Monday, May 20, 2024
Home Search

మహిళలు మృతి - search results

If you're not happy with the results, please do another search
Tractor overturned in Peddapally

పెద్దపల్లిలో బోల్తాపడిన ట్రాక్టర్: ముగ్గురు మహిళలు మృతి

సుల్తానాబాద్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు....

చెరువులో పడి ముగ్గురు మహిళలు మృతి.. బాలుడు గల్లంతు

మనోహరాబాద్: బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి ప్రమాదవశాత్తు ఇద్దరు మహిళలు, ఒక యువతి, ఒక బాలుడు చెరువులో పడి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని రంగాయపల్లి గ్రామంలో సోమవారం...

రాజస్థాన్‌లో ఇంటి పై కూలిన మిగ్: ముగ్గురు మహిళలు మృతి

న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో భారతీయ వాయుసేనకు చెందిన మిగ్ 21 యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో...

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి

మునగాల : సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ఆకుపాముల గ్రామశివారు 65వ నెంబర్ జాతీయ రహదారిపై శనివారం ట్రాక్టర్‌ను లారీ ఢికొట్టిన ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతిచెందగా తీవ్ర గాయాలకు...
DCM Collided with Auto in Nalgonda

ట్రాక్టర్ ను ఢీకొట్టిన లారీ: ఇద్దరు మహిళలు మృతి

సూర్యాపేట: మునగాల మండలం ఆకుపాముల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు మహిళల పరిస్థితి...

మధ్యప్రదేశ్ రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి

మధ్యప్రదేశ్‌లోని సియోని, రాజ్‌గఢ్, ఛింద్వారా జిల్లాలలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మరణించగా మరో 20 మందికి పైగా గాయపడ్డారు. సియోనిలోని ఆదెగావ్ పోలీసు స్టేషన్ పరిధిలోగల హినోతియా గ్రామంలో...
Road accident in peddapalli

పెద్దపల్లిలో రోడ్డుప్రమాదం: ముగ్గురు మహిళా రైతు కూలీలు మృతి

పెద్దపల్లి: సుల్తానాబాద్‌ మండలం మియాపూర్‌ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. మియాపూర్ సమీపంలో బాధితులు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో ఈ...

కొండలపై నుంచి లోయల్లోకి పడ్డ బస్సు..20 మంది మృతి

పాకిస్థాన్‌లో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. కనీసం 20 మంది దుర్మరణం చెందారు. 21 మంది వరకూ గాయపడ్డారు. పర్వతాల నడుమ ఉండే గిల్గిత్ బల్టిస్థాన్ ప్రాంతపు డయామెర్ జిల్లాలో కీలకమైన రాదారి...

ట్రక్కును గూడ్స్ వాహనం ఢీకొని 9 మంది మృతి

ఛత్తీస్‌గఢ్ బెమెతారా జిల్లాలో 32 మందితో వెళుతున్న గూడ్స్ వాహనం ఒక ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు మరణించినట్లు, మరి 23 మంది గాయపడినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు....
Chhattisgarh Bemetara Tiraiyya

ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన ట్రక్కు: 10 మంది మృతి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బెమెతారా ప్రాంతంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని ట్రక్కు ఢీకొనడంతో పది మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 23...

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు గుజరాతీ మహిళల మృతి

అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి గుజరాత్‌కు చెందిన ముగ్గురు మహిళలు మరణించారు. గ్రీన్‌విల్లె కౌంటీలో ఈ ప్రమాదం జరిగింది. మృతులను ఆనంద్ జిల్లాకు చెందిన రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్...
Nizamabad Mallaram forest area

నిజామాబాద్‌లో బోల్తాపడిన డిసిఎం: ఇద్దరు మృతి

వర్ని: నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో మల్లారం అటవీ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వర్ని మండలం బడాపహాడ్ గ్రామానికి చెందిన 30 మంది భక్తులు డిసిఎంలో వెళ్తుండగా కొత్తకోట...

రెండు హెలికాప్టర్లు ఢీకొని 10 మంది మృతి

మలేసియా నావికా దళానికి చెందిన రెండు హెలికాప్టర్లు మంగళవారం గగనతలంలో ఢీకొనడంతో 10 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. మలేసియాలో ఏప్రిల్ 26న జరగనున్న...
Huge Fire Broke Out in Maharashtra

మంటలకు ఊపిరి ఆడక ఏడుగురి మృతి

ఛత్రపతి సంభాజీనగర్: మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ నగరంలో బుధవారం తెల్లవారుజామున ఒక టైలర్ షాపులో అగ్ని ప్రమాదం సంభవించగా ఊపిరి ఆడక ఏడుగురు వ్యక్తులు మరణించారు. కంటోన్మెంట్ ప్రాంతంలోని దానా బజార్‌లో ఈ...
Maharashtra Sambhajinagar

టైలర్ షాపులో అగ్నిప్రమాదం: ఊపిరాడక ఏడుగురు మృతి

ముంబయి: అగ్ని ప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో బుధవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దానా బజార్‌లోని కంటోన్మెంట్‌లో ఓ టైలరింగ్ షాపుకు మంటలు...
Kakori area of ​​Lucknow

పేలిన సిలిండర్లు… ఒకే ఇంట్లో ఐదుగురు మృతి

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలోని కకోరి ప్రాంతంలో సిలిండర్ పేలింది. ఒక ఇంట్లో సిలిండర్లు పేలడంతో ఐదుగురు కుటుంబ సభ్యులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు....

మధ్యప్రదేశ్‌లో వ్యాన్ బోల్తాపడి 14 మంది మృతి

దిండోరి (ఎంపి) : మధ్యప్రదేశ్ దిండోరి జిల్లాలో గురువారం మధ్యాహ్నం లోయలో వ్యాన్ బోల్తాపడి 14 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మంది గాయపడ్డారు. బద్జార్ ఘాట్ సమీపాన మధ్యాహ్నం 1.30 గంటల...
Bihar Kaimur

జీపు, బైక్‌ను ఢీకొట్టిన ట్రక్కు: 9 మంది మృతి

పాట్నా: బిహార్ రాష్ట్రం కైముర్ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీపు, ద్విచక్రవాహనాన్ని ట్రక్కు ఢీకొట్టడంతో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జీపు...
Operation BJP

ఆచరణ బాటలో ఉమ్మడి పౌరస్మృతి

ఏదిఏమైనా ఉమ్మడి పౌరస్మృతి అనే దానిని మన దేశంలో అమలు చేయాలి అనేది బిజెపి చిరకాల వాంఛ. దానిని సాకరమయ్యే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. బిజెపి ఎంతో కాలంగా కలలు కంటున్న...
29000 Palestinians killed in Israel-Hamas war

ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో 29,000 మంది పాలస్తీనియన్ల మృతి

రఫా (గాజా స్ట్రిప్ ): ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 29,000 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. హమాస్ పాలన లోని గాజాకు చెందిన...

Latest News