఆ రాష్ట్ర హైకోర్టు రూ.10 వేలు జరిమానా విధించింది. రోడ్లను దిగ్బంధించి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారంటూ ఈ...
‘రేవంత్పై కేసు నమోదు చేయలి… కోర్టును ఆశ్రయిస్తా’…
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎంఎల్సి కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్పై అసభ్యపదజాలం ప్రయోగించిన రేవంత్రెడ్డిపై కేసు...
కేజ్రీవాల్ పై కోర్టుకు ఇడి
ఫిబ్రవరి 7న రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) జారీచేసిన ఐదవ సమన్లను కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బేఖాతరు చేయడంతో సమన్లపై...
సుప్రీం కోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలను ప్రారంభించిన ప్రధాని
ఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలను ప్రధాని నరేంద్ర మోడీ ఆదవారం ప్రారంభించారు. భారత సుప్రీంకోర్టు 75 ఏళ్లు పూర్తి చేసుకుందని ప్రధాని తెలిపారు. ఏడు దశాబ్దాల్లో...
బిఆర్ఎస్ కు కోకాపేట భూమి.. హైకోర్టులో కేసు
కోకాపేటలో విలువైన స్థలాన్ని భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్)కి కేటాయించడంపై తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. వెంకటరామిరెడ్డి అనే న్యాయవాది ఈ కేసు దాఖలు చేశారు. మునుపటి బిఆర్ఎస్ ప్రభుత్వం...
ప్రజా సమస్యలపై సిఎం రేవంత్ను కలిసిన సిపిఎం నేతలు
ఆరు గ్యారెంటీల అమలుపై హర్షం
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రజాసమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఎం రేవంత్ రెడ్డికి సిపిఎం నేతలు వినతిపత్రం అందజేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో...
ఊపిరాడని ప్రజాస్వామ్యం!
అభ్యుదయకరమైన భారతీయ వార్తా వెబ్సైట్ ‘న్యూస్క్లిక్’ పై దాడి చేశారు. పార్లమెంటు ఉభయ సభల్లో 141 మంది ఎంపిలను సస్పెండ్ చేశారు. ఈ రెండు సంఘటనలు భారత ప్రజాస్వామ్యంపై తీవ్ర దాడిగా భావించాల్సి...
ప్రజాభవన్ కారు కేసు… మాజీ ఎంఎల్ఎ కుమారుడిని తప్పించిన ఖాకీలు
మాజీ ఎంఎల్ఎ కుమారుడిని తప్పించిన పోలీసులు
అతడి డ్రైవర్కారు నడిపినట్లు చూపిన ఖాకీలు, విచారణలో వెలుగులోకి
పంజాగుట్ట ఇన్స్పెక్టర్పై సస్పెన్షన్ వేటు
మన తెలంగాణ/ సిటీ బ్యూరో : ప్రజాభవన్ వద్ద శనివా రం అర్ధ్ధరాత్రి...
ప్రజాభవన్ కారు కేసులో ట్విస్ట్..
హైదరాబాద్: ప్రజాభవన్ వద్ద శనివారం అర్ధారాత్రి జరిగిన కారు ప్రమాదంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిర్లక్షంగా కారు నడపడంతో ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి 2.45 గంటలకు భీభత్సం సృష్టించిన...
జగన్ అక్రమాస్తుల కేసులపై తెలంగాణ హైకోర్టులో విచారణ
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపి సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆస్తులపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుపై మాజీ ఎంపి హరిరామజోగయ్య ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు....
బహిష్కరణపై సుప్రీంకోర్టులో మహువా మొయిత్ర పిటిషన్
న్యూఢిల్లీ: ప్రశ్నకు నగదు ఆరోపణలపై గత వారం లోక్సభ నుంచి తనను బహిష్కరించడాన్ని సవాలు చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్లమెంట్లో కేంద్ర...
ఢిల్లీ సిఎస్ పదవీ గడువు పెంపు సబబే:సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రధాన కార్యదర్శి పదవీకాలం గడువు పొడిగింపును సుప్రీంకోర్టు బుధవారం సమర్ధించింది. చీఫ్ సెక్రెటరీ టర్మ్ విషయం కేంద్రం , ఆప్ ప్రభుత్వం మధ్య తగవుకు దారితీసింది. ఢిల్లీలో పోలీసు,...