Wednesday, May 29, 2024
Home Search

తెలంగాణ రాష్ట్రం - search results

If you're not happy with the results, please do another search
Krishna brings water to Shivannagudem says CM KCR

శివన్నగూడెంకు కృష్ణా జలాలు తెస్తా

డబ్బుతో వచ్చే బేహారీలను నమ్మొద్దు మునుగోడు సభలో కెసిఆర్ ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించింది ఒక్క మా ప్రభుత్వమే ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్ మన తెలంగాణ/మనుగోడు: మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన తీర్పునే ప్రజలు...

మహోన్నత వ్యక్తిపై ఉదాత్త రచన

భారత మాజీ ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు ఆ పదవిని చేపట్టిన తొలి తెలుగువాడన్న ఖ్యాతితో పాటు, ఐదేళ్ళ పాటు మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపినవాడన్న కీర్తిని కూడా గడించాడు. ఆర్థిక రంగంలో కొత్త...

పిచ్చోడి చేతిలో రాయి.. రేవంత్ రెడ్డి చేతిలో కాంగ్రెస్ పార్టీ

బెల్లయ్యనాయక్‌కు టికెట్ ఇవ్వకపోతే బరాబర్ రేవంత్, పొంగులేటి, సీతక్కలను ఓడిస్తాం.. ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీమానాయక్ మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: పిచ్చోడి చేతిలో రాయి. రేవంత్ రెడ్డి చేతిలో కాంగ్రెస్ పార్టీ...
Y Satish Reddy

కరోనా వైరస్ కంటే డేంజర్ కాంగ్రెస్ : రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ, దళితుల వ్యతిరేక పార్టీ, మొత్తంగా పేదల వ్యతిరేక పార్టీ అని మరోసారి స్పష్టమైం దని రెడ్కో చైర్మన్ వై.సతీష్‌రెడ్డి అన్నారు. రైతులు, దళితులకు...
Nallu Indrasena Reddy takes over as Governor of Tripura

త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనా రెడ్డి బాధ్యతలు స్వీకరణ

స్వాగతం పలికిన సిఎం డా. మాణిక్ సాహు, మంత్రులు మన తెలంగాణ/ హైదరాబాద్: త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనా రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. గురువారం అగర్తలాలో త్రిపుర హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్...
Rains in several Areas in Telangana on Feb 12

మరో రెండో రోజుల పాటు వర్షాలు

కొన్ని ప్రాంతాల్లో వడగళ్ళ వాన:  వాతావరణ కేంద్రం మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తేలిక పాటి...
The Congress party has once again shown its opposition to the farmers

కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల ఉన్న వ్యతిరేకతను మరోసారి చాటుకుంది

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల ఉన్న వ్యతిరేకతను మరోసారి చాటుకుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. రైతుబందు పథకం అనేది కొత్త పథకం కాదని అలాంటిది ఈ సమయంలో దాన్ని...
Kavitah

ఈ ఎన్నికలు రాహుల్ గాంధీ వర్సెస్ రైతన్నలు

గాంధీలకే గ్యారెంటీ లేదు... ఇక కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న గ్యారెంటీలకు గ్యారెంటీ ఏమిటి ? రైతుబంధు మాత్రమే ఆపాలా... అన్ని పథకాలు ఆపేయాలా ? ఎప్పటినుంచో అమలవుతున్న సిఎం కెసిఆర్ గారి పథకాలు ఆపడం సాధ్యమా...
Even if Komati Reddy Rajagopal Reddy joins the party.. the ticket is mine...

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరినా మునుగోడు టికెట్ నాదే…

టిపిసిసి ప్రధాన కార్యదర్శి చలమల్ల కృష్ణారెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం శుభసూచకమని ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని తనతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలంతా స్వాగతిస్తున్నారని, ఆయన కాంగ్రెస్‌లో చేరినా...
Amazon Xperience Arena in Hyderabad

హైదరాబాద్ లో అమేజాన్ ఎక్స్ పీరియెన్స్ అరేనా

హైదరాబాద్: టెలివిజన్స్ లో తెలంగాణా గణనీయంగా 2x వృద్ధిని చూపించిందని Amazon.in ప్రకటించింది. పండగల సమయంలో 60%కి పైగా 5జీ స్మార్ట్ ఫోన్స్ విక్రయించబడి అమేజాన్ ఇండియా కోసం టీవీ, స్మార్ట్ ఫోన్...
Harish Rao Press Meet in Telangana Bhavan

బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే… రైతుబంధు రూ.16వేలకు పెంచుతాం: హరీష్ రావు

బీఆర్ఎస్ మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తే... రైతుబంధును రూ.16వేలకు పెంచుతామని మంత్రి హరీష్ రావు అన్నారు. గురువారం తెలంగాణ భవన్ లో మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....
CM KCR Election Campaign at Achampet

కెసిఆర్ దమ్ము ఏందో దేశం మొత్తానికి తెలుసు

మహబూబ్ నగర్: దేశం మొత్తంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. అచ్చంపేటలో బిఆర్ఎస్ పార్టీ గురువారం ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది. ప్రజా...

గడప గడపకు కెసిఆర్ భరోసా

కెసిఆర్ భరోసా పేరుతో బిఆర్‌ఎస్ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత బిఆర్‌ఎస్ ప్రభుత్వం...

ప్రచారంలో దూకుడు

మన : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిఆర్‌ఎస్ దూసుకుపోతుంది. బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ తమ పార్టీ అభ్యర్థులకు ఇప్పటికే బి.ఫాంలు అందజేసి, మేనిఫెస్టో ప్రకటించిన నేపథ్యంలో గులాబీ పార్టీ...

సరిహద్దుల్లో కర్నాటక చిచ్చు

కొడంగల్: కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి మోసపోయామని కర్నాటక రైతులు తెలిపారు. బుధవారం కర్నాటక రాష్ట్రం సేడం, ముదోల్, రెబ్బనపల్లి, మేత్కు, చిల్లర్ కోట్రిక, నాడేపల్లి, పాకాల, కండ్రేపల్లి, చందాపూర్‌లకు చెందిన రైతులు...

గులాబీ ప్రచారానికి ఒయు విద్యార్థి నేతలు

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో ఆయా పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఈసారి అధికారం దక్కించుకునేందుకు తమకు వచ్చిన విద్యలు ప్రదర్శిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు పడరాని తిప్పలు పడుతున్నారు. ఇప్పటికే...

భువనేశ్వరి బస్సుయాత్రకు టి టిడిపి మద్దతు

హైదరాబాద్ : ‘కార్యకర్తల కోసం నేనున్నాను’ పేరిట టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తిరుపతి జిల్లాలో ప్రారంభిస్తున్న ఈ బస్సు యాత్రకు తాము మద్దతు తెలియజేస్తున్నామని టి టిడిపి...
Rajagopal Reddy Press Meet after Resign to BJP

బిజెపికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా..

హైదరాబాద్ : డబ్బు, పదవుల కోసం పార్టీ మారే వ్యక్తిని కాదని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బిజెపికి ఆయన రాజీనామా చేసిన సందర్భంగా బుధవారం మొయినాబాద్‌లో నిర్వహించిన...
Minister ktr comments on congress party

కెసిఆర్ మళ్లీ గెలిస్తే.. జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాం

రాష్ట్రంలో కెసిఆర్ ను మళ్లీ గెలిపిస్తే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ భవన్ లో బుధవారం మంత్రి కెటిఆర్ సమక్షంలో పెద్దపల్లి కాంగ్రెస్ నేతలు...
Peddapalli Congress Leaders join BRS

బిఆర్ఎస్ లోకి పెద్దపల్లి కాంగ్రెస్ నేతలు..

తెలంగాణలో పొలిటికల్ హీట్ ప్రారంభమైంది. రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ లు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఇందులో కాంగ్రెస్, బిజెపి పార్టీలు తమ అభ్యర్థుల రెండో జాబితా విడుదల...

Latest News