Friday, May 10, 2024
Home Search

కెసిఆర్ - search results

If you're not happy with the results, please do another search
They are selling the country

దేశాన్ని అమ్మేస్తున్నారు

మన తెలంగాణ/నారాయణపేట ప్రతినిధి: ఇద్దరు గుజరాతీ నేతలు .. మరో ఇద్దరు గుజరాతీ వ్యాపారులకు దేశాన్ని దోచిపెడుతున్నారని రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు...
BJP state executive meeting

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు!

కెసిఆర్ కుటుంబ ఆస్తులపై శ్వేత పత్రానికి డిమాండ్!! మహబూబ్‌నగర్: తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు  మహబూబ్‌నగర్‌లో ఆరంభమయ్యాయి. తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మరోసారి మంగళవారం బిఆర్‌ఎస్ నాయకులపై...

ఫిబ్రవరి 17న సచివాలయం ప్రారంభోత్సవం

సెక్రటరీయేట్ పనులను మంగళవారం సిఎం కెసిఆర్, ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు. తెలంగాణ సచివాలయాన్ని ఫిబ్రవరి 17న ఉదయం 11.30 గంటలకు ప్రారంభిస్వారు. సచివాలయం ప్రారంభోత్సవానికి ముందు అర్చకులు  హోమాలు, వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం పూజలు...

రోడ్డు విస్తరణకు రూ.66 కోట్లు 

సిద్ధిపేట పట్టణ శివారు ఎల్లమ్మ గుడి నుంచి ఇల్లంతకుంట రోడ్డు విస్తరణ రూ.66 కోట్ల రూపాయల వ్యయంతో మొదటి విడతగా సిద్ధిపేట నుంచి చిన్నకోడూర్ వరకూ 10 కిలో మీటర్ల మేర నాలుగు...

రంగనాయక సాగర్ ఎడమ కాలువ ద్వారా నీరు విడుదల చేసిన మంత్రి హరీశ్ రావు

సిద్ధిపేట : రైతు సంక్షేమమే ధ్యేయంగా సిఎం కెసిఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట శివారులోని రంగనాయక సాగర్...

28 నుంచి దరఖాస్తులు..

హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల షెడ్యూలు విడుదలైంది. ఈ నెల 27 నుంచి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. 28 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు...

వనదేవతలను దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్

మేడారం: మేడారం సమ్మక్క- సారలమ్మ వనదేవతలను సోమవారం తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు దర్శించుకున్నారు.ఆలయ పూజారులు డోలు వాయిద్యాలతో మంత్రికి ఘన...
TS Govt announces DA for Employees

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (కరువు భత్యం డిఎ)ను ప్రకటించింది. ఒక డిఎ (2.73 శాతం) మంజూరు చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు...
telangana kanti velugu program 2023

‘కంటి వెలుగు’ దేశానికే తలమానికం

ఎంపిపి కొక్కుల కీర్తిసురేష్ కోహెడ: తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే వైద్యరంగంలో దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని, “కంటి వెలుగు” పథకంతో మరోసారి దేశానికి తలమానికం అయ్యిందని కోహెడ ఎంపిపి కొక్కుల కీర్తిసురేష్ అన్నారు. సిద్దిపేట...

సమ్మక్క- సారలమ్మలను దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్

మేడారం సమ్మక్క- సారలమ్మ వనదేవతలను సోమవారం తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. ఆలయ పూజారులు డోలు వాయిద్యాలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు....
BJP Suspends 7 Rebel MLAs in Gujarat

మహబూబ్ నగర్ లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు

హైదరాబాద్: మహబూబ్‌నగర్ వేదికగా నేటి నుంచి రెండు రోజుల పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు బిజెపి ఇంఛార్జ్ లు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అరవింద్ మీనన్...

ఆధ్యాత్మిక సమ్మేళనానికి ఆహ్వానం

గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ రంగంతో పాటు పలు సామాజిక రంగాల్లో సేవలందిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ రామచంద్ర మిషన్ ప్రతినిధులు ఆదివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో మర్యాద పూర్వకంగా భేటీ...
BRS will Contest in other States: MLC Kavitha

కాంగ్రెస్‌ను వదిలేశారు…త్వరలోనే బిజెపిని మరిచిపోతారు

ప్రతి రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పార్టీ కీలకంగా పని చేయనుందని ఆ పార్టీ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ ఆధ్వర్యలోనే దేశ ప్రగతి మారనుందన్నారు. ఆదివారం భూపాలపల్లిలో టిబిజికెఎస్ ఆధ్వర్యంలో జరిగిన...

ఉపాధ్యాయుల ప్రగతి భవన్ ముట్టడి

సిటిబ్యూరోః జివో 317కు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఆదివారం ప్రగతిభవన్‌ను ముట్టడించేందుకు యత్నించారు. మధ్యాహ్నం పలు దఫాలుగా ముట్టడికి వచ్చిన ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. ఉపాధ్యాయుల ప్రగతి భవన్ ముట్టడికి పిలుపు ఇవ్వడంతో...
MLC Kavitha's Chennai Tour on Feb 10

రాష్ట్రంలో మరో 30 యేళ్ల వరకు సింగరేణికి ఢోకా లేదు..

మరో 30 ఏళ్ల వరకు సింగరేణికి ఢోకా లేకుండా చేశామని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం భూపాలపల్లిలో టిబిజికెఎస్ ఆధ్వర్యంలో జరిగిన సింగరేణి యువ కార్మికుల సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు....

సిఎం కార్యదర్శి ప్రాణాలకే రక్షణ లేదు : టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి

  స్మితా సబర్వాల్ ట్విట్ కు రేవంత్ రెడ్డి స్పందిస్తూ స్మితా సబర్వాల్ వ్యాఖ్యాలు రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు అద్దం పడుతున్నాయని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సిఎం కార్యదర్శి ప్రాణాలకే...
Discrimination on south india

దక్షిణాదిపై వివక్ష ఎందుకు?

భారత దేశం భిన్నత్వంలో ఏకత్వం గల దేశం. భిన్న భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నా.. మనదంతా ఒకే దేశం. కానీ దేశాన్ని ఏలుతున్న పాలకులు భిన్నత్వాన్ని అణచివేస్తూ, ఏకత్వానికి ముప్పు తలపెడుతున్నారు. ప్రాంతం,...

ఎన్నికల ఏడాదిలో భారీ బడ్జెట్

హైదరాబాద్: వచ్చే నెల 3 అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో శనివారం ప్రగతి భవన్‌లో బడ్జెట్ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సమీక్ష నిర్వహించా రు. 202320-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక...

ప్రాంతీయ భాషలకు పట్టం

మన కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగాల భర్తీ కి నిర్వహించే వివిధ పోటీ పరీక్షల్లో ప్రాంతీయ భాషలకు అవకాశం కల్పించాలన్న ము ఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్ష నెరవేరింది. జాతీ య...

24 వరకు ధాన్యం సేకరణ

హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం రై తులు పండిచిన ధాన్యం సేకరణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ప్రభుత్వం ఈసారి రైతుల నుంచి రి కార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసింది. రైతులకు ఎ క్కడా...

Latest News