Home Search
మహిళలు మృతి - search results
If you're not happy with the results, please do another search
ఆగి ఉన్న వాహనాన్ని మినీ ట్రక్కు ఢీకొని 10 మంది మృతి
అహ్మదాబాద్ : గుజరాత్లో ప్రయాణికులతో వెళ్తున్న మినీ ట్రక్కు రోడ్డు పక్కన ఆగిఉన్న వాహనాన్ని వేగంగా దూసుకువచ్చి ఢీకొనడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అహ్మదాబాద్ జిల్లాలో రాజ్కోట్అహ్మదాబాద్ జాతీయ రహదారిపై బగోదర...
ఎవరెస్ట్ శిఖరం వద్ద హెలికాప్టర్ కూలి ఆరుగురు మృతి
కాఠ్మండ్ : నేపాల్లో ఎవరెస్ట్ శిఖరం సమీపంలో మంగళవారం ఉదయం ప్రైవేట్ వాణిజ్య హెలికాప్టర్ కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న విదేశీయులు ఐదుగురు మెక్సికన్లతో సహా మొత్తం ఆరుగురు మృతి చెందారు. ఆరుగురిలో హెలికాప్టర్...
శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
హైదరాబాద్ : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మిట్ట కండ్రిగ వద్ద కారు, లారీ ఢీకొన్న దుర్ఘ టనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. తిరుపతి నుంచి శ్రీకాళహస్తీకి ఏడుగురు...
కారుఢీకొని ఇద్దరు మహిళల మృతి
మహబూబ్నగర్: ఉప్పునుతల మండల పరిధిలోని రాయిచేడులో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. రాయిచేడులో ఇంటిముందు మంచంపై కూర్చున్న మహిళలను ఓ కారు అతివేగంగా వచ్చి...
తూర్పుగోదావరిలో లారీని ఢీకొట్టిన కారు: ఆరుగురు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంతపల్లి గ్రామ శివారులో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఆరుగురు ఘటనా స్థలంలోనే...
చంద్రాపూర్ లో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి
చంద్రాపూర్ : మహారాష్ట్ర లోని చంద్రాపూర్ జిల్లాలో ఆదివారం సాయంత్రం బస్సులు, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. నాగ్పూర్ నుంచి నాగ్భిడ్కు కారులో ఆరుగురు వెళ్తుండగా, ప్రయాణికుల బస్సును ఢీకొట్టింది....
ట్రక్కుకు బస్సు ఢీకొని ఐదుగురి మృతి
షాజపూర్ : మధ్యప్రదేశ్ షాజపూర్ జిల్లా మస్కి టౌన్ సమీపంలో గురువారం తెల్లవారు జాము 5 గంటల ప్రాంతంలో ట్రక్కుకు ప్రైవేట్ బస్సు ఢీకొని ఐదుగురు మృతి చెందారు. మరో15 మంది గాయపడ్డారు....
కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మహిళలు దుర్మరణం
మన తెలంగాణ/ హైదరాబాద్ : కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు దుర్మరణం చెందారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు బైపాస్ రోడ్డుపై ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది....
జైపూర్-అజ్మీర్ హైవేపై ప్రమాదం : 8 మంది మృతి
జైపూర్: రాజస్థాన్ జైపూర్- అజ్మీర్ రహదారిపై గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకోచ్చిన ట్రక్కు అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఒకరిని ఆసుపత్రికి తరలిస్తుండగా...
ఇండోనేషియాలో పడవ మునిగి 11 మంది మృతి
తొమ్మిది మంది గల్లంతయ్యారు
హైదరాబాద్: పశ్చిమ ఇండోనేషియాలో 78 మందితో ప్రయాణిస్తున్న స్పీడ్బోట్ శుక్రవారం మునిగిపోయింది. గల్లంతైన తొమ్మిది మంది కోసం రెస్కూయర్లు వెతుకుతున్నారు. వారు ఇప్పటికే 11 మంది మృత దేహాలను వెలికి...
యుపిలో ఘోర ప్రమాదం: 21 మంది మృతి
షాజహాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 21 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. వంతెన...
మనుస్మృతిపై అంబేడ్కర్ పోరాటం
మనుస్మృతిని తగలబెట్టడానికి ముందు మహద్లోని ఒక ఊర చెరువు నుండి దళితులను తాగు నీరు తీసుకోకుండా అగ్రవర్ణ హిందువులు అడ్డుకోవడంతో ఆ పట్టణంలో 1927 మార్చి 20వ తేదీన అంబేడ్కర్ నేతత్వంలో ఒక...
లోయలో బస్సుపడి తల్లీకూతుళ్లు మృతి
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో ఆదివారం ఉదయం ముస్సోరీ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న బస్సు లోయలో పడి ముస్సోరీకి చెందిన తల్లీకూతుళ్లు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్తోసహా 38...
పాక్లో ఉచిత రేషన్ పంపిణీ.. తొక్కిసలాటలో 11మంది మృతి
కరాచి: పాకిస్థాన్లోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన కరాచీలో శుక్రవారం ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కనీసం 11 మంది మృతి చెందగా పలువురు గాయపడినట్లు పాకిస్థాన్ ఎక్స్ప్రెస్ న్యూస్...
ఉచిత రేషన్ పంపిణీ లో తొక్కిసలాట :11మంది మృతి
కరాచి: పాకిస్థాన్లోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన కరాచీలో శుక్రవారం ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కనీసం 11 మంది మృతి చెందగా పలువురు గాయపడినట్లు పాకిస్థాన్ ఎక్స్ప్రెస్ న్యూస్...
బాపట్లలో ఘోర కారు ప్రమాదం: ఐదుగురు మృతి
బాపట్ల: ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా కొరిసపాడు మండలంలో శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొరిసపాడు మండలం మేదరమెట్ల బైపాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఒంగోలు నుంచి గుంటూరు వైపు...
చౌటుప్పల్లో ఆటోను ఢీకొట్టిన బస్సు: ముగ్గురు మృతి
చౌటుప్పల్: యాదాద్రి జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్లో ఆటోను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను...
ట్రక్కును ఢీకొట్టిన జీపు.. ఆరుగురు మృతి
పటన్(గుజరాత్): గుజరాత్ పటన్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం స్టేషనరీ ట్రక్కుకు వెనుక నుంచి జీపు ఢీకొని ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. జీపు...
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి
రాయ్గడ్: మహారాష్ట్ర రాష్ట్రంలోని రాయ్గడ్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో చిన్నారి సహా తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. రాయ్గడ్ జిల్లా రెపోలి వద్ద ముంబై-గోవా జాతీయ రహదారిపై...
లారీని ఢీకొన్న బస్సు..10 మంది మృతి
ముంబయి : మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో శుక్రవారం ఉదయం ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టడంతో 10మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో 22మందికి గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు. ప్రైవేటు టూరిస్ట్...