Home Search
ప్రమాణ స్వీకారం - search results
If you're not happy with the results, please do another search
ఒడిశాలో కొలువుదీరిన కొత్త మంత్రివర్గం
సీఎం నవీన్ పట్నాయక్ నయా టీం
భువనేశ్వర్ : ఒడిశా ప్రభుత్వంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశాలతో మంత్రులంతా శనివారం మూకుమ్మడిగా రాజీనామా చేయడంతో ఆదివారం కొత్త కేబినెట్...
ఒడిశాలో మంత్రి వర్గం రాజీనామా
భువనేశ్వర్: ఒడిశాలో మంత్రి వర్గం రాజీనామా చేసింది. సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశాలతో మంత్రులంతా రాజీనామా లేఖలు సమర్పించారు. స్పీకర్ సూర్యనారాయణ పాత్రో కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఒడిశాలోని నవీన్ పట్నాయక్...
సుప్రీంకోర్టుకు మరో ఇద్దరు జడ్జిలు
మొత్తం సంఖ్య పూర్తి స్థాయిలో ఇప్పుడు 34
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తుల నియామకం ప్రకటన శనివారం వెలువడింది. తాజాగా ఇద్దరు న్యాయమూర్తుల నియామకంతో సుప్రీంకోర్టు తిరిగి మునుపటిలాగా 34 మంది...
భారత్తో శాంతియుత సంబంధాలను పాకిస్థాన్ కోరుకుంటోంది: షెహబాజ్ షరీఫ్
ఇస్లామాబాద్: పాక్ కొత్త ప్రధాని షెహబాజ్ షరీఫ్ మంగళవారం మాట్లాడుతూ తనను అభినందించినందుకు నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. తమ దేశం భారత్తో శాంతియుత, సహకార సంబంధాలను కోరుకుంటోందని అన్నారు. సోమవారం ప్రధానమంత్రిగా...
ఏపీ మంత్రివర్గ తుది జాబితా విడుదల
25 మందితో కొత్త క్యాబినెట్
అమరావతి: ఏపీ మంత్రివర్గ తుది జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో 25 మందికి చోటు కల్పించారు. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ కూర్పును సిద్ధం చేశారు....
గోవా మంత్రి మండలి విస్తరణ: ఎంజిపి ఎమ్ఎల్ఎకు చోటు
ముగ్గురు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం
పనాజి : గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తన మంత్రిమండలిని విస్తరించారు. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజిపి) ఎమ్ఎల్ఎ సుదిన్ ధవలికర్తోపాటు మరో ఇద్దరు బిజెపి ఎమ్ఎల్ఎలు నీల్కాంత్...
శ్రీలంకలో మెజారిటీ కోల్పోయిన అధికార సంకీర్ణం
కొలంబో: శ్రీలంకలో అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం తన మెజారిటీని కోల్పోయింది. సంకీర్ణం నుంచి కనీసం 47మంది శాసనసభ్యులు వైదొలిగారు. అనేక రోజులుగా నిరసనలు చెలరేగుతుండడం, ఆర్థిక సంక్షోభం తీవ్రం అవుతుండడంతో పూర్వపు...
మద్రాసు జడ్జిగా శ్రీశ్రీ కూతురు..
చెన్నై: ప్రముఖ విప్లవ కవి శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) కూతురు నిడుమోలు మాలా గురువారం మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆమెతో పాటు న్యాయమూర్తిగా మయిలదుతురై సౌంతర్ కూడా బాధ్యతలు...
పేదల సాధికారత కోసం బీజేపీ కృషి : మోడీ
న్యూఢిల్లీ : పేదలు సాధికారులైతే పేదరికంపై పోరాడే ధైర్యం వారికి వస్తుందని, ఓ నిజాయితీగల ప్రభుత్వ కృషికి సాధికారులైన పేదల కృషి తోడైతే , పేదరికం మటుమాయం అవుతుందని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు....
మణిపూర్ సిఎంగా రెండోసారీ బిరెన్
ఇంఫాల్ : మణిపూర్ ముఖ్యమంత్రిగా ఎన్ బిరెన్ సింగ్ ఎంపికయ్యారు. ముఖ్యమంత్రి కావడం ఇది సింగ్కు రెండోసారి. ఇంఫాల్లో ఆదివారం బిజెపి లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. ఇందులో లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా...
పదిమందితో కొలువుదీరిన పంజాబ్ కేబినెట్
మంత్రులుగా మహిళ డాక్టర్ కౌర్, దళిత నేత చీమా
చండీగఢ్ : పంజాబ్లో ఆప్ మంత్రివర్గం కొలువుతీరింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నాయకత్వంలోని ప్రభుత్వంలో శనివారం పది మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో...
గోవాలో క్యాంపులు లేనట్టే!
బిజెపికి ఎంజిపి మద్దతుతో సోమవారం సావంత్ ప్రమాణం?
పనాజీ /న్యూఢిల్లీ: గోవాలో బిజెపి ప్రభుత్వ స్థాపనకు రంగం సిద్ధమైంది. ఇక్కడి ప్రాంతీయ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎం జిపి) ఈసారి బిజెపి ప్రభుత్వ స్థాపనకు...
ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం: గంగుల
కరీనంగర్: ప్రజల అరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం కలెక్టరెట్ ఆడిటోరియంలో జిల్లాలో రెండవ డోస్ వ్యాక్సినేషన్...
తల్లి తెలంగాణ ముద్దులపట్టి
ప్రాణాలను పణంగా పెట్టిన దీక్షాదివస్@12
కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. అని నినదించిన ఆమరణ నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టి సరిగ్గా నేటికి పన్నేండేళ్లు పూర్తయ్యింది.
మన తెలంగాణ/హైదరాబాద్/కరీంనగర్ : ఆనాడు కేసీఆర్ వేసిన...
రాజస్తాన్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ
మంత్రులుగా 15 మంది ప్రమాణస్వీకారం
జైపూర్ : రాజస్థాన్ ప్రభుత్వ కేబినెట్ మళ్లీ కొలువు తీరింది. ముఖ్యమంత్రి అశోక్గెహ్లాట్ ముందుగా నిర్ణయించుకున్నట్టు గానే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు 15 మంది...
రాజస్థాన్ క్యాబినెట్ పునర్వవస్థీకరణ
15 మంత్రుల పదవీ ప్రమాణం
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది: గెహ్లాట్
జైపూర్: రాజస్థాన్లోని జైపూర్లో ఉన్న రాజ్భవన్లో ఆదివారం మంత్రివర్గ పునర్వవస్థీకరణ జరిగింది. మొత్తం 15 మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. వారిలో 12 మంది...
హైకోర్టుకు నలుగురు మహిళలు సహా కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు
జ్యుడీషియల్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులను నియమించారు. జుడిషియల్ అధికారులకు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించారు. శ్రీ సుధా, సుమలత, రాధా...
తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సతీష్చంద్ర శర్మ ప్రమాణం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్చంద్ర శర్మ ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఉదయం రాజ్భవన్లో జస్టిస్ సతీష్చంద్ర శర్మ చేత గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రమాణం చేయించారు....
జపాన్ ప్రధానిగా కిషిడా
శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
టోక్యో: మాజీ దౌత్యవేత్త ఫుమియో కిషిడా(64)ను జపాన్ పార్లమెంట్ ప్రధానిగా ఎన్నుకున్నది. ఏడాదిపాటు ప్రధానిగా కొనసాగిన యోషిహిడే సుగా రాజీనామా చేయడంతో నూతన ప్రధానిని జపాన్ పార్లమెంట్ సోమవారం...
కిషిడాను ప్రధానిగా ఎన్నుకున్న జపాన్ పార్లమెంటు
టోక్యో: జపాన్ పార్లమెంటు సోమవారం నూతన ప్రధానిగా ఫుమియో కిషిడాను ఎన్నుకుంది. గత ప్రధాని యోషిహిడే సుగా క్యాబినెట్లో రెండు స్థానాలు తప్పించి 20 స్థానాలను పునర్ భర్తీచేయనున్నారు. విదేశాంగ మంత్రి తోషిమిత్సు...